లోకేష్ మానవత్వం మెజార్టీ గా మారింది..

లోకేష్ కి 91000+ మెజారిటీ ఎలా వచ్చింది అబ్బా అని ప్రతి ఒక్కరు మనసుని తొలిచివేసే ప్రశ్న. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రోజు నుంచి ఇప్పుడు దాకా మంగళగిరిలో 70 కుటుంబాలకి వారి అవసరాన్ని ఆర్థిక స్థితిని బట్టి 10000 నుంచి 15000 దాకా సహాయం అందించారు లోకేష్ మీకు ఎక్కడైనా న్యూస్ బయటకు వచ్చిందా?… ఏ ఒక్క వైసీపీ నాయకుడైన చేశాడా? మీరు మా కులం మీరు మా […]

Read More

లోక్ సభ ఎన్నికల్లో పనిచేయని మోదీ మ్యాజిక్.

ఈ ఎన్నికల్లో 400 సీట్లలో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ మ్యాజిక్ అంతగా పనిచేయలేదు. ఈసారి ఆయన 184 సెగ్మెంట్లలో 206 ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారం చేయగా, కేవలం 99 సీట్ల(53%)లోనే NDA అభ్యర్థులు గెలిచారు. కంచుకోటలైన దాదాపు 35 సీట్లను NDA కోల్పోయింది. ఈ 184 సీట్లలో 2019లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 28 సీట్లు గెలవగా, ఈసారి 82 […]

Read More

KCR అనుకున్నారు.. CBNకు సాధ్యమైంది!

కేంద్రంలో చక్రం తిప్పాలని BRS చీఫ్ KCR కలలు కన్నారు. కానీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఆ పార్టీ రాష్ట్రంలోనే మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు ఏపీలో ఘనవిజయం సాధించిన TDP అధినేత చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో కీలకంగా మారారు. బీజేపీకి సరిపడా ఆధిక్యం రాకపోవడంతో 16 సీట్లతో CBN కింగ్ మేకర్ అయ్యారు. ఆయన మద్దతుతోనే ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని NDA అధికారం […]

Read More

కొత్త‌ సీఎస్‌గా నీరభ్ కుమార్‌ ప్రసాద్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ నీరభ్ కుమార్‌ ప్రసాద్ నియ‌మితుల‌య్యారు. ఏపీ కేడర్‌కు చెందిన ఆయ‌న 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తాజాగా నీరభ్ కుమార్‌ ప్రసాద్‌ను సీఎస్‌గా నియమిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే ప్రస్తుత సీఎస్‌ జవహర్‌ రెడ్డిని బ‌దిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక నీరభ్ కుమార్‌ బుధవారం ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. నీరభ్ […]

Read More

స్పీకర్ పదవి దక్కేది ఎవరికో?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజే కొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ పదవిపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు. స్పీకర్ పోస్ట్ కోసం ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నారు. స్పీకర్ పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు రఘురామ కృష్ణరాజు. ఉండి అసెంబ్లీ […]

Read More

అసాధారణ ప్రజ్ఞాశాలికి…అపూర్వ విజయం

ఆ పెద్దింటి యువకుడికి సమాజ సేవంటే ప్రాణం…అది విస్తృత స్థాయిలో జరగాలంటే ప్రజాప్రతినిధిగా మారడమే సరైన పరిష్కారంగా భావించాడు. అందుకు తాత నుంచి వచ్చిన వారసత్వం తోడయింది. అన్నిటికీ మించి తనకిష్టమైన పార్టీతో అతిదగ్గరి బంధుత్వమూ ఉంది. దీంతో అనుకున్నదే తడవుగా సీటు సాధించాడు…స్థాన బలం ఉన్న చోటే పోటీ చేశాడు. కానీ ఇక్కడే బిగ్ ట్విస్ట్…తానొకటి తలిస్తే విధి మరోలా తలచింది…ఫలితం 5000 వేల ఓట్ల తేడాతో ఓటమి…ఆ […]

Read More

అధికారుల్లో రెడ్ బుక్ టెన్షన్ టెన్షన్ …

వైసీపీ అధికారం లో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ను ఇబ్బంది పెట్టిన అధికారులు పై- టీడీపీ టార్గెట్ పెట్టుకున్న అధికారులకు ఇబ్బందేనా ? రెడ్ బుక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారుల్లో కొంత మందికి గుబులు పుట్టిస్తున్న అంశం. వైసీపీ పార్టీ హయాంలో కొంత మంది అధికారులు గీత దాటి మరీ వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు అక్రమ అరెస్టులు చేశారని వారినెవ్వరిని వదిలి పెట్టేది […]

Read More

అయినా తగ్గని జగన్ అహంకారం!

– సీనియర్లను నిలబెట్టిన జగన్ – సమీక్షలో జగన్ నియంతృత్వం – భేటీ ముగిసేంతవరకూ నిలబడే ఉన్న బీసీ, ఎస్సీ నేతలు – సీనియర్లకు మరోసారి అవమానం ( మార్తి సుబ్రహ్మణ్యం) అహంకారం.. నియంతృత్వం.. పైశాచిక ఆనందానికి నిలువెత్తు నిదర్శనమైన వైసీపీ అధినేత జగన్‌కు, అధికారం పోయినా అహంకారం ఇంకా తగ్గినట్లు లేదు. ఓటమి తర్వాత తన 10 మంది ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. దానికి ఎమ్మెల్యేలతోపాటు, […]

Read More

బాబు క్యాబినెట్‌లో చాన్సెవరికి?

– 12న బాబు ఒక్కరేనా? మరికొందరు ప్రమాణస్వీకారం చేస్తారా? – సీనియర్ల సంఖ్యతో సమీకరణపై కసరత్తు – ఈసారి కాపు,మాదిగ, బీసీలకు అధిక ప్రాధాన్యం – మహిళలకు పెద్దపీట? – బీజేపీ కోటాలో సుజనా, సత్యకుమార్? – కొడాలి నానిపై గెలిచిన రాముకు చాన్స్? – ఉప ముఖ్యమంత్రులు ఉంటారా? లేదా? – క్యాబినెట్‌కు జనసేన కు దూరం? ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించి సీట్ల సునామీ […]

Read More