చంద్రబాబు… చించేశారు!

– రైతు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో ఏమిటి? – ఆ భూమి జగన్ తాత మీకిచ్చారా? – వాళ్ల నాన్నేమైనా మీకిచ్చారా? – మన భూమి పుస్తకాలపై సైకో ఫొటో ఏమిటి? – సభల్లో జగన్ ఫొటోలున్న పాసుపుస్తకాలను చించేసిన చంద్రబాబు – సోషల్‌మీడియాలో లక్షల మంది లైక్ చేసిన వైనం ( మార్తి సుబ్రహ్మణ్యం) చంద్రబాబు నాయుడుకు కోపమొచ్చింది. ఎందుకంటే ఆయనపై కేసులు పెట్టినందుకు కాదు. ఆయనను జైలులో […]

Read More

దొంగోడి చేతికి తాళమే, ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్

టీడీపీ అధినేత చంద్రబాబు కాకినాడ ప్రజాగళం సభలో పాల్గొన్నారు. కాకినాడ ప్రజాగళం సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే కేక పుట్టిస్తోందని అన్నారు. ఇది మనకు అత్యంత కీలక సమయం అని, మే 13వ తేదీన జరిగే పోలింగ్ రాష్ట్ర గతిని మార్చాలని పిలుపునిచ్చారు. సమయం లేదు… జాగ్రత్తగా ఉండాలి… ఇతరులను చైతన్యవంతులను చేయాలి… అబద్ధాలకోరు అయిన ఈ సైకో ముఖ్యమంత్రిని ఏం చేయాలి? అంటూ ప్రసంగం ప్రారంభించారు. […]

Read More

ఉత్తరాంధ్రలో నారా రోహిత్‌ పర్యటన

శ్రీకాకుళం, మహానాడు: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రముఖ సినీనటుడు నారా రోహిత్‌ శనివారం విశాఖ, శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గాల్లో పర్యటించారు. మన కోసం మన నారా రోహిత్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన పలాస, ఎచ్చెర్ల, అనకాపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మాట తప్పి మడమ తిప్పిన జగన్‌ రెడ్డికి ఎందుక ఓటు వేయాలి? అవినీతి, అరాచకాలకు నిలయంగా మారిన రాష్ట్రాన్ని మనమే కాపాడు కోవాలని పిలుపునిచ్చారు. మెగా […]

Read More

మద్య నిషేధంపై నవసందేహాలకు జవాబు చెబుతావా?

జగన్‌కు వై.ఎస్‌.షర్మిలారెడ్డి లేఖ కడప, మహానాడు: రాష్ట్రంలో మద్య నిషేధంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి మరో ‘‘నవ సందేహాలు’’ పేరుతో లేఖ రాశారు. మీరు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ ఎక్కడ? పాక్షికంగా అయినా అమలు అవుతుందా? మూడు దశల్లో మద్య నిషేధం అన్నారు… నిషేధం అమలు చేశాకే మళ్లీ ఓటు అడుగుతా అన్నారు ఏమైంది? మద్యం అమ్మకాల్లో 20 వేల కోట్ల నుంచి 30 […]

Read More

కేంద్ర ప్రభుత్వ సహాయంతో తీర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

అన్ని రంగాల్లోనూ ఆదాయ వనరుల సృష్టి కూటమి ప్రభుత్వంలో తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తాం పేదలకు ఆరోగ్య భరోసానిచ్చే ఆరోగ్య బీమా పటిష్టంగా అమలు పోలీసు విధుల్లో రాజకీయ జోక్యం ఉండదు కూటమి గెలుపు ఖాయమైంది.. భారీ మెజార్టీని ఇవ్వండి అవనిగడ్డ వారాహి విజయభేరీ సభలో పవన్ కళ్యాణ్  ‘గుజరాత్ తర్వాత దేశంలోనే అత్యంత భారీ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 974 కిలోమీటర్ల రాష్ట్ర సముద్ర తీర […]

Read More

కూటమి గెలుపు పక్కా…మెజారిటీ ఎంత వస్తుందనేదే లెక్క

యువశక్తిని రాష్ట్ర ప్రగతికి ఇంధనంగా మార్చాలి రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల ఛీత్కారం కనిపిస్తోంది. 15 ఏళ్ల బాలుడిని పెట్రోల్ పోసి తగులబెట్టి రూ.10 లక్షలు పరిహారం ఇస్తామన్న దుర్మార్గ ప్రభుత్వం ఇది పంట కాలువలు పూడిక తీయరుగానీ పేకాట కేంద్రాలకు రాష్ట్రాన్ని కేరాఫ్ చేశారు జగన్ భయపెట్టి నమస్కారం పెట్టించుకోవడం అలవాటు చేసుకున్నాడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టినవాడికి ప్రజల ఆస్తులు లాక్కోవడం […]

Read More

“డబుల్ డి” ప్రభుత్వం వైసీపీది

దాడులు, దోపిడీ తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు పేకాట క్లబ్బులు, దందాలపై ఉన్న శ్రద్ధ… ప్రజలకు తాగునీరు అందించడంలో లేదు మనుషులకు స్వేచ్ఛ, భద్రత లేకుండా వైసీపీ చేసింది ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన ప్రభుత్వం ఇది బీసీలపై అక్రమంగా 9 వేల కేసులు పెట్టారు వైఎస్ఆర్ కంటే చాలా మంది మహానుభావులు ఈ నేల మీద పుట్టారు కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు ఆ మహానుభావుల […]

Read More

పొన్నూరులో వైసీపీ అభ్యర్థి అంబటి మురళీ దౌర్జన్యం

పవన్‌ పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ ధ్వంసం పొన్నూరు, మహానాడు:పొన్నూరులో ఆదివారం జరగనున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్‌ను శనివారం అర్ధరాత్రి వైసీపీ అభ్యర్థి అంబటి మురళీ, అతని అనుచరులు ధ్వంసం చేయించారు. హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పరిశీలించారు. ఓటమి భయంతోనే అంబటి మురళీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇటీవలే సత్తెనపల్లిలో అంబటి మురళీ సాగించిన […]

Read More

అభివృద్ధిలో మంగళగిరిని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

-పిల్లలను చూసుకోవాలన్నా, పరిశ్రమలను నడపాలన్నా మహిళలకే సాధ్యం -స్త్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి మంగళగిరి: ఇంట్లో పిల్లలను చూసుకోవాలన్నా, పరిశ్రమలను నడపాలన్నా అది మహిళలకే సాధ్యమని నారా బ్రాహ్మణి అన్నారు. తగినంత ప్రోత్సాహం అందిస్తే ఏ రంగంలోనైనా మహిళలు అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి వైష్ణవి ఫంక్షన్ హాల్ లో జరిగిన స్త్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో ఆమె […]

Read More

వివేకా హత్య వెనుక మీ హస్తం లేకుంటే భయమెందుకు?

-జగన్‌ మానసిక పరిస్థితిపై భయంగా ఉంది -చంద్రబాబుతో కలిసినట్లు ఆధారాలు ఉన్నాయా? -పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు కడప, మహానాడు: చంద్రబాబుతో చేతులు కలిపినట్లు జగన్‌ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి స్పందించారు. జగన్‌ ఏదో ఊహల్లో ఉన్నట్లు ఉంది. జగన్‌ వైఖరి మాలోకంను తలపిస్తుంది. నా జన్మకు నేను చంద్రబాబు ను ఒక్కసారి మాత్రమే కలిశాను. కొడుకు పెళ్లికి పిలవడానికి మాత్రమే వెళ్లా. ఆనాడు వైఎస్సార్‌ కూడా […]

Read More