మనమే’ స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ వున్న బ్యూటీఫుల్ ఎంటర్ టైనర్‌: కృతి శెట్టి

డైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ ‘మనమే’ తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి రెడీగా వున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ […]

Read More

నేటితో ముగియనున్న ఎన్నికలు..

దేశంలో ఏడు విడతలుగా జరుగుతున్నసార్వత్రిక ఎన్నికలకు నేటితో తెరపడనుంది. నేడు చివరి దశలో భాగంగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నిలు జరగనున్నాయి. మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌లో 8, పశ్చిమ బెంగాల్‌లో 9, ఒడిశాలో 6, ఝార్ఖండ్‌లో 3, పంజాబ్‌లో 13, హిమాచల్‌ప్రదేశ్‌లో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మీర్జాపూర్ […]

Read More

జగన్ చిత్తుగా ఓడిపోతున్నారు : సీపీఐ నారాయణ

ఈసారి జగన్‌మోహన్‌రెడ్డి దారుణంగా ఓడిపోతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు చేయని పాపాలంటూ లేవని, కాబట్టి ప్రజలందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని తెలిపారు. నిన్న తిరుపతిలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓడిపోతున్నారని తెలిసి కూడా వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం ఉంటుందని ఏర్పాట్లు చేస్తుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై రాజకీయంగా […]

Read More

మరో నెల రోజులు జైలులోనే కవితక్క??

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో నెల రోజులు జైలులో ఉండడం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో మార్చి 5న కవిత అరెస్టయ్యారు. తీహార్ జైలులో ఉండగానే సీబీఐ మరోమారు అరెస్ట్ చేసింది. బెయిలు కోసం ఆమె ప్రయత్నించిన ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, మధ్యంతర బెయిలు ఇవ్వాలన్న అభ్యర్థననుకూడా రౌస్ […]

Read More

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్ని కలిగిస్తోంది

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. భారీ […]

Read More

వెల్కమ్ బ్యాక్ ‘ సీఎం ‘ సాబ్ | మహానాడు

సీఎం జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం తన సతీమణి భారతితో కలిసి సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లారు. పదిహేను రోజుల విదేశీ పర్యటన అనంతరం శనివారం ఉదయం జగన్ దంపతులు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం […]

Read More

పర్పెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “గం..గం..గణేశా”

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన “గం..గం..గణేశా” సినిమా అన్ని ఏరియాల నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ […]

Read More

“భజే వాయు వేగం” సినిమాకు అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన సినిమా “భజే వాయు వేగం”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ […]

Read More

చార్మినార్‌ దగ్గర ఆ రెస్టారెంట్‌ డేంజర్‌

హైదరాబాద్‌: పాతబస్తీలోని చార్మినార్‌ దగ్గర్ద ఉన్న అరేబియానా రెస్టారెంట్‌ను ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. మురికిగా ఉన్న రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

Read More

ఆసుపత్రుల క్యాంటీన్లకు బకాయిలు చెల్లించాలి

ట్విట్టర్‌లో మాజీమంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆస్పత్రి క్యాంటీన్‌లకు రూ.20 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో రోగులు, వైద్యులు తిండిలేక అవస్థలు పడుతున్నారని ట్విట్టర్‌లో మాజీమంత్రి హరీష్‌రావు ట్వీట్‌ చేశారు. ఈ నిర్లక్ష్యం, పెరుగుతున్న ఖర్చులతో కలిపి ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. బకాయి బిల్లులు చెల్లించి రోగుల శ్రేయస్సును కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Read More