-రైతులకు సాయంపై రంధ్రాన్వేషణ చేస్తారా ! -రుణమాఫీ అందరికీ వర్తింప చేయాలి -ప్రభుత్వ ఆంక్షలు గర్హనీయం -కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటు -రైతులు ఎవరైనా రైతులే -ఎన్నికల హామీ ప్రకారం రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేయాలి – రుణమాఫీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ డేటాను ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిర్ణయంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం ఏడు నెలలు దాటినా ఇంకా కట్ ఆఫ్ […]
Read Moreశ్రీకాళహస్తి ఆలయంలో సాయికుమార్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి తెలుగు చలనచిత్ర హీరో సాయికుమార్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తి స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ ఏఈఓ సతీష్ మల్లి స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ఆలయ అధికారులు సాయికుమార్ కుటుంబం సభ్యులను శేష […]
Read Moreటీచర్ టూ… హోమ్ మినిస్టర్
వంగలపూడి అనిత రాజకీయ ప్రస్థానం పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను హోం మంత్రి పదవి వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోం మంత్రి పదవి దక్కగా.. చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత.ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ.. పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి […]
Read Moreనాలుగు లైన్ల మహాద్భుతం
-ఇదో అద్భుతం -చార్ధామ్ క్షేత్రాలను కలుపుతూ 900 కిలోమీటర్ల రహదారి 12,000 కోట్ల వ్యయం ఛార్ధామ్ : 12,000 కోట్ల వ్యయంతో ఛార్ధామ్ లో భాగమైన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాధ్, బదిరీనాధ్ క్షేత్రాలను కలుపుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే 4 లైన్ల రహదారులు ఈ రహదారుల పొడవు 900 కి.మీ ఏ క్షేత్రం నుంచి ఏ క్షేత్రానికైనా నేరుగా వెళ్ళవచ్చు. ఇప్పటిలా కొంత దూరం వెనుదిరిగి ప్రయాణించాల్సిన అవసరం […]
Read Moreపార్టీ కార్యాలయంలో మంత్రి సవిత
– మంత్రి సవితకు వర్ల సన్మానం మంగళగిరి: శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచిన మొదటిసారే మంత్రిపదవి చేపట్టిన సంజీవరెడ్డిగారి సవిత మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంకు విచ్చేసి రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈందర్భంగా వర్లరామయ్య ఆమెను దుశ్శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు గురుతరమైన బాధ్యతను అప్పగించినట్లు.. మంత్రిగా రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్ర ప్రజల […]
Read Moreశీనయ్యకు టీడీపీ పగ్గాలు
– పల్లాకు పార్టీ పగ్గాలు – యాదవుల చేతికి టీడీపీ సారథ్యం – పల్లా మెజారిటీకి బాబు గుర్తింపు – మళ్లీ ఉత్తరాదికే దక్కిన టీడీపీ అధ్యక్ష పదవి ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన పల్లా శ్రీనివాసరావు అద్భుత విజయానికి, తగిన గుర్తింపు-గౌరవం లభించింది. మంత్రి గుడివాడ అమర్నాధ్పై 95,235 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన పల్లాకు, మంత్రివర్గంలో చోటు లభిస్తుందని […]
Read Moreఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు
ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. నిన్ననే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు… వెంటనే మంత్రులకు శాఖల కేటాయింపుపై నిన్న అర్ధరాత్రి దాటాక కూడా కసరత్తులు చేశారు. ఈ మధ్యాహ్యానికి మంత్రులకు శాఖల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది. సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు తనవద్దనే ఉంచుకున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు […]
Read Moreఎమ్మెల్యేకు ఎస్కార్ట్, పైలెట్ వైభోగాలు అవసరమా?
– ఇళ్ల దగ్గర పోలీసు అవుటోపోస్ట్ – సీఐ, డీఎస్పీల అత్యుత్సాహంతో ట్రాఫిక్ ఆపుతున్న ఓవరాక్షన్ – తన కోసం ట్రాఫిక్ ఆపవద్దన్న సీఎం చంద్రబాబు – ఎమ్మెల్యేలు సీఎం కంటే ఎక్కువా? -అనధికార ప్రోటోకాల్లో ఎమ్మెల్యేలకు పోలీసు సేవ -వైఎస్ జమానా నుంచి కొనసాగుతున్న ప్రత్యేక సేవలు – చంద్రబాబు జమానాలో అయినా తెరదించుతారా? ( మార్తి సుబ్రహ్మణ్యం) దేవాలయాల్లో కొన్ని ప్రత్యేక పూజలు ఉంటాయి. వాటిని సేవల […]
Read Moreనరసరావుపేట స్టేడియం అభివృద్ధి చేస్తాం
– ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డు గల డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులతో కలిసి స్టేడియం సందర్శించారు. వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో స్టేడియం నిరాదరణకు గురైందని అన్నారు.
Read Moreపింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ
-పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. -రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు.. పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే? వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, HIV బాధితులు, హిజ్రాలకు ₹4,000(గతంలో ₹3వేలు) దివ్యాంగులకు ₹6,000(గతంలో ₹3వేలు) -కుష్టుతో వైకల్యం సంభవించినవారికి ₹6,000 కి-డ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ […]
Read More