– జనమే నారా ‘లొకేష’న్ – మంగళగిరిలో ‘లోకేష్ గవర్నమెంట్’ – యువనేతకు ‘రెడ్డి’కార్పెట్ – వైసీపీపై రెడ్ల తిరుగుబాటు – ఆర్-5 జోన్ ఎత్తివేతపై లోకేష్ హామీతో జోష్ – భూముల రేట్లు పడిపోవడంపై రెడ్ల అసంతృప్తి – దానికి జగన్ విధానమే కారణమన్న ఆగ్రహం – ఓడినా మంగళగిరిని వీడని లోకేష్పై జనం సానుభూతి – ఎమ్మెల్యే ఆర్కే పనితీరుపై జనం అసంతృప్తి – సొంత నిధులతో […]
Read Moreపాకిస్తాన్ ను గౌరవించాలి
-లేకపోతే భారత్పై అణుబాంబులు వేస్తుంది – మణిశంకర్ అయ్యర్ భారతీయుల్లో ఇంకా బానిసత్వం ఉందా..? భయపెట్టే వాళ్లను చూసి ఇంకా భయపడుతున్నారా..? మోడీ రాజ్యంలో కూడా ముష్కరులకు తలవంచాలా..? ఇలా ఎన్నో ప్రశ్నలు వేసుకోవాల్సిన దుస్తితి మరోసారి వచ్చింది. కాంగ్రెస్ పాలకుల మనస్థత్వం ఎలా ఉంటుందో నిరూపించే ఘటన.. మరొకటి బయటపడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మణిశంకర్ అయ్యర్.. పాకిస్తాన్ ను గౌరవించాలని దేశ ప్రజలకు సూచించారు. లేకపోతే […]
Read Moreజగనన్నా.. ఇక మా భూములు మీవే
– జగన్కు ఓటర్ల బాండ్ – సోషల్మీడియాలో హల్చల్ ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ బాండ్ అంశం.. ఇప్పుడు ఏకంగా జగన్ గెలిస్తే తమ భూములు ఆయనకు, ముందస్తుగా బాండు రాసిచ్చే నిస్సహాయ పరిస్థితి కనిపిస్తోంది. ఆ మేరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్కు మా భూములు మీకు అప్పగిస్తున్నాం. ఇకపై వాటిపై మాకు ఎలాంటి అధికారం లేదంటూ రాసిచ్చిన బాండ్ ఒకటి పోలింగ్కు రెండురోజుల ముందు […]
Read Moreరాబోయే దశాబ్దాలలో భారత్ విశ్వ గురువు
– జగదాంబ ఆశీస్సులతో 2031 వరకూ మోదీ నే ప్రధాని! పెళ్ళాం బాధ్యత లేదు.. పిల్లలు లేరు… కుటుంబ బాధ్యతలు లేవు… పోగేసుకోవాలి అనే యావ లేదు… తరువాత తరం వాడికి తన పదవి ఎలా ఇవ్వాలి అనే తాపత్రయం లేదు… ఉన్నది ఒకటే కోరిక.. ఒకటే ధ్యాస… నా భారత్ ని విశ్వగురువు ఎలా చేయాలి? ఎన్ని అడ్డంకులు ఎదురైనా… ఎన్ని విమర్శలు వచ్చినా… ఎన్ని తిట్లు తింటున్నా… […]
Read Moreరుణమాఫీ చేస్తాం
-దామోదర్ రెడ్డి హయాంలోనే సూర్యాపేట అభివృద్ధి -రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ -అర్హులైన వారందరికీ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు రుణమాఫీ చేస్తాం – రోడ్ షోలో నల్గొండ కాంగ్రెస్అ భ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి -జానారెడ్డి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది – దామోదర్ రెడ్డి సూర్యాపేట : సూర్యాపేట అభివృద్ధి దామోదర్ రెడ్డి హయాంలోనే జరిగింది. పాలేరు రిజర్వాయర్ నుంచి సూర్యాపేటకు నీళ్లు అందించిందే జానారెడ్డి. సూర్యాపేటకు […]
Read More