హన్మకొండలోని రాంనగర్ లోని తన నివాసంలో మంత్రివర్యులు కొండా సురేఖ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఓ సిటీలోని క్యాంప్ ఆఫీసులో వందలాదిగా వచ్చిన ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి సాధ్యమైనంత వరకు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించారు. కాగా మంత్రి నివాసంలోనూ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా సంక్షేమం, శ్రేయస్సే పరమావధిగా ప్రజలకు అనునిత్యం అందుబాటులో […]
Read Moreసిద్ధమవుతున్న ధరణి నివేదిక
• సామాన్యులకు అందుబాటులో ధరణి పోర్టల్ • రెవెన్యూ ప్రక్షాళనకు చర్యలు • గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో లక్షలాది కుటుంబాలు ఛిన్నాభిన్నం – రెవెన్యూ మంత్రి పొంగులేటి • మంత్రి పొంగులేటితో సమావేశమైన ధరణి కమిటీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూ సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి […]
Read Moreగొర్రెలపై ‘కొండ’ంత మమకారం
వరంగల్ నుండి హైదరాబాద్ వెళుతూ మార్గమధ్యంలో గొర్రె పిల్లలతో వెళుతున్న గొర్రెల కాపరిని చూసి మంత్రి సురేఖ మధ్యలో కాన్వాయ్ ని ఆపారు. గొర్రె పిల్లలను చేతపట్టుకొని తన చిన్ననాటి స్మృతులను తలుచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో ఏయే పథకాలు గొర్రెల కాపరి కుటుంబానికి వర్తిస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి గొప్ప సంకల్పంతో కృషి చేస్తున్నదని తెలిపారు.
Read Moreనాలో సత్తువ ఇంకా తగ్గలేదు
-ఏం జరిగిందో దేవుడికే తెలియాలి -మనలో ధైర్యం సన్నగిల్లకూడదు -పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు -అందరికీ నేను అందుబాటులో ఉంటా -వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలనుద్దేశించి తన క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పరిపాలన అందించాం:మేనిఫెస్టోలో 99శాతం హామీలు అమలు చేశాం.ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా ఎవ్వరూ చేయలేదు. చాలా చిత్తశుద్ధితో పనిచేసి, మేనిఫెస్టోను […]
Read Moreవిద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తా
– ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తా – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి. నారా లోకేష్ హెచ్ఆర్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రి గా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు. నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చాను. ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు […]
Read More‘ఉమ్మడి కృష్ణా’కు పెద్దపీట
– కొల్లు రవీంద్రకు గనులు మరియు భూగర్భ, ఎక్సైజ్ శాఖలు – కేపీ సారథికి సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ – గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించిన కొల్లు – వైఎస్ఆర్ మంత్రివర్గంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా వ్యవహరించిన సారథి (రమణ) ఉమ్మడి కృష్ణాజిల్లా నుండి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథిలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు […]
Read Moreయడియూరప్పను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం
కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ లీడర్ యడియూరప్పను జూన్ 17 వరకు అరెస్ట్ చేయొద్దని ఆ రాష్ట్ర హైకోర్టు సీఐడీ ని ఆదేశించింది. ఆయన జీవిత చరమాంకంలో ఉన్నారని, అనారోగ్య సమస్యలూ ఎదుర్కొంటున్నారని కోర్టు పేర్కొంది.కాగా పోక్సో చట్టం కింద యడియూరప్ప పై కేసు నమోదవగా నిన్న ఆయనకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో యడ్డీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
Read Moreతలెత్తుకు తిరుగుదాం
-మంచి చేసి ఓడిపోయాం -మాజీ మంత్రి రోజా ఎన్నికల్లో వైసీపీ పరాభవంపై మాజీ మంత్రి రోజా తొలిసారి స్పందించారు. ‘చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ మంచి చేసి ఓడిపోయాం.గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం’ అని Xలో పోస్ట్ చేశారు. కాగా నగరిలో రోజాపై టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ రెడ్డి 45వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Read Moreపవన్ విజయం వెనుక నమ్మలేని నిజాలు
– పవన్ కల్యాణ్.. రేపటి భవిష్యత్తు! -నేటి విజయమే సేనాని వ్యూహం కాదు ఆంధ్ర ప్రదేశ్ లో రెడ్డి, కమ్మ ఆధిపత్య పార్టీలు కాకుండా తృతీయ ప్రత్యామ్నాయం రావాలి. అధికార సాధన దిశగా అడుగులు వెయ్యాలి అనేది ఏడూ దశాబ్దాల పాలిత వర్గాల కల. ఈ కలను సాధించిన మొదటి వ్యక్తి కొణెదల పవన్ కళ్యాణ్. ఏపీలో తృతీయ ప్రత్యామ్న్యాయం రావాలని ఒక రామ్ మనోహర్ లోహియా, ఒక అంబెడ్కర్, […]
Read Moreపెద్దిరెడ్డి కుటుంబం దోచుకున్నది కక్కించాలి
-పెద్దిరెడ్డి పాపాలపై కమిటీ వేయాలి – గత అయిదేళ్ల అరాచకాల నిగ్గు తేల్చాలి – బాధితులకు న్యాయం చేసి, దోషులను శిక్షించాలి – ముఖ్యమంత్రి చంద్రబాబుకి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ లేఖ అధికారం అడ్డం పెట్టుకొని.. అరాచకాలు, అక్రమార్జన చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చి, అక్రమాలు బయట పెట్టేందుకు కమిటీలను నియమించాలని.. పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని బీసీ […]
Read More