పాక్ యువతిలో భారతీయుడి గుండె

భారతీయుడి గుండెతో పాక్‌ యువతికి కొత్త జీవితం కలిగింది. మానవత్వం సరిహద్దులు దాటింది. ఓ భారతీయుడి గుండె పాకిస్థాన్ యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పాక్ చెందిన రశన్ (19) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు హృదయమార్పిడి చేయకపోతే ఆ వ్యాధి ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశమున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో వైద్యులు అవయవదానం చేసిన భారతీయుడి గుండెను ఆ యువతికి […]

Read More

చీరకే సిగ్గేసింది!

-‘ఛీ’రల మాటేంటి? ఛండాలం?! – షర్మిల పసుపుచీరపై వివాదమవుతున్న జగన్ వ్యాఖ్యలు – పసుపు చీరపై జగన్ వ్యాఖ్యలతో మండిపడుతున్న మహిళలు – భారతికి పసుపు చీరలు, డ్రెస్సులు లేవా అని బీటెక్ రవి ప్రశ్న – పసుపు చీర కట్టుకున్న భారతి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ – సాక్షి లోగో వెనుక ఉన్నది పసుపు కాదా అన్న షర్మిల – వైఎస్ దగ్గురుండి పసుపు కలర్ సూచించారని గుర్తు […]

Read More

పోలవరం కట్టలేని జగన్‌..వైఎస్‌ వారసుడివా?

ఎక్కడా లేని వింత బ్రాండ్లు ఇక్కడే ఉన్నాయి… అందుకేనా మీకు అధికారం ఇచ్చింది దెందులూరు సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి దెందులూరు, మహానాడు :  ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం దెందులూరులో జరిగిన భారీ బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. పోలవరం వైఎస్‌ కల. ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు వచ్చేది. పోలవరం పూర్తి చేస్తావని జగన్‌ హామీ ఇచ్చాడు. చివరికి మనం కట్టే […]

Read More

యువతను మెలుకొలిపేందుకు ఎన్ఆర్ఐ టిడిపి విభాగం ఆధ్వర్యంలో ‘ఎన్ రైజ్ ఏపి క్యాంపెయిన్’

– ఎన్నికల ప్రచార వాహనాలను ప్రారంభించిన ఎన్ఆర్ఐ టిడిపి విభాగం అధ్యక్షులు వేమూరి రవి రాష్ట్రంలోని యువ ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం సరికొత్త విధానంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. శుక్రువారం మంగళగిరి తెలుగుదేశం జాతీయ కార్యాలయం నుంచి ‘‘ఎన్ రైజ్ ఏపి క్యాంపెయిన్’’ పేరుతో 25 ఎన్నికల ప్రచార వాహనాలను ఎన్ఆరఐ టిడిపి విభాగం అధ్యక్షులు వేమూరు రవి జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం […]

Read More

నారా భువనేశ్వరీ దళితులను తిట్టినట్లు ప్రచారమవుతున్న ఫేక్ ఆడియోపై ఈసీకి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు

ఎన్నికల్లో గెలవలేమని తెలిసి దిగజారుడు రాజకీయాలు మొదలుపెట్టిన వైసీపీ నారా భువనేశ్వరీ మాట్లాడినట్లు ఫేక్ ఆడియో సృష్టించి నీచ రాజకీయాలకు తెర లేపిన వైసీపీ సోషల్ మీడియా జగన్ రెడ్డికి ధైర్యముంటే ఎన్నికల కురుక్షేత్రంలో మాతో తలపడాలి ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ ఆడియోలు, వీడియోలు సృష్టించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి – తెదేపా నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా ఎన్నికల్లో లబ్ధి […]

Read More

విజయవాడలో గులకరాయి ఏ శవాన్ని లేపుతుందో!

రేపు తల్లి, భార్యను కూడా టిడిపి వాళ్లు అంటాడేమో?! జగన్ వ్యాఖ్యలపై యువనేత నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు మంగళగిరి:  జగన్ సొంత చెల్లి పసుపుచీర కట్టుకుంటే టిడిపి అంటున్నారు, పసుపుచీర కట్టుకున్న వారంతా టిడిపి అయిపోతారా? ఆయన తల్లి,భార్య కూడా పసుపుచీర కట్టుకున్నారు, రేపు వారు కూడా టిడిపి అంటారేమోనని యువనేత నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళగిరి నియోజకవర్గం పెదపాలెం గ్రామ రచ్చబండ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ… […]

Read More

యువత కలలు నెరవేరుస్తా.. ఐటి కంపెనీలు తెస్తా

-అహర్నిశలు కష్టపడతా… ప్రతిహామీ నిలబెట్టుకుంటా -అధికారంలో రాగానే వైసిపి బాధిత దళితులకు న్యాయం -మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ -పెదకొండూరు లో లోకేష్ కు జనసైనికుల అపూర్వస్వాగతం మంగళగిరి: తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మంగళగిరికి ఐటి కంపెనీలు తెచ్చి, యువత కలలను నెరవేరుస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాల మండలం పెదకొండూరు, పెదపాలెం, మోరంపూడి గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ సభల్లో యువనేత […]

Read More

బిడ్డ బెయిల్‌ కోసం గూడు పుఠాణి…

జహీరాబాద్‌లో బీజేపీ గెలుపునకు కేసీఆర్‌ కంకణం కాలనాగు మోదీ..రిజర్వేషన్ల రద్దుకు కుట్ర నారాయణఖేడ్‌కు ఫార్మా విలేజ్‌ తీసుకువస్తా సురేష్‌ షెట్కర్‌ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించండి జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు : బిడ్డ బెయిల్‌ కోసం జహీరాబాద్‌లో కేసీఆర్‌ కంకణం కట్టుకున్నాడని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జహీరాబాద్‌ జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. అంగీ […]

Read More

జగన్‌ ప్రచార పిచ్చికి త్వరలోనే చెల్లుచీటీ

 -ప్రజల పొలాల్లో పునాది రాళ్లపై ఆయన ఫొటోలా?  -ల్యాండ్‌ టైటిలింగ్‌ పేరుతో భూముల కబ్జాకు కుట్ర  -పెదనందిపాడు మండల పర్యటనలో పెమ్మసాని గుంటూరు, మహానాడు : ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ పేరుతో ప్రజల పొలాల్లో పునాది రాళ్లపైన జగన్‌ ఫొటోలను అతికించు కున్నారు. ఎవరి ఆస్తుల్లో ఎవరి ఫొటోలు అతికించుకుంటారు…ఇదేనా ప్రజా సంక్షేమం?’ అని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రశ్నించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో శుక్రవారం […]

Read More

జలయజ్ఞం కాదు…దగా యజ్ఞం

చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేశావా జగన్‌? భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ అంటూ దగా చేశావ్‌ పామాయిల్‌కు గిట్టుబాటు ధర అన్నావ్‌…చేశావా? చింతలపూడి సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి చింతలపూడి, మహానాడు : నవరత్నాల్లో ఒకటైన జలయజ్ఞంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు..జలయజ్ఞం పేరిట ప్రజలను దగా చేశారని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా చింతలపూడిలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. […]

Read More