విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి కొండమూరి సమర్పణలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ స్పీడ్220. ఈ చిత్రానికి హర్ష బెజగం కథ-కథనం-దర్శకత్వం అందించారు. హేమంత్, గణేష్ ఇద్దరు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రీతి సుందర్, జాహ్నవి శర్మ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ సాంగ్ విడుదల అయింది. టాలీవుడ్ టాప్ సింగర్ గీతామాధురి ఆలపించిన ఈ పాటకు ప్రముఖ డాన్సర్ […]
Read Moreమత్తెక్కించే మృణాల్
పుష్కర కాలం క్రితం ఏ ఖామోషియాన్ అనే హిందీ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ 2014 లో విట్టిదండు అనే మరాఠి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. పదేళ్ల తర్వాత ఈ అమ్మడికి సీతారామం సినిమా తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. తెలుగు […]
Read Moreరాజకీయ లబ్ధి కోసం వృద్ధుల ప్రాణాలు తీస్తారా?
జగన్రెడ్డి, జవహర్రెడ్డి కలిపి చేసిన కుట్ర ఇది మండుటెండలో పెన్షన్దారులు చనిపోతుంటే ఆనందమా? కొంచెమైనా మానవత్వం లేదా..మీకు వారి మరణాలకు మీరే బాధ్యత వహించాలి టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు : జగన్ పాలనలో పెన్షన్దారుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని కుంటి సాకులు, జగన్నాటకాలతో జగన్ రెడ్డి, జవహర్ రెడ్డిలు వారి ప్రాణాలు తీస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిప డ్డారు. […]
Read Moreవిజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబోలో మరో మూవీ
స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను ప్రకటించారు. రాజా వారు రాణి గారు సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది. ఈ సినిమాను లాంఛనంగా […]
Read Moreసైకో వేధింపులతో వెళ్లిన పరిశ్రమలను తిరిగి తీసుకువస్తాం
మేనిఫెస్టోలో నాకు నచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు వందరోజుల్లో గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను జైలుకు పంపుతాం వైసీపీ వేధింపులకు బలైన కుటుంబాలకు న్యాయం చేస్తాం రాజంపేట యువగళం సభలో యువత ప్రశ్నలకు నారా లోకేష్ సమాధానాలు డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాబోతోంది. అభివృద్థి, సంక్షేమంలో దూసుకెళతాం. వెళ్లిపోయిన పరిశ్రమలను బతిమిలాడి కాళ్లు పట్టుకుని, చేతులు పట్టుకుని ఏదో ఒకరకంగా తీసుకువస్తాం. పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. […]
Read Moreమేం వచ్చాక రౌడీలు దేశమైనా వదలాలి .. జైళ్లలో ఉండాలి!
– చట్టాలను అతిక్రమించిన వారి భరతం పట్టేందుకే రెడ్ బుక్ -నాయకులను తయారుచేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ -వైసిపి నేతల భూకబ్జాలు, రెవిన్యూ అక్రమాలపై విచారణ జరిపిస్తాం -రాజంపేటను జిల్లా కేంద్రంగా మారుస్తాం… అభివృద్ధికి బాటలు వేస్తాం -అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మిస్తాం… బాధితులకు న్యాయం చేస్తాం -రాజంపేట యువగళంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజంపేట: చంద్రబాబు అంటే అసాంఘిక శక్తులకు హడల్, రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి […]
Read Moreమంగళగిరి రోడ్ షో లో నారా బ్రాహ్మణికి బ్రహ్మరథం
-దారిపొడవునా పూలవర్షం, హారతులు పట్టిన మహిళలు -ప్రజా ప్రభుత్వం రాగానే మంగళగిరి రూపరేఖలు మార్చేస్తామంటూ ప్రజలకు నారా బ్రాహ్మణి భరోసా మంగళగిరి: ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పట్టణంలో నిర్వహించిన రోడ్ షో లో శ్రీమతి నారా బ్రాహ్మణికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. విక్టరీ సింబల్ చూపిస్తూ జై లోకేషన్న అంటూ నినాదాలు చేశారు. వైష్ణవి ఫంక్షన్ హాల్ నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ […]
Read Moreఓటమి భయంతో క్లాస్ వార్ అంటూ జగన్ కాకమ్మ కబుర్లు
-తన తండ్రి మరణానికి కారణం రిలయన్స్ అని దాడులు చేయించి…అధికారంలోకి వచ్చాక ఆ సంస్థ వ్యక్తికే ఎంపీ పదవిచ్చాడు -జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో ప్రజల భూములకు రక్షణ కరువు రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై నీ బొమ్మెందుకు జగన్? సంక్షేమానికి బడ్జెట్ లో టిడిపి 19.15% పెడితే జగన్ పెట్టింది 15.8% మాత్రమే దేశంలో మోదీ గ్యారెంటీ – రాష్ట్రంలో కూటమి షూరిటీ సూపర్ హిట్ శవరాజకీయాలతో వృద్ధులను […]
Read Moreఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు విన్నపం
సామవేదం షణ్ముఖశర్మ ఇది ఎన్నికల సమయం. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత ప్రధానమైనవి కానీ, ప్రపంచ వ్యాప్త పరిణామాలు గమనిస్తే ఈ ఎన్నికలు మరీ కీలకం. దేశ భవితవ్యాన్ని, ప్రజాస్వామ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రతి పౌరుడు స్పందించవలసిన తరుణమిది. ఎండలెక్కువగా ఉన్నాయనో, ఎవరు ఎన్నికైతే మనకేమనే ఉదాసీనత చేతనో, నేనొక్కడినే ఓటు వేయకపోతే ఏమైంది అనే భావన చేతనో, బద్ధకం చేతనో ఇంట్లో కూర్చోకుండా దేశం పట్ల బాధ్యతతో […]
Read Moreనీకు పరువు కూడా ఉందా ధనుంజయ్ రెడ్డి…
బెదిరించాలన్న ప్రయత్నం మానుకో… ఈసీకి ఫిర్యాదు చేస్తే దావా వేస్తావా వైసీపీ మేనిఫెస్టోతో నీకేం పని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు : సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయ్ రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య విరుచుకుపడ్డారు. తనను బెదిరించా లన్న ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై అధికారులకు ఇక స్పష్టతనిచ్చి ప్రక్రియను ఈ నెల 6వ తేదీ వరకు పొడగించాలని […]
Read More