విడుదల చేసిన టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్.రాజు మడకశిర, మహానాడు : మడకశిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను శనివారం మడకశిర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.ఎస్.రాజు, మడకశిర టీడీపీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసమూర్తి, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreకిషన్రెడ్డి రోడ్షోలో సినీనటుడు సాయికుమార్
సికింద్రాబాద్, మహానాడు : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రోడ్ షోలో సినీనటుడు సాయికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల ప్రచారం, అండమాన్ నికోబార్లో పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా మోదీ ప్రభంజనం కనిపిస్తోంది. కన్ను తెరిస్తే జననం.. కన్నుమూస్తే మరణం ఈ రెప్ప పాటు కాలమే జీవితం. […]
Read Moreచెరో 8 స్థానాలు…బీజేపీ, కాంగ్రెస్ ఒప్పందం ఇదీ..
` హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేయాలని సమైక్యవాదులు అంటున్నారు ` రేవంత్కు ఆంధ్రా మూలాలు…తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ` రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం… ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ` రాష్ట్రం దివాళా తీసిందని ముఖ్యమంత్రే చెబితే పెట్టుబడులు వస్తాయా? ` రేవంత్ మాటలతో రియల్ ఎస్టేట్ పడిపోయింది…పరిశ్రమలకు ఇబ్బందులు ` రాష్ట్రంలో పరిపాలన లేదు..పగలు, ప్రతీకారాలే ఉన్నాయి… ` ప్రజాపాలన అర్జీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి ` కేంద్రంలో […]
Read Moreతెలంగాణకు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డే…
`ఆయనకు కర్రు కాల్చి వాత పెట్టాలి `ఈ ఎన్నికలు గుజరాత్ వర్సెస్ తెలంగాణ ఫైనల్స్ `రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ నేతే చెప్పారు… `ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలి..గుండునా..అరగుండునా? `తెలంగాణను మోసగించిన వారికి ఓట్లడగడానికి సిగ్గుందా? `9లోగా మిగిలిన రైతులకు రైతు భరోసా ఇస్తా `బకాయి ఉందని నిరూపించలేకపోతే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి ` బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి `కొత్తగూడెం సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి […]
Read Moreతప్పుడు కేసులతో ఢిల్లీకి పిలిస్తే భయపడతామా?
రిజర్వేషన్లపై రాహుల్ చెప్పిన మాటనే రేవంత్ చెబుతున్నారు కొత్తగూడెం సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొత్తగూడెం, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామని భారత్ జూడో యాత్ర ద్వారా రాహుల్ చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెబుతు న్నారు. ఆయనపై తప్పుడు కేసు పెట్టి ఢిల్లీకి పిలుస్తారా? మీరు పిలిస్తే భయపడతాం […]
Read Moreవైసీపీ దుష్ట పార్టీ…అందుకే బయటకు వస్తున్నారు
విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి విజయవాడ, మహానాడు : దుష్ట పార్టీ వైసీపీని వీడి భారీఎత్తున యువత బీజేపీలో చేరి సరైన నిర్ణయం తీసుకున్నారని విజయవాడ పశ్చి మ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి అన్నారు. విజయవాడ లంబాడీపేట నుంచి మాజీ కార్పొరేటర్ తాజా నోత్ దాస్ కుమారుడు రవి నాయకత్వంలో భారీ సంఖ్యలో యువత, ముస్లిం మహిళలు శనివారం బీజేపీలో చేరా రు. వారికి సుజనాచౌదరి పార్టీ కండువాలు […]
Read Moreపశ్చిమకు నేనే ముఠామేస్త్రిని…సమస్యలు పరిష్కరిస్తా
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా కల్పిస్తాం ముఠా కార్మికులకు బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి భరోసా విజయవాడ, మహానాడు : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికులకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యబట్టారు. తనను గెలిపిస్తే ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాళేశ్వరరావు మార్కెట్ దగ్గర ఉన్న వస్త్ర […]
Read Moreమహిళలకు భద్రత కల్పించలేని చేతకాని ప్రభుత్వం
నిస్సిగ్గుగా ట్రోల్స్ చేస్తుంటే పోలీసులు ఏమయ్యారు? ఉమెన్ ట్రాఫికింగ్లో దేశంలోనే మూడో స్థానం డ్రగ్స్, గంజాయికి క్యాపిటల్గా మార్చారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని విజయవాడ, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని విలేఖరుల సమావేశం లో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. అసలు శాంతి భద్రతల విషయం లో ఈ ప్రభుత్వం […]
Read Moreరాహుల్ గాంధీ సభను దిగ్విజయం చేయండి
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల్, మహానాడు: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న గద్వాల్ జిల్లా ఎర్రవల్లిలో నిర్వహించే రాహుల్ గాంధీ బహిరంగ సభను దిగ్విజయం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎర్రవల్లిలో సభాస్థలి ప్రాంగణం, హెలీప్యాడ్, పార్కింగ్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో మంత్రి పర్యవేక్షించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీటి, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని […]
Read Moreఉమ్మడి రాజధానికి కుట్రలు చేస్తున్నారు
తెలంగాణ తలరాతను మార్చే ఎన్నికలవి మాజీ మంత్రి హరీష్రావు కరీంనగర్, మహానాడు: కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్కు మద్దతుగా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కంపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును, తలరాతను మార్చే ఎన్నికలని పేర్కొన్నారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారు. వాళ్ల ఆటలు సాగకూడదనుకుంటే బీఆర్ఎస్’ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆరు […]
Read More