టీడీపీ నేతల సస్పెన్షన్‌

అమరావతి, మహానాడు: తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పలువురు నేతలను సస్పెండ్‌ చేస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యాంకుమార్‌, పోల వరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, ఉండి నియోజకవర్గానికి చెందిన వేటూకూరి వెంకట శివరామరాజు, సత్యవేడు నియోజకవర్గానికి […]

Read More

పనికిరాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి

-జైల్లో పెడతా అంటే భయపడే వ్యక్తిని కాదు -భట్టి విక్రమార్క కాదు..వట్టి విక్రమార్క -ఖమ్మం ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ పైర్‌ ఖమ్మం, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం రోడ్డు షోలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఖమ్మం లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత […]

Read More

పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు?

-ప్రజలకు ఆస్తులు జగన్ తాత ఇచ్చాడా? -వైసీపీ పాలనలో ప్రజల బ్రతుకులు చిద్రమయ్యాయి -సైకో జగన్ కు తెలిసిందల్లా రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, కేసులు -రాయలసీమకు జగన్ ఏం చేశారు? ప్రజలు ఎందుకు ఓటేయాలి? -రాష్ట్ర ద్రోహి జగన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలి -నందికొట్కూరు ఆడపడుచును ఢిల్లీకి పంపాలి -నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు […]

Read More

స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటును పరిశీలిస్తా

-స్వర్ణకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నా – పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ: నైపుణ్య వంతులైన స్వర్ణకారుల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశనం భావన్నారాయణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం వన్ టౌన్ మాడపాటి క్లబ్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా […]

Read More

ఏబీ కేసు తీర్పు వాయిదా

తన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఏపీ డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటే శ్వరరావు క్యాట్‌లో వేసిన కేసుపై తీర్పు వాయిదా వేశారు. ఒకే కారణంతో ఏబీని రెండుసార్లు సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ఏబీ న్యాయవాది ఆదినారాయణ వాదించారు. అది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేశారు. అయితే అడ్వకేట్ జనరల్ శ్రీరాం.. అభియూగపత్రం నమోదు చేసి వాదనలు ముగిసే వరకూ, సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని వాదించారు. […]

Read More

పోసాని సోదరుడి కొడుకు టీడీపీలో చేరిక

నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి సోదరుడి కుమారుడు పోసాని యోగేంద్రనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని పోసాని అన్నారు. ఆయన ముందు చూపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధికి అవసరమని తెలిపారు. చంద్రబాబు ఆశయాలు నచ్చాయని అందుకే టీడీపీలో చేరినట్లు ఆయన వివరించారు. టీడీపీలో చేరిక తనకు […]

Read More