చంద్రబాబు ఉచ్చులో షర్మిల…జగన్‌పై కుట్రలు

రాజకీయాల కోసం దేనికైనా దిగజారే రకం ఊసరవెల్లిగా మారి ఆయన చెప్పిందే చేస్తున్నారు అవినాష్‌పై వ్యాఖ్యలను ఖండిస్తున్నాం కోర్టు పరిధిలోని అంశాలపై ఎలా మాట్లాడతారు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం వైఎస్‌ పేరు చార్జిషీటులో చేర్చిన కాంగ్రెస్‌తో ఎలా జతకలిశారు తెలంగాణలో పార్టీ మూసేసి ఇక్కడ ఏం సాధించాలని వచ్చారు మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ధ్వజం తాడేపల్లి, మహానాడు: చంద్రబాబుతో కలిసి షర్మిల కుట్రలు […]

Read More

ఎండల నుంచి ఉపశమనం

తెలంగాణలో 3 రోజులు వర్షాలు హైదరాబాద్‌లో మాత్రం నో రెయిన్ (వెంకట్) హైదరాబాద్: గత కొన్ని రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 అయ్యిందంటే చాలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు. ఎండల వేడితో అల్లాడుతున్న వారికి హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని చల్లని సమాచారం ఇచ్చింది. ఆదివారం […]

Read More

భట్టి విక్రమార్క వాహనం తనిఖీ

ఖమ్మం నుండి మధిర మండలానికి వెళ్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాహనాన్ని శుక్రవారం ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఆత్కూర్ మీదుగా వెళ్తున్న ఆయన వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో డిప్యూటీ సీఎం వాహనంలో నగదు, విలువైన వస్తువులేమీ లభించ లేదని, తనిఖీలకు డిప్యూటీ సీఎం పూర్తిగా సహకరించారని అధికారులు తెలిపారు.

Read More

సముద్రం లో చేపల వేట నిషేధం

– ఈ నెల 15 నుంచి జూన్‌ 14 తేదీ వరకూ విజయవాడ: సముద్ర జలాల్లో ఈ నెల 15 నుంచి జూన్‌ 14 తేదీ వరకూ చేపల వేటను నిషేధిస్తూ పశుసంవర్థక, డెయిరీ డెవలప్‌మెంట్‌, మత్స్య శాఖలు బుధవారం ఉత్తర్వులు జారీ చేశాయని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మత్స్యశాఖాధికారి ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు. యాంత్రిక పడవలు, మేకనైజ్‌డ్‌, మోటారు బోట్ల ద్వారా జరిగే అన్ని రకాల చేపల […]

Read More

పనిచేయడానికి వచ్చే వారందరికీ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయి

లోకేష్ సమక్షంలో టిడిపిలోకి అనంతపురం నేతలు రాష్ట్రం కోసం కలిసి వచ్చేవారందరికీ యువనేత ఆహ్వానం ఉండవల్లి: అనంతపురానికి చెందిన పలువురు వైసిపి ముఖ్యనేతలు యువనేత నారా లోకేష్ సమక్షంలో శుక్రవారం టిడిపిలో చేరారు. పార్టీలోకి చేరిన నాయకులకు లోకేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి చంద్రబాబునాయుడు నేతృత్వంలో పనిచేయడానికి వచ్చే వారందరికీ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని లోకేష్ అన్నారు. జగన్ విధ్వంసక పాలనతో రాష్ట్రం […]

Read More

జగన్‌, వైసీపీ నేతల కళ్లు తెరిపించాలంటే

జగ్జీవన్‌రామ్‌ జీవితచరిత్ర చదివించాలి ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఆయనే నిదర్శనం వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు జయంతి సందర్భంగా ఘన నివాళి పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్‌: అధికార మదం తలకెక్కి దళిత, బహుజన వర్గాల బాధలు కనీసం పట్టని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, వైసీపీ నాయకుల కళ్లు తెరుచుకోవాలంటే బాబూ జగ్జీవన్‌రామ్‌ జీవిత్రచరిత్రను ఒక్కసారైనా చది వించాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ […]

Read More

కూటమిని గెలిపించు వెంకన్నా!

కూటమి అభ్యర్ధులు గెలవాలి చినవెంకన్న సన్నిధిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ద్వారకా తిరుమల నుండి ప్రచారం ప్రారంభం ద్వారకాతిరుమల : కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి ద్వారకాతిరుమల చిన్న వెంకన్న దేవస్థానంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. రాజమండ్రి ఎంపి అభ్యర్ధిగా ఇక్కడి నుండి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బిజెపి రాష్ట్రంలో పోటీకి ఎంపిక […]

Read More

బాబూ..విజయనగరం వద్దా!?

విజయనగరం పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందే నీళ్ళు వదిలేసుకుందా? ఏమో..జనాలు మాత్రం విజయనగరం లోకసభ విషయంలో సైకిల్ పార్టీని లెక్కలోంచి తీసేసారు. ఎవర్ని కదిపినా బెల్లాన చంద్రశేఖర్ అదృష్టవంతుడు. నక్కని తొక్కాడు..ఇదే కామెంట్..అదే పబ్లిక్ స్టేట్మెంట్..! ఇంత నిరుత్సాహానికి.. నిర్లిప్తతకు..నిర్వేదానికి.. ఒకటే కారణం…సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్వాకం.. ఔను…పార్లమెంటుఅభ్యర్థి ఎంపిక విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం పార్టీలో ఏ ఒక్కరికీ నచ్చలేదు.అభ్యర్థి కలిశెట్టి […]

Read More

నరసరావుపేట గడ్డపై టీడీపీ జెండా ఎగురవేద్దాం

ప్రచారంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్‌బాబు నరసరావుపేట, మహానాడు: కలిసికట్టుగా పనిచేసి నరసరావుపేట గడ్డపై టీడీపీ జెండు ఎగురవేద్దామని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్‌బాబు పిలుపునిచ్చారు. నరసరావుపేట మండల పరిధిలోని దొండపాడు, పెదరెడ్డిపాలెం, ఇస్సపాలెం గ్రామాల్లో శుక్రవారం వారు పర్యటిం చారు. నాయకులు, కార్యకర్తలు వద్దకు నేరుగా వెళ్లి కలిశారు. నరసరావుపేట గడ్డ మీద తెలుగు దేశం పార్టీ జెండా ఎగరవేసే […]

Read More

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు…వలసలే సంకేతం

చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు వైసీపీని వీడి భారీగా పార్టీలో చేరికలు చిలకలూరిపేట, మహానాడు:ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే దానికి వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్దఎత్తున వలసలే నిదర్శనమని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అధికార వైసీపీ నుంచి గత కొన్నిరోజులుగా పెద్దఎత్తున విపక్ష తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా పట్టణంలోని పలు వార్డుల నుంచి చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి […]

Read More