పొరపాటు చేస్తే భవిష్యత్‌ అంథకారమే…

ఆలోచించి ఓటు వేయాలి సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : తాకట్టు పెట్టేవి ఏమీ లేక మన ఆస్తులపై జగన్మోహన్‌ రెడ్డి కన్నేశాడు.. ప్రజలారా పారా హుషార్‌..ఆలోచించి ఓటు వేయాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కోరారు. నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. పరిపాలన చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఏకంగా రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు చేశాడు. […]

Read More

న‌వ‌దీప్ 2.O ల‌వ్, మౌళి జూన్‌ 7న విడుదల

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ గా 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్,మౌళి. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌లో అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి. ఈ విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో క‌లిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి […]

Read More

నాతో పని చేసిన దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ కారణంగానే పద్మవిభూషణ్ అవార్డు – మెగాస్టార్ చిరంజీవి

ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించారు. కార్యక్రమం అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పద్మవిభూషణ్ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగా నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే అభిమానుల అండదండలు […]

Read More

చిట్టి పొట్టి ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్

భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్న చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మ గా … ఒక అడబిడ్డకి పుట్టింటి పైన […]

Read More

‘‘ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో వికసిత ఆంధ్రప్రదేశ్‌’’

రాష్ట్రంలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు విజయవంతం అయ్యాయి. జగన్‌ పాలన మీద విసుగెత్తిన ప్రజాగ్రహం విజయవాడ మోదీ రోడ్‌ షోలో బయటపడిరది. మోదీ గారితో చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్‌ గార్ల జోడీ రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు మలుపు. రాష్ట్రంలో ప్రజలు మోదీ గ్యారంటీ, బాబు ష్యూరిటీ, పవన్‌ కమిట్మెంట్‌ తమకు దన్నుగా నిలుస్తుందని గ్రహించారు. వికసిత ఆంధ్రప్రదేశ్‌ ద్యేయంగా వికసిత భారతంలో భాగస్వామ్యం చేయడానికి నరేంద్ర మోదీ సంకల్పం చాటారు. […]

Read More

అయోధ్య రామాలయం బీజేపీ కట్టిందా?

బొమ్మలు పంచితే కడుపు నిండుతుందా? ఆయన రాహుల్‌గాంధీ కాదు రాంగ్‌ గాంధీ హుస్నాబాద్‌ కార్నర్‌ మీటింగ్‌లో హరీష్‌రావు హుస్నాబాద్‌, మహానాడు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో శుక్రవారం కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ కార్నర్‌ మీటింగ్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు పాల్గొని ప్రసంగించారు. వికాసం కావాలంటే వినోద్‌ అన్న గెలవాలి. విధ్వంసం కావాలంటే కాంగ్రెస్‌, బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ పంచిన బొమ్మలను ఇంట్లో […]

Read More

జాతిపిత ముఖానికి జగన్‌ మాస్క్‌

వైసీపీ శ్రేణుల వికృత చేష్టలు మంగళగిరి, మహానాడు : మంగళగిరిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సభ సందర్భంగా వైసీపీ శ్రేణుల వికృత చేష్టలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఏకంగా జాతిపిత గాంధీ విగ్రహం తలకు జగన్‌ మాస్క్‌ పెట్టి అవమానించారు. మంగళగిరి పాత బస్టాండ్‌ చేనేత భవన్‌ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఇటీవల ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం ముఖానికి జగన్‌ మాస్క్‌ను తొడిగారు. శుక్రవారం సీఎం జగన్‌ […]

Read More

ధర్మరక్షకులకే ఓటెయ్యా

– సాధుసంతుల పిలుపు -ధర్మ విరోధులను ఓటుతోనే సమాధి చేయాకంటే ధర్మరక్షకులకే ఓటేయాలి – విశ్వహిందూ పరిషత్ పిలుపు ప్రస్తుతం జరుగుతున్న సాధారణ పార్లమెంట్ ఎన్నికలలో హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉండే నాయకులకి ఓటు వేయాలనీ సాధుసంతులు అన్నారు. సనాతన హైందవ ధర్మ సంరక్షకులు, సాధుసంతులకు, మఠాధిపతులు, పీఠాధిపతులకు అండదండగా నిలబడే వారిని ఎన్నికలలో ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బషీర్ భాగ్ ప్రెస్ క్లబ్ లో విశ్వహిందూ […]

Read More

పోస్టల్‌ బ్యాలెట్‌ను మే 12 వరకు పొడిగించాలి

చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు సరికావు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి: ఇంకా కొంతమంది ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకుంటున్నందు వల్ల పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను మే 12 వరకు పొడిగించి వారికి ఓటు అవకాశం కల్పించాలని శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనాను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, టీడీపీ నాయకులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

Read More

పాపపు సొమ్ము ఓటుకు రూ.10వేలు ఇస్తారట.. తీసుకోండి

-కుప్పం, మంగళగిరికి జగన్ 300 కోట్ల చొప్పున పంపారు! -మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభలో యువనేత లోకేష్ మంగళగిరి: ఇసుక, మద్యం, గంజాయి ద్వారా అడ్డగోలుగా దోచుకున్న జగన్… కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు 300 కోట్ల చొప్పున దోపిడీ సొమ్ము పంపించారని యువనేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో జరిగిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటుకు 10వేల రూపాయలు […]

Read More