ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం

25 ఎంపీ స్థానాలకు 555 మంది 175 అసెంబ్లీ స్థానాలకు 3084 మంది అమరావతి, మహానాడు : రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్‌ ఘట్టం గురువారంతో ముగిసింది. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు 555 మంది అభ్యర్థులు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు 3084 మంది అభ్యర్థులు 4,265 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. జగన్‌ పోటీచేసే పులివెందుల నుంచి 37, చంద్రబాబు పోటీ చేసే […]

Read More

వివేకా హత్య వెనక ఉన్నది ఆ జంటే

-ఇది జగనాసుర రక్త చరిత్ర -గత ఎన్నికలకు వారం రోజుల ముందు సాక్షిలో నారా సుర రక్త చరిత్ర అని తప్పుడు కథనాన్ని రాశారు -ఇప్పుడు ఎన్నికలకు రెండు వారాల ముందు అసలు నిజాన్ని దస్తగిరి బయట పెట్టారు -అవినాష్ రెడ్డి ఏది చెబితే అది చేయాలని ఆనాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి ఆదేశించారని స్వయంగా దస్తగిరే వెల్లడించారు -వైఎస్ వివేకానంద హంతకులెవరో ప్రజలకు తెలుసునని చెప్పకనే నిజం […]

Read More

వైసీపీ ఎందుకు వెనకబడింది?

– వైసీపీ ఎదురీత ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ నియోజకవర్గాలలో, అధికార వైసీపీ పార్టీ కి ఈ సారి కేవలం ఏడు స్థానాలే లభిస్తాయని ఒక జాతీయ న్యూస్ ఛానెల్ న్యూసెక్స్ చెప్పింది. టీడీపీ కూటమి కి మిగిలిన 18 స్థానాలు దక్కుతాయి అనేది ఆ ఛానెల్ సర్వే అంచనా. ఇందులో నుంచి రెండు మూడు అర్ధాలను మనం ఇంటర్ప్రెట్ చేయవచ్చు. మొదటిది – కడప లో వై ఎస్ […]

Read More

టీచర్లకు అండ

– విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నియోజకవర్గంలోని టీచర్లు అందరికీ అండగా నిలబడతానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. భవిష్యత్ తరాల కోసం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తానని అన్నారు. ప్రచారంలో భాగంగా చిట్టినగర్ గౌతమ్ విద్యా సంస్థలను గురువారం సుజనా సందర్శించారు. సుజనాకు గౌతమ్ విద్యాసంస్థల డైరెక్టర్ లయన్ ఎన్ సూర్యారావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీచర్ల […]

Read More

ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు?

– ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు జారీ – లుక్ అవుట్ నోటీసులకు స్పందన లేకపోవడంతో రెడ్ కార్నర్ నోటీసు – అరెస్ట్ అయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. […]

Read More

సాక్షిలో చర్చ పెట్టండి.. నేను సిద్ధం

-సీఎం జగన్‌కు సోదరి సునీత సవాల్ -తప్పు చేసింది నా భర్త అయితే అరెస్ట్ చేయండి -⁠కోర్టులు, పోలీసులు, సీబీఐ అంటే జగన్‍కు గౌరవం ఉందా? -జగన్ ఇప్పటికైనా బ్యాండేజ్ తీసేయడం మంచిది -వైఎస్ వివేకా కుమార్తె సునీత వివేకా హత్య తదనంతర పరిణామాలు, హంతకులెవరు? వారికి కొమ్ముకాస్తుంది ఎవరు? జగన్ కోసం వివేక ఎంత కృషి చేశారు? ఈ కేసు ఎందుకు ముందుకు పోవడం లేదన్న అంశాలపై దమ్ముంటే […]

Read More

ఈయన ఆంబోతు రాంబాబు…

`లిక్కర్‌ డాన్‌ అట…33 శాతం వాటా ఇవ్వాలట… ` ఇరిగేషన్‌ మంత్రిగా ఒక్క పనైనా చేశారా? ` ఇలాంటి వారు మనకు అవసరమా? ` సత్తెనపల్లి బహిరంగ సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఫైర్‌ సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లిలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి గురువారం బహిరంగ సభలో ప్రసంగించారు. అంబటి రాంబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్‌ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారట. సాగర్‌ కాలువల ఆధునీకరణ చేస్తామన్నారు. రబీ […]

Read More

మోదీ పొత్తు ఒకరు..తొత్తు ఒకరు…

` ఆయనను నిలదీసే దమ్ముందా? ` బాబు, జగన్‌కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే ` బీజేపీకి బానిసలు మనకొద్దు… ` ఒకరు సింగపూర్‌..మరొకరు వాషింగ్టన్‌ అన్నారు… ` అమరావతిని భ్రమరావతి చేసి చేతిలో చిప్ప పెట్టారు… ` కాంగ్రెస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం ` పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి విజయవాడ, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. […]

Read More

వైఎస్సార్‌ వారసులా…చంద్రబాబు వారసులా?

`స్వలాభం, రాజకీయ స్వార్థం కోసం పచ్చ మూకతో కలిసి కుట్రలా? `ఇంతకన్నా దిగజారుడుతనం ఉందా… `చనిపోయాక కేసు పెట్టిన దుర్మార్గమైన పార్టీతో కలుస్తావా… `శత్రువు ఇంటికి పసుపు చీరకట్టుకుని వెళ్లి మోకరిల్లావ్‌… `ఆయన రాసిన స్క్రిప్టునే చెల్లెమలు చదువుతున్నారు `అవినాష్‌ తప్పు చేయలేదని నమ్మా… అందుకే టికెట్‌ ఇచ్చా… `చిన్న పిల్లాడి జీవితాన్ని నాశనం చేసేందుకు పెద్ద పెద్ద కుట్రలు `వివేకాను కుట్రతో ఓడిరచిన వారితో చెట్టపట్టాలా… `మహానేతకు ఎవరు […]

Read More

రేవంత్ పాలనలో వెలుగుల ప్రస్థానం

-యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ కు తాజాగా పర్యావరణ అనుమతులు -డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు చొరవతో నిర్మాణంలో పెరిగిన వేగం గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అశ్రద్ధ మూలంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆ పరిస్థితి నుంచి వెలుగుల వైపు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను నడిపించేందుకు భట్టి విక్రమార్క నడుం బిగించారు. 2023 […]

Read More