అబద్ధాల్లో కేసీఆర్‌ కుటుంబం, రేవంత్‌కు ఆస్కార్‌

రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం ఫెయిల్‌ అందుకే ఆయన ప్రసంగాల్లో అసహనం ఎన్నికలకు ముందు రైతుబంధు ఎందుకివ్వలేదు తెలంగాణలో బీజేపీకి అత్యధిక స్థానాలు ఖాయం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌, మహానాడు : రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం తమకు అనుకూలంగా మారిందని, వారి ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తూ స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారుప. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్‌ లబ్ధిదారులే బీజేపీపై విశ్వాసంతో […]

Read More

భూమిపై అత్యధిక వేడిమి నెలగా ఏప్రిల్ 2024

ఏప్రిల్ 2024 ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడిమి నెలగా రికార్డు అయిందని యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థ ‘కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్’ తెలిపింది. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వర్షపాతం, వరదల విలయాలు అనేక దేశాలలో రోజువారీ జీవితానికి ఆటంకాలు ఏర్పరిచాయని పేర్కొంది. వరుసగా పదకొండవ నెల ఏప్రిల్‌లో కూడా రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రస్తావించింది.

Read More

నా యంగ్ ఫ్రెండ్‌ను కలిశా

– మోదీ ట్వీట్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజీ షెడ్యూల్ తో ప్రచారంలో దిగిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ చిన్నారితో సరదాగా గడిపారు. వరంగల్ లో ప్రచార ర్యాలీకి వెళ్తున్న ఆయన లక్ష్మీపురం గ్రామం వద్ద ఓ చిన్నపిల్లాడిని ఎత్తుకుని తన కారులో ఆడించారు. దీంతో అక్కడివారు ప్రధాని ఔదార్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఆనందించారు. ఆ ఫొటోను ప్రధాని తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. […]

Read More

సుజనాకు ఏపీ పెన్షనర్ల సంఘం మద్దతు

సుజనాకు మద్దతు విజయవాడ : పెన్షనర్లను మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఓడించాలంటూ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం అమరావతి విభాగం ఓటర్లకు పిలుపు ఇచ్చింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనాకు మద్దతు ప్రకటించింది. ఎన్డీఏ అభ్యర్థులకు ఓటేయాలంటూ కరపత్రాలను సుజనా చౌదరి ద్వారా విడుదల చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పెన్షనర్ల సంఘం తమ కరపత్రాల్లో విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులు, టీచర్లు, […]

Read More

దేవరకొండను సస్యశ్యామలం చేస్తా

-రెండేళ్లలో ఎస్సెల్బీసీ పనులు పూర్తి చేసి నీళ్లు అందిస్తాం -బైక్ ర్యాలీలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ▫️రెండేళ్లలో ఎస్సెల్బీసీ సొరంగం పనులను పూర్తి చేసి నీళ్లు అందిస్తామన్నారు నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి. దేవరకొండ నియోజకవర్గంలోని అంగడిపేట, కొండమల్లేపల్లి మండలాల్లో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్, సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిలతో కలిసి ఎన్నికల ప్రచార […]

Read More

బిఆర్ఎస్ పార్టీకి పలువురు నాయకులు రాజీనామా

 రఘువీర్‌రెడ్డికి జై కొట్టిన బీఆర్‌ఎస్ నేతలు బిఆర్ఎస్ పార్టీకి వేములపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధి […]

Read More

పెనమలూరులో వైసీపీ ప్రలోభాల పర్వం

జోగి రమేష్‌ ఫ్లాట్‌లో వస్తువుల స్వాధీనం పెనమలూరు, మహానాడు : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్ల ప్రలోభాల కోసం ఉంచిన వివిధ రకాల వస్తువులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. గంగూరు ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను పెనమలూరు వైకాపా అభ్యర్థి జోగి రమేష్‌ అద్దెకు తీసుకున్నారు. అందులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గృహోపకరణ వస్తువులు, నగదు దాచి ఉంచారని సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు రావడంతో ఫ్లయింగ్‌ […]

Read More

చెల్లని చెక్కు..రేవంత్‌ ప్రభుత్వం

రైతుబంధును ఆపింది వారే బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్దేశ పూర్వకంగా రైతుబంధును కాంగ్రెస్‌ పార్టీ ఆపిందని బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడా రు. కేసీఆర్‌ భయంతోనే రైతు బంధును మళ్లీ మొదలుపెట్టారు. రైతు బంధును ఎన్నికల కమిషన్‌ ఆపమని చెప్పింది. ఆ విషయంలో పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి మాటలు […]

Read More

గొట్టిపాటి లక్ష్మి కోసం ఎన్‌ఆర్‌ఐల ప్రచారం

దర్శి, మహానాడు : దర్శి మండలం మారెడ్డిపల్లి, చందలూరు, పులిమివారిపల్లి, బట్టువారిపల్లి, చందలూరు ఎస్సీ కాలనీ, లింగన పాలెం, తుమ్మెదలపాడు గ్రామాలలో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు రావాలి మా యువతకు భరోసా కావాలి అన్న నినాదంతో రూపొందించిన టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం పోస్టర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి. రమేష్‌ పాల్గొన్నారు. యూఎస్‌, యూకే నుంచి బాబు గెలుపు […]

Read More

గజదొంగ జగన్‌ను తరిమికొట్టాలి

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ బృగుబండలో ఎన్నికల ప్రచారం సత్తెనపల్లి: సత్తెనపల్లి రూరల్‌ మండలం బృగుబండ గ్రామంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారా యణ బుధవారం న్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు సతీమణి మేఘన కూడా పాల్గొన్నారు. జగన్‌ అనే గజదొంగను తరిమికొట్టడానికి జనం చేతిలో ఆయుధం ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. బీసీ వర్గాలకు ఏర్పాటు చేసిన […]

Read More