మంగళగిరిలో నారా లోకేష్‌కే ప్రజా మద్దతు

భారీ మెజార్టీతో గెలుపు ఖాయం నియోజకవర్గ రూపురేఖలు మారుస్తారు భవిష్యత్‌ తరాల కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్‌ కుటుంసభ్యులు పాల్గొన్న నందమూరి సుహాసిని, గారపాటి శ్రీనివాస్‌ మంగళగిరి టౌన్‌: మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా మద్దతు యువనేత లోకేష్‌కే ఉందని, భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని నారా లోకేష్‌ కుటుంబసభ్యులు ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేష్‌కు మద్దతుగా మంగళగిరి పట్టణం 16, 18 వార్డుల్లో […]

Read More

హత్యలు చేయడానికి అధికారాన్ని వాడుతున్నారు

న్యాయం వైపు ప్రజలు నిలబడాలి పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి పులివెందుల: ఒక వైపు వైఎస్‌ బిడ్డ..మరోవైపు వివేకా హత్య నిందితుడు. హత్యలు చేయడానికి అధికారం వాడుకుంటున్నారు. ఇది అన్యాయం కాదా? అని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గంలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు చూస్తుం […]

Read More

నవసందేహాలకు సమాధానం చెప్పండి…జగన్‌

పీసీసీ చీఫ్‌ షర్మిలారెడ్డి లేఖ కడప:  పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, క్రమశిక్షణా రాహిత్యంపై సీఎం జగన్మో హన్‌రెడ్డికి నవ సందేహాల పేరిట లేఖ రాశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి మీరు వినోదం చూస్తున్నారు. రాష్ట్ర రాబడి పెంచుకోకుండా స్థిరాస్తుల కల్పన చేయకుండా సంక్షేమ పథకాల సాకు చూపి ఆర్థిక అరాచకత్వానికి పాల్పడ్డారు. కనీసం రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలకు ప్రజలు నోచుకోలేదు. ఉద్యోగులు […]

Read More

లాయర్ల కష్టానికి త్వరలోనే ఫలితం

అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైట్లింగ్‌ రద్దు టీడీపీ ఎంపీ అభ్యర్ధి కేశినేని శివనాథ్‌ విజయవాడ : జగన్‌ తెచ్చిన నల్లచట్టం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు వ్యతిరేకంగా లాయర్లు చేసిన న్యాయ పోరాటంతో ప్రజల్లో అవగాహన పెరిగిందని, త్వరలోనే ఫలితం రాబోతుందని టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్ధి కేశినేని శివనాథ్‌ (చిన్ని) అన్నారు. గవర్నర్‌ పేట సివిల్‌ కోర్ట్‌ కాంపౌండ్‌లోని బెజవాడ బార్‌ అసోసియేషన్‌ హాలులో సభ్యులతో గురువారం ఆత్మీయ సమావేశంలో […]

Read More

సిద్దిపేట జిల్లాను రద్దు కానివ్వం

రైతుబంధు ఆపడం…ఇదేనా మార్పు? మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్దిపేట: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పాలన రివర్స్‌ గేర్‌లో నడుస్తోందని, జిల్లాలను రద్దు చేస్తామం టున్నారని, ప్రాణం పోయినా సిద్దిపేట జిల్లాను రద్దు చేయించనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణం శివానుభవ మండపంలో బీఆర్‌ఎస్‌కు మద్దతుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, అనంతరం ఆర్‌ఎంపీ, పీఎంపీలు నిర్వహించిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో మార్పు వస్తుందని చెబుతున్నారని, […]

Read More