-వైసీపీ అసమర్ధ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది – సినీ నటుడు నారా రోహిత్ వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాల నాశనమైందని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. మంగళవారం నాడు బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం బలుసుల పాలెం, మెట్ట గౌడ పాలెం, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జలదంకిలో ఎన్డీయే కూటమికి మద్దతుగా నారా రోహిత్ ప్రచారం నిర్వహించారు. ఈ […]
Read More20 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ
– ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు ఢిల్లీ: ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కోర్టులో దర్యాప్తు సంస్థలు హాజరుపరిచాయి. ఈ కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ, సీబీఐ అధికారులు కోరారు. దీంతో ఈ నెల 20 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. వారం రోజుల్లో కవితపై చార్జ్షీట్ను దాఖలు చేస్తామని కోర్టుకు […]
Read Moreచట్టం చేస్తమన్నరు.. ఏమైంది?
-మెదక్ కోసం యుద్ధం చేద్దామా? -రైతు బంధు రాలేదు -బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. మెదక్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన మండి పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చైతన్య వంతమైన మెదక్ నియోజక వర్గంలో మంచి తీర్పు ఇవ్వాలని కోరుతున్నా.. ఐదు నెలల కిందట తెలంగాణ ఎట్లా ఉండే.. […]
Read Moreజూన్ 4న వేతనంతో కూడిన సెలవు
– 13న ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 13న ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది.ఎన్నికల ఫలితాల తేదీ అయిన జూన్ 4న వేతనంతో కూడిన సెలవును కూడా మంజూరు చేసింది. కాగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వేతనంతో కూడిన సెలవులను అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. […]
Read Moreతెలంగాణలో అకాల వర్షం.. తెగిపడిన విద్యుత్ వైర్లు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షం దంచి కొడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో విజృంభించింది.. దీంతో, ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయి వాహనాల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. మరో పక్క, ఈదురు గాలులతో కూడిన వర్షం కావడంతో పలుచోట్ల చెట్లు, చెట్ల కొమ్మలు సైతం విరిగి పడ్డాయి. ఈ క్రమం లోనే విద్యుత్ వైర్లు తెగిపడి పలుచోట్లు కరెంట్ అంతరాయం కూడా ఏర్పడింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు […]
Read Moreమే 13న రాక్షస పాలనకు ఓటుతో ఘోరీ కట్టాలి
– రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారు – రాష్ట్రాన్ని దోచుకోవడం, ప్రజలను హింసించడం జగన్ నైజం – జగన్ మరోసారి సీఎం అయితే రాష్ట్రం వల్లకాడు అవుతుంది – రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అవసరం – ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర తలరాతను మార్చాలి – కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారం – శాంతిపురం మండలం, అనికెర, రేగడిదిన్నెపల్లె గ్రామస్తులకు భువనేశ్వరి పిలుపు కుప్పం: […]
Read Moreమే 13 న జరిగే కురుక్షేత్ర యుద్దంలో కౌరవ వధ తప్పదు
-జగన్ రెడ్డి తిరుమల పవిత్రతను మంట గలిపారు -టీడీపీ హయాంలోనే తిరుపతి అభివృద్ది -బాబాయిని గొడ్డలితో లేపిసిన పార్టీ, కోడికత్తి, గులక రాయి డ్రామాల పార్టీ రాష్ట్రానికి అవసరమా? -తిరుపతి ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మే 13 న జరగనున్న కురుక్షేత్ర యుద్దంలో కౌరవ వద తప్పని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం నాడు తిరుపతిలో నిర్వహించిన […]
Read Moreతక్షణమే సహాయక చర్యలు చేపట్టండి
* జీహెచ్ఎంసీ, ట్రాన్స్కో, పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం * లోతట్టు కాలనీలు, ట్రాఫిక్, విద్యుత్ సమస్యపై సమీక్ష * సహాయక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపు హైదరాబాద్: భారీ వర్షం, ఈదురుగాలులతో రాజధాని హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవడం, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే […]
Read Moreమంగళగిరిలో లోకేష్ కుటుంబ సభ్యుల ప్రచారం
-పేదరికం లేని మంగళగిరి కోసం నారా లోకేష్కు ఓటేయండి -పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపిన ప్రజలు -లోకేష్ ఐదేళ్లుగా కష్టపడుతూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు -ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేయడమే లోకేష్ లక్ష్యం -సూపర్ సిక్స్ పథకాలతో అందరికీ ప్రయోజనం మంగళగిరి టౌన్, మే 07: మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు ఆలోచించి నారా లోకేష్కు ఓటేయాలని ఆయన కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు. మంగళగిరి పట్టణం […]
Read Moreనమో అంటే నమ్మించి మోసం చేయడం
-కేసీఆర్ చరిత్ర హీనుడు గా మారిపోతాడు -వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం లో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ : ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావు. వరంగల్ లాంటి చారిత్రాత్మక ప్రాంతం కేసీఆర్ హయాంలో మసకబారిపోయింది. కొండా సురేఖ అడిగిన గుడి, చర్చి, మసీదు కు జూన్ 30 లోపు న కోటి రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తా. మే 9 నాటికి రైతు భరోసా పూర్తి చేస్తానని […]
Read More