రేవంత్.. మీ కులపోళ్లే మీకు ఎక్కువా?

-రేవంత్‌రెడ్డికి ‘కమ్మ’టి షాక్ – మాకు ఒక్క ఎంపీ సీటివ్వరా? – ఏమిటీ మీ రెడ్ల కులపిచ్చి? – మేం ఎంపీ సీటుకు పనికిరామా? – కమ్మలతోనే కదా మీరు ఎదిగింది? – అన్ని పదవులూ రెడ్లకే ఇస్తారా? – కాంగ్రెస్‌కు కమ్మల ఓట్లు అవసరం లేదా? – తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కమ్మ సంఘనేతల బహిరంగ లేఖ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రెడ్డికుల పక్షపాతంపై తెలంగాణ కమ్మసంఘ నాయకులు […]

Read More

భారతమ్మ పసుపు చీరలు వేసుకోదా?

చెల్లి దుస్తులపై వ్యాఖ్యలు సిగ్గుచేటు తండ్రిని చంపారన్న రిలయన్స్‌ కుటుంబానికి రాజ్యసభ ఇవ్వలేదా? స్వలాభం కోసం వైఎస్‌ పేరును సీబీఐ కేసులో చేర్చలేదా? అవినాష్‌ను వెనకేసుకు రావడం విడ్డూరం జగన్‌ వ్యాఖ్యలపై బీటెక్‌ రవి రియాక్షన్‌ పులివెందుల, మహానాడు : పులివెందులలో జగన్‌ వ్యాఖ్యలపై శుక్రవారం విలేఖరుల సమావేశంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి స్పందించారు. పేదవాడికి పెతందారుడికి పోటీ అన్న జగన్‌ అఫిడవిట్‌లో రూ.750 కోట్లు […]

Read More

పదేళ్లు ఎమ్మెల్యే..తిరువూరుకు ఏమైనా చేశాడా?

ఇసుక, భూములు కాజేశాడు..ఇదేనా పాలన? నియోజకవర్గానికి ఐదేళ్లు జగన్‌ ఏం చేశాడు… తిరువూరు సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి తిరువూరు, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా తిరువూరు బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. తిరువూరు ఎమ్మెల్యే పదేళ్లుగా పాలించాడు. ఏమైనా నియోజకవర్గానికి పనికి వచ్చాడా? జగన్‌ ఐదేళ్ల క్రితం ఇక్కడకు వచ్చాడట. నాగార్జున సాగర్‌ నుంచి నీళ్లు తెస్తా..300 చెరువులను బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ చేస్తా అన్నాడట. […]

Read More

సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న హీరోయిన్‌

అవనిగడ్డ, మహానాడు : అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ని ప్రముఖ హీరోయిన్‌, హీరో వరుణ్‌ సందేశ్‌ సతీమణి వృతిక షేర్‌ శుక్రవారం దర్శించుకు న్నారు. నాగుపాము పుట్టలో పాలు పోసి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోపిదేవి గుడికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడు సాంబశివరావు, ఫోనమాల నాగరాజు, లంకె రాజగోపాల్‌, కొల్లాటి రాజ్‌కుమార్‌ తదితరులు […]

Read More

జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ టార్చ్ కాంపెయిన్

సినిమాకు ఎల్లలు, హద్దులు లేవని తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమా, అలాగే ప్రపంచ సినిమాను ప్రోత్సహించడానికి, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సంస్థ ఫౌండర్ డైరెక్టర్ హను రోజ్ విశేషంగా కృషి చేస్తున్నారని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం (25th) సాయంత్రం హైదరాబాడ్ లోని ప్రసాద్ మల్టీఫ్లెక్స్ లో ఆ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు సినిమాతో పాటు, ఇండియన్ ప్రపంచ సినిమాలకు మరింత ప్రచారం, మార్కెటింగ్ కల్పించడం […]

Read More

‘ఆ ఒక్కటీ అడక్కు’ నుండి ది బ్లిస్‌ఫుల్ మెలోడీ

అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మాణంలో, నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రాన్ని చూడాలనే ఉత్సాహాన్ని ప్రతి ప్రమోషనల్ కంటెంట్ పెంచింది. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా కథానాయికగా […]

Read More

‘ధీక్ష’ ప్రారంభం

ఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ధీక్ష’. పినిశెట్టి అశోక్‌ కుమార్‌ సహ నిర్మాత కాగా, పూర్ణ వెంకటేష్‌ కో`ప్రొడ్యూసర్‌. కిరణ్‌కుమార్‌`భవ్యశ్రీ జంటగా నటిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తూముకుంట […]

Read More

ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చిన కొడాలి

– నామినేషన్‌ను తిరస్కరించాలని టీడీపీ డిమాండ్ – కొడాలి నాని నామినేషన్‌పై వివాదం గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్‌పై వివాదం ఏర్పడింది. నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత […]

Read More

ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్

-రాష్ట్రంలో వైసీపీ పనైపోయింది – వారి ఫేక్ సర్వేలతో ప్రజల్ని, ఎమ్మెల్యేలనే కాకుండా ఆఖరికి ముఖ్యమంత్రిని కూడా మోసం చేసుకుని, ఊహల్లోకి వెళ్లిన దుస్థితి -సిద్ధం సభలంటూ రూ. 700 కోట్లు ఖర్చు చేశారు -గ్రాఫిక్స్తో ప్రజలను మోసం చేస్తున్నారు -ఆఖరికి నామినేషన్ లకు కూడా ప్రలోభాలతో జనాన్ని తరలించాల్సిన పరిస్థితి -నేను ఏ రోజు వైసీపీని విమర్శించలేదు.. -నా జోలికి వస్తున్నారు -నాపై అనవసరంగా వక్రీకరణ రాతలు రాస్తున్నారు […]

Read More

కేసీఆర్‌ను విచారణకు పిలుస్తాం

– జస్టిస్ పినాకి చంద్రఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై అవసరమైతే కేసీఆర్ను పిలిచి సమాచారం తీసుకుంటామని విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. ఎంక్వైరీ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, నిపుణుల ఒపీనియన్ కూడా తీస్కుంటామని అన్నారు. గురువారం బీఆర్కే భవన్లోని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఆఫీస్లో న్యాయ విచారణను జస్టిస్ ఘోష్ ప్రారంభించారు.

Read More