ఏపీలో వెల్లువెత్తిన ఓటు స్వామ్యం

– పోటెత్తిన ఓటు – 84 శాతం పోలింగ్‌తో రికార్డు – రాత్రి వరకూ కొనసాగిన పోలింగ్ – పెరిగిన ఓట్ల శాతంతో టీడీపీ ఖుషీ – ఇది జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక సంకేతమన్న వ్యాఖ్యలు – పక్క రాష్ట్రాల నుంచి పోటెత్తిన ఓటర్లు – ఓటర్లపై వైసీపీ దౌర్జన్యాలు – ఓటరును కొట్టిన తెనాలి వైసీపీ ఎమ్మెల్యే – పల్నాడులో మళ్లీ బాంబుల మోత – కన్నాపై అంబటి […]

Read More

దెందులూరు పోలింగ్‌ కేంద్రాలలో ఉద్రిక్తత

ఘర్షణలో టీడీపీ కార్యకర్తలకు గాయాలు క్షతగాత్రులకు చింతమనేని పరామర్శ దెందులూరు, మహానాడు: దెందులూరు నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ కేంద్రాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు ఘర్షణ పడటంతో పలువురికి గాయాల య్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకు న్న కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యాత్మకమైన గ్రామాలకు అదనపు […]

Read More

చెదురుమదురు సంఘటనల మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతం

•సా.5 గం.కు 68.04 % పోలింగ్ నమోదు,మంగళవారం తుది ప్రకటన •ఇప్పటి వరకూ రీపోలింగ్ కు సంబందించి ఎటు =వంటి ఫిర్యాదులు లేవు •మెరుగైన ఓటర్ల జాబితాలో ఓటు మిస్పింగ్ అనే ఫిర్యాదులు రాలేదు •అదిగ సంఖ్యలో యువ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు •స్ట్రాంగ్ రూమ్ లలో నిరంతర నిఘా మద్య ఓటింగ్ యంత్రాలు సురక్షితం •రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి మే […]

Read More

తెలంగాణలో బీజేపీకి సంపూర్ణ మద్దతు

వచ్చే ఫలితాల్లో సరికొత్త శక్తిగా అవతరణ సికింద్రాబాద్‌లో విజయం నాదే రేవంత్‌ స్థాయి తెలుసుకుని మాట్లాడాలి మజ్లిస్‌ కార్యకర్తల్లా కాంగ్రెస్‌ శ్రేణులు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వైఫల్యాలపై కార్యక్రమాలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోమ వారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం సంతోషంగా ఉంది. ఓట్లేసిన తెలంగాణ ప్రజానీకానికి కృతజ్ఞతలు. 65 […]

Read More

ఇక జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి దుకాణాలు బంద్

-ఓడిపోతున్నామనే భయంతో సజ్జల ఎన్నికల కమిషన్‌పై నిందలు -ఓటింగ్ వేయడానికి వచ్చిన జనసునామిని చూసి ఓర్వలేక సజ్జల రామకృష్ణా రెడ్డి కళ్లు బైర్లు కమ్మాయి -హిట్లర్‌ కు ఏ గతి పట్టిందో అదే గతి జగన్ రెడ్డికి పట్టబోతుంది -ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం -భారీ మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది… ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా నెరవేరుస్తాం – మాజీ మంత్రి […]

Read More

పోలింగ్‌ అక్రమాలకు కమాండ్‌ కంట్రోల్‌తో చెక్‌

ప్రకాశం జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదులు మంగళగిరి:  పోలింగ్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సభ్యులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర పార్టీ సూచనల మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ నేతృత్వంలో దీనిని ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో వైసీపీ శ్రేణుల అరాచకాలు, పోలింగ్‌ […]

Read More

రాష్ట్రం నుండి రాక్షసుల్ని తరిమేందుకు ప్రజలు యుద్ధం చేస్తున్నారు

-అరాచక శక్తి బారి నుండి తమను తాము కాపాడుకునేందుకు సిద్ధమయ్యారు -ఓటర్లు చూపిన చొరవ ప్రజాస్వామ్యాన్ని ఫరిడవిల్లేలా చేసింది -గులకరాయి బ్యాచ్ అరాచకాల నుండి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం – పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పుత్రకామేష్టి యజ్ఞాన్ని విఘ్నం చేసేందుకు మారీచ సుబాహులు ప్రయత్నించినట్లుగా రాష్ట్రంలో రాక్షస పరిపాలనకు స్వస్తి పలికేందుకు, అరాచక పాలన అంతం కోసం, దుర్మార్గ పాలనను రాష్ట్రం నుండి తరిమికొట్టడం కోసం, అప్రజాస్వామిక, రాజ్యాంగాన్ని […]

Read More

రాష్ట్రంలో 38 కేసులు నమోదు

తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ హైదరాబాద్: పోలింగ్ వేళ వివిధ కారణాలతో 38 కేసులు నమోదు చేశామని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. “రాష్ట్రంలో పోలింగ్ శాతం బాగానే నమోదైంది. 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ జరిగింది. తుది ఓటింగ్ శాతం ఎంత అనేది రేపు వెల్లడిస్తాం.. జీపీఎస్ ఉన్న వాహనాల్లో ఈవీఎంలు తరలిస్తాం. […]

Read More

తూర్పులో హ్యాట్రిక్‌ కొడతా..బాబుకు కానుక ఇస్తా

విజయవాడ తూర్పు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ పోలింగ్‌ బూత్‌లో కుటుంబసభ్యులతో ఓటు విజయవాడ, మహానాడు : తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో గెలిచి నారా చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తానని టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం గుణదల పెద్ద బోర్డింగ్‌ స్కూలులో పోలింగ్‌ సరళిని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ తనను అభ్యర్థిగా […]

Read More

ఎమ్మెల్యే ప్రవర్తన దురదృష్టకరం

పోలింగ్ కేంద్రం వద్ద ఓటరుపై చెయ్యి చేసుకోవడాన్ని ఖండిస్తున్నాం ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టేందుకు చేసిన ప్రయత్నం ఓటమి ఖాయమని తెలిసి ఎమ్మెల్యే సహనం కోల్పోయారు తెనాలి సంఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి తెనాలి నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని పరిశీలించిన అనంతరం జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  ‘ప్రజాస్వామ్యంలో ఓటరే దేవుడు. అలాంటి ఓటరుని గౌరవించుకోకపోతే ఎలా? పోలింగ్ బూత్ దగ్గర స్వయానా ఓ శాసన సభ్యుడు […]

Read More