బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులిచ్చారు..అక్రమం కాదా?

-ఏడు హైడ్రో పవర్‌ ప్రాజెక్టులిచ్చారు.. -గిరిజనులను దారుణంగా మోసగించారు -పాడేరు సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి పాడేరు, మహానాడు: గిరిజనులను దారుణంగా మోసగించి బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులిచ్చారని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి అన్నారు. పాడేరులో శనివారం భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిం చారు. వైఎస్‌కు గిరిజనులు అంటే చెప్పలేని ప్రేమ. 20 లక్షల ఎకరాల్లో పొడు పట్టాలు ఇచ్చారు. గిరిజన బిడ్డలకు విద్యా అవకాశాలు కల్పించారు. వైద్య అవకాశాలు […]

Read More

చెల్లెలు పసుపుచీర కట్టుకున్నా నేరమేనా?

-బ్యాండేజ్ తీశాక బయల్పడిన జగన్నాటకం -మంగళగిరి రచ్చబండ సభలో యువనేత లోకేష్ మంగళగిరి: జగన్ రెడ్డి తనకు తగిలిన గులకరాయి గాయంపై బ్యాండేజ్ తీసేస్తే ఎలాంటి మచ్చాలేదు, దీంతో ఆయన నటన ప్రజలకు అర్థమైందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పట్టణం ఇందిరానగర్ లో నిర్వహించిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ.. జగన్ పై పడిన స్పెషల్ గులకరాయి… జగన్ కు తగిలి అటు నుంచి […]

Read More

హక్కులపై అడిగితే దళితులను చంపేస్తున్న జగన్

-పేదరికం లేని మంగళగిరి నా లక్ష్యం -మంగళగిరిలో స్వర్ణకార భవన్ ఏర్పాటుచేస్తాం -మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత లోకేష్ మంగళగిరి: 2019 ఎన్నికల్లో ఓడిపోయినపుడు ఒక రోజు బాధ పడ్డా, 2వరోజునుంచి ప్రజలకి సేవ చెయ్యడం ప్రారంభించాను, మంగళగిరి ప్రజల మనసు గెలవాలని నిర్ణయించుకున్నా, దేశంలో ఎక్కడా లేనివిధంగా సొంత నిధులతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి […]

Read More

బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తా

-ఏకగ్రీవంగా సుజనా చౌదరికి మద్దతు తెలిపిన పశ్చిమ నియోజకవర్గ బ్రాహ్మణ సమాజం -పెద్ద ఎత్తున హాజరైన వేద పండితులు విజయవాడ: పశ్చిమ నియోజకవర్గంలోని బ్రాహ్మణ సోదరుల సంక్షేమానికి వారు ఉన్నతికి కట్టుబడి ఉంటానని సుజనా చౌదరి అన్నారు. బ్రాహ్మణ ఐక్యవేదిక కన్వీనర్ కప్పగంతుల శివరామ శర్మ ఆధ్వర్యంలో శనివారం భవానిపురం లొ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ […]

Read More

పాస్టర్లకు గౌరవ వేతనం, ఇళ్ల స్థలాలు ఇస్తాం

– దళితులకు 50 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం -మాచర్ల పాస్టర్ల ఆత్మీయ సమావేశంలో లావు, జూలకంటి మాచర్ల, మహానాడు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పాస్టర్లకు గౌరవ వేతనం అందిస్తుందని, అర్హతను బట్టి ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేయిస్తామని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. శనివా రం మాచర్ల పట్టణంలోని, నరిశెట్టి కళ్యాణ మండపంలో నియోజకవర్గ […]

Read More

గుంటూరు టీడీపీలో వరుస చేరికలు

-తూర్పులో వైసీపీకి నాయకుల గుడ్‌ బై -పెమ్మసాని ఆధ్వర్యంలో 350 మంది చేరిక గుంటూరు, మహానాడు: గుంటూరులోని తూర్పు నియోజకవర్గం 6, 57 డివిజన్లలోని సుమారు 350 మంది వైసీపీ కార్యకర్తలు శనివారం టీడీపీలో చేరారు. పార్టీలో చేరుతున్న వారిని ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. తూర్పు అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్‌ నశీర్‌ అహ్మద్‌ ఆయన వెంట ఉన్నారు. టీడీపీ నాయకులు భరత్‌రెడ్డి, ఆరో డివిజన్‌ […]

Read More

ప్రవాసాంధ్రులపై వేధింపులు మానుకోవాలి

-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు -జీవీ, ఎమ్మెల్సీ జంగా, మక్కెన సమక్షంలో టీడీపీలోకి చేరికలు వినుకొండ, మహానాడు: ప్రవాసాంధ్రులపై జగన్‌ రెడ్డి ప్రభుత్వం వేధింపులు మానుకోవాలని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం కూటమి తరఫున గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని ఎన్నారైలపై దుష్ప్రచారం చేయడం, కొందరిపై కేసులు పెట్టడం, దాడులకు ప్రయత్నించడాన్ని హేయమైన చర్యలుగా పేర్కొన్నారు. శనివారం వినుకొండ తెలు గుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో […]

Read More

జగన్‌ ప్రభుత్వ అవినీతిపై చర్చకు సిద్ధం

-పదేళ్ల ఎమ్మెల్యే..ఒక్క వీధిలో అయినా తిరిగారా? -గుంటూరు నీటి కష్టాలు తీర్చలేకపోయారు -తూర్పు నియోజకవర్గ పర్యటనలో పెమ్మసాని గుంటూరు, మహానాడు: గంజాయి సరఫరా చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. జగన్‌ ప్రభుత్వపు అవినీతిపై చర్చకు తాను సిద్ధమని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్‌ తెలిపా రు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆయన శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. కార్యక్రమంలో భాగంగా 50, 51, 52, 53, […]

Read More

పవన్‌కళ్యాణ్‌, చింతమనేనిపై వైసీపీ ఫిర్యాదు

సచివాలయం, వెలగపూడి: పవన్‌కళ్యాణ్‌, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌లు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని శనివారం ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. వీటికి సంబంధించి మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి, లీగల్‌ సెల్‌ నేత శ్రీనివాసరెడ్డి ఆధారాలను అందచేశారు. ఈనెల 26న రాజోలులో పవన్‌కళ్యాణ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ ఈ నెల 26న దెందులూరులో దళితులపై […]

Read More

కన్నాకు బీసీ నాయకుల మద్దతు

సత్తెనపల్లి, మహానాడు : సత్తనపల్లి పట్టణం రఘురాం నగర్‌ ప్రజావేదికలో శనివారం నిర్వహించిన రాష్ట్ర బీసీ నాయకుల సమావేశంలో ముఖ్యఅతిథిగా టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని బీసీ సంక్షేమ సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు.

Read More