చంద్రబాబు గెలుపు కోసం కృషిచేస్తాం

సౌత్‌ ఇండియన్‌ ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వెల్లడి తెలుగుదేశానికి మద్దతు ప్రకటన మంగళగిరి: సౌత్‌ ఇండియన్‌ ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యులు బుధవారం తెలుగుదేశానికి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు టీడపీఈ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును హైదరాబాద్‌ లోని ఆయన నివాసంలో బుధవారం కలిసి మద్దతు తెలిపారు.. ఈ సందర్భంగా బోర్డు ప్రెసిడెంట్‌ రాషిద్‌ షరీఫ్‌ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపిన విషయాన్ని […]

Read More

అడ్డొచ్చిన వాళ్లను గొడ్డలితో నరకాలి…ఇదేనా మీ వ్యూహం

నరికేయండి…మీరే సింగిల్‌ ప్లేయర్‌గా ఉంటారు భారతిరెడ్డికి వై.ఎస్‌.షర్మిలారెడ్డి చురకలు అవినాష్‌ ఓడితే అరెస్టు ఖాయమని..భయం పట్టుకుంది పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడని వ్యాఖ్యలు కడప, మహానాడు : అడ్డొచ్చిన వాళ్లను గొడ్డలితో నరకాలి..వారే అధికారంలో ఉండాలి..ఇదే భారతి వ్యూహమంటూ పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లాలో బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. నేను నాకు ఒక ఓటు, వైసీపీకి ఒక ఓటు […]

Read More

బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా

మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ బాచుపల్లి, మహానాడు : బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు చనిపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కుండపోత వర్షంతో ఒక్కసారిగా గోడ కూలిందని, భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్‌ పనిచేసే కార్మికుల్లో ఏడుగురు మృతిచెందగా మరో నలుగురికి గాయాలయ్యాయని వివరించారు. చనిపోయిన వారు ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌ […]

Read More

జగన్ తీరుపై ‘కమలం’ కన్నెర్ర

 – కాంగ్రెస్ వైపు జగన్? – మోదీపై జగన్ జంగ్ – మంత్రులతో మోదీని తిట్టిస్తున్న జగన్ – తాను తిట్టకుండా మంత్రులతో తిట్టిస్తున్న తెలివి – బీజేపీ వల్లే పథకాలు ఆగుతాయన్న ప్రచారం – ఇలాంటి ప్రధానిని ఎక్కడా చూడలేదన్న మంత్రి బొత్స – ముగ్గురూ కలసి కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు – జగన్ కాంగ్రెస్ దరిచేరుతున్నారని బీజేపీ అనుమానం? – జగన్ విశ్వాసఘాతకంపై బీజేపీ ఆగ్రహం – […]

Read More

బొత్స సత్యనారాయణ భాషకు ట్రాన్స్లేటర్ కావాలి

-బీజేపీ అధికార ప్రతినిధి ఆర్ డి విల్సన్ ఎద్దేవా నిత్యం అవినీతిలో మునిగి తేలే బొత్స సత్యనారాయణకి ట్రాన్స్లేటర్ కావాలని బిజెపి అధికార ప్రతినిధి ఆర్ డి.విల్సన్ ఎద్దేవా చేశారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా ఆరాధించే మోడీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బోత్స ను రాష్ట్ర ప్రజలు క్షమించరన్నారు. నిత్య అవి నీతి లో ఓలలాడే బొత్స సత్యనారాయణకు […]

Read More

రౌడీల చేతిలో చిక్కిన తిరుపతి పవిత్రతను కాపాడుతాం

• తిరుపతిలో గంజాయి లేకుండా చూసే బాధ్యత తీసుకుంటాం • ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఆగడాలపై స్థానికులంతా తిరగబడే సమయం వచ్చింది • తండ్రి 30 శాతం వాటా.. కొడుకు 10 శాతం కమీషన్లు దండుకుంటున్నారు • కోడి బొచ్చునూ వదలకుండా అవినీతికి ఉపయోగించుకున్న ఘనత తండ్రీ, కొడుకులది • చిరంజీవి హయాంలో మొదలుపెట్టిన ఇళ్లను పూర్తి చేస్తాం • తిరుపతి స్థానికులకు ప్రతి నెలా రెండో మంగళవారం దర్శనాన్ని […]

Read More

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేటట్లు కృషి చేయండి

-దళిత , గిరిజన బలహీన వర్గాలపై దాడులను ఆపండి -నూతన డిజిపి హరీష్ కుమార్ గుప్తా ను కలిసిన ఎన్నికల నిఘా వేదిక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్లు చూడాలని, ప్రజలకు రక్షణ కల్పించాలని, తప్పులు చేసిన వారిని ఎవరినీ ఉపేక్షించరాదని, నిబద్ధతతో, నిజాయితీతో ప్రజాస్వామ్యహితంగా పోలీస్ యంత్రాంగాన్ని నడిపించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, పూర్వ […]

Read More

వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది

-మోదీ జీ విశ్వ విజేత -రాజస్ధాన్ బిజెపి అధ్యక్షుడు సి.పి.జోషి విజయవాడ : 2024 ఎన్నికల నేపథ్యంలో మోదీ రోడ్ షో విజయవాడలో జరుగుతుంది. పదేళ్ళలో మోదీ నేతృత్వంలో దేశానికి ఎంతో మంచి జరిగింది. 60 ఏళ్ళలో గత ప్రభుత్వాలు చేయలేకపోయిన అభివృద్ధి మోదీ పదేళ్ళలో చేసి చూపించారు దేశానికి జెండాను ఇచ్చిన నేల ఇది. మోదీ జీ విశ్వ విజేత ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అవినీతి లో […]

Read More

వైసీపీకి తొత్తుల్లా పనిచేస్తున్న సీఐలు, ఎస్సైలను వెంటనే బదిలీ చేయాలి

-జగన్ తన ఓటమిని తాను ముందుగానే అంగీకరించినట్టుగా ఉంది -ఈసీకి వర్ల ఫిర్యాదు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, పలువురు టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను వెలగపూడి సచివాలయంలో ఆయన కార్యాలయంలో కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ….రేపు ప్రధాన మంత్రి పర్యటన విధుల్లో ఉన్న అధికారులకు మరొక రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటు […]

Read More