క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం

గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని గుంటూరు, మహానాడు: ఏసుక్రీస్తు బోధనలు మానవ మనుగడకు మార్గదర్శకం, ఏసు బోధించిన శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీి అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ సందేశమిచ్చారు. పెదకాకానిలో సోమవారం క్రీస్తు స్వస్తిశాల ప్రార్థనల కార్యక్రమంలో పెమ్మసాని పాల్గొన్నారు. కార్యక్రమంలో సంబంధిత పాస్టర్ల నుంచి పెమసాని ఆశీర్వాదం అందుకున్నారు. ప్రజా సంక్షేమం కోరే వ్యక్తులకు ఆ ప్రభువు దీవెనలు ఎల్లప్పుడూ […]

Read More

దర్శిని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తా

-టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి -కురిచేడు మండలంలో ప్రచారం దర్శి, మహానాడు: కురిచేడు మండలం రామాంజనేయ కాలనీ, నాంచార పురం, మునియ్య కాలనీ, ముష్టగంగ వరం గ్రామాలలో సోమవారం దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీకి ఎందుకు ఓటేయాలని ప్రజలే ప్రశ్నిస్తు న్నారంటే ఐదేళ్ల పాలన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. గుక్కెడు మంచినీళ్లు ఇవ్వనందుకు ఓటేయాలా? సాగునీరు […]

Read More

కాపుల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి, మహానాడు: మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాపుల ఆత్మీయ సమావేశంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఫ్యాక్షన్‌ రాజకీ యాలు కావాలో, సంక్షేమ పాలన కావాలో ఆలోచించుకోవాలని కోరారు. మాచర్ల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలిపారు. కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, కాపు నాయకులు పాల్గొన్నారు. వావిలాలకు నివాళి: స్వాతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య వర్ధంతి […]

Read More

జగన్ వద్ద ఒరిజనల్ పత్రాలు ప్రజలకు జిరాక్స్ పత్రాలు

-ప్రజల ఆస్తులు కొట్టేయడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్! -శృంగారపురం రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్ దుగ్గిరాలః ప్రజల ఆస్తులు లాక్కునేందుకే రాష్ట్రంలో తరతరాల నుంచి కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను తొలగించి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చారని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాల మండలం శృంగారపురంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. తొలుత గ్రామంలోని చింతాలమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం రచ్చబండ […]

Read More

అమిత్ షా హెలికాఫ్టర్ ఎగరకుండా గాల్లో చక్కర్లు..

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఇవాళ పెద్ద ప్రమాదం తప్పింది. బీహార్లోని బెగూసరాయ్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అమిత్ షా… దాన్ని ముగించుకుని మరో ప్రాంతానికి పయనం అయ్యారు. ఈ సమయంలో అమిత్ షా ఎక్కిన హెలికాఫ్టర్.. గాల్లోకి లేచిన తర్వాత అమాంతం బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో కాసేపు గాల్లోనే అలాగే చక్కర్లు కొడుతూ […]

Read More

రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం

– యనమల రామకృష్ణుడు ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అయిందని టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని అవేదన వ్యక్తం చేశారు. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్నా రాష్ట్రంలో ఎన్డీయే […]

Read More

సుజనాచౌదరి పోటీ పశ్చిమ ప్రజల అదృష్టం

ఆయన గెలుపుతో నియోజకవర్గ అభివృద్ధి బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌.డి.విల్సన్‌ విజయవాడ, మహానాడు : పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనాచౌదరి పోటీ ఇక్కడి ప్రజల అదృష్ణమని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌.డి.విల్సన్‌ అన్నారు. ఆదివారం రాత్రి రైల్వే కాలనీలో జరిగిన రైల్వే ఉద్యోగుల ఆత్మీయ సదస్సులో పాల్గొని ఆయన ప్రసంగించారు. పార్లమెంటు సభ్యుడు కావలసిన సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి కావడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో […]

Read More

మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకే స్త్రీ శక్తి

-తెలుగుదేశం ఆవిర్భాంతోనే మహిళా సాధికారిత -మంగళగిరిని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లోకేష్ లక్ష్యం -స్త్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి మంగళగిరి: ఇంటికి దీపం ఇల్లాలు, ఇంటికి చక్కదిద్దడం, సమర్థవంతంగా నడిపించడంతో పాటు ఏ రంగంలోనైనా రాణించగల సత్తా మహిళలకు ఉందని శ్రీమతి నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి రూరల్ నులకపేట చైతన్య తపోవన కల్యాణ మండపంలో స్త్రీ శక్తి లబ్ధిదారులు, […]

Read More

ప్రభుత్వ ఆదరవు లేక అష్టకష్టాలు పడుతున్నాం

-కూరగాయల మార్కెట్ పడగొట్టి మా బతుకులు రోడ్డుకీడ్చారు -లోకేష్ మీ కష్టాలు తీరుస్తారని నారా బ్రాహ్మణి భరోసా మంగళగిరి: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశాబ్ధాల చరిత్ర కలిగిన మంగళగిరి కూరగాయల మార్కెట్ ను పడగొట్టి తమ బతుకులను రోడ్డుకీడ్చారని కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి కాళీమాత ఆలయం దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్ ను బ్రాహ్మణి సోమవారం రాత్రి సందర్శించారు. వ్యాపారులతో మాట్లాడి వారి […]

Read More

ఆటోడ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు

-వైసిపి నాయకులకు తెలిసింది రౌడీయిజం, దుష్ప్రచారం! -అహర్నిశలు కష్టపడి మంగళగిరి రూపురేఖలు మారుస్తా -మంగళగిరి నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ మంగళగిరి: వైసిపి నాయకులకు తెలిసింది రౌడీయిజం, దుష్ర్పచారం మాత్రమే, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకోవాలని యువనేత నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెం, చినపాలెం, శృంగారపురం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. రచ్చబండ కార్యక్రమానికి ముందు […]

Read More