వదిలేసి రోడ్డుపై పరుగో.. పరుగు.. హైదరాబాద్, జూన్ 14: సాధారణంగా దొంగలు పరుగెత్తించి, వెంటాడి.. వేటాడి కటకటాల వెనుక వేస్తుంటారు పోలీసులు. కానీ ఓ పోలీస్ తప్పుడు పని చేస్తూ అధికారుల కంటపడటంతో నడి రోడ్డుపై పరుగు లంకించుకున్నాడు. ఆనక ఆధికారులు అతన్ని దొరకబుచ్చుకుని కటకటాల వెనుక వేశారు. ఈ సంఘటన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో గురువారం (జూన్ 13) చోటు చేసుకోవడం కలకలం రేపింది. నేరం చేసిన […]
Read MoreYS Jagan: జగన్ నోట మళ్లీ వింత మాటలు..
ఘోర పరాజయంపై ఆత్మ విమర్శలేదు! అంతా ఆత్మ వంచనే! పైగా… విలువలు, విశ్వసనీయత అంటూ కాకమ్మ కబుర్లు! ఇదీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరు.. పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం ఐదేళ్లు కళ్లు మూసుకోండి పైకి లేస్తాం, అధికారం వస్తుంది మభ్యపెట్టే మాటలు చెప్పిన జగన్ కొడతా ఉన్నారంటూ ఆక్రోశం ఘోర పరాజయంపై ఆత్మ విమర్శలేదు! అంతా ఆత్మ వంచనే! పైగా… విలువలు, విశ్వసనీయత అంటూ కాకమ్మ కబుర్లు! ఇదీ మాజీ […]
Read Moreఏసీబీ వలకు చిక్కిన సీసీఎస్ సీఐ
రూ.3లక్షలు లంచం తీసుకుంటూ సీసీఎస్ సీఐ చామకూరి సుధాకర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. హైదరాబాద్ సీసీఎస్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) టీమ్-7 సీఐగా సుధాకర్ పని చేస్తున్నాడు. ఏసీబీ వలకు చిక్కిన సీసీఎస్ సీఐ మూడు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులను చూసి పరుగు వెంబడించి పట్టుకున్న వైనం హిమాయత్నగర్, జూన్ 13 : రూ.3లక్షలు లంచం తీసుకుంటూ సీసీఎస్ సీఐ చామకూరి సుధాకర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. హైదరాబాద్ […]
Read MoreAP Govt: తొలి రోజే కొడాలి నానికి షాక్
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. కొడాలి నాని నివాసం వద్దనున్న భద్రత సిబ్బందితోపాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిని తొలగించారు. ఈ మేరకు గురువారం ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. AP Govt: తొలి రోజే కొడాలి నానికి షాక్ Ex MLA Kodali Nani గుడివాడ, జూన్ 13: గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కొడాలి నానికి […]
Read Moreఆరుగురి మృతి కలచివేసింది
జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం లో ఆరుగురు మృతి కలచివేసిందన్నారు. స్థానికులు చొరవ చూపి గాయపడిన వారిని బయటకు తీశారన్నారు. అమరావతి: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద 216 జాతీయ రహదారిపై ఘోర […]
Read Moreప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు
– జన చైతన్య వేదిక ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ స్వీకారం చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రజలకు తోడ్పడే ఐదు పథకాల ఫైల్స్ పై సంతకాలు చేయడం పట్ల జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి హర్షం ప్రకటించారు. మెగా డీఎస్సీ తో దాదాపు 16,350 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం, రైతులకు నష్టం కలిగించే ల్యాండ్ […]
Read Moreభర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి
భర్త మరణాన్ని తట్టుకోలేక పోయింది. ఆయన వెంటే తానంటూ అనంత లోకాలకు పయనమైంది. భర్త మృతిని తట్టుకోలేక భార్య సైతం భార్య మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రౌతుగూడెం తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆయన వెంటే తానంటూ అనంత లోకాలకు పయనమైంది. భర్త మృతిని తట్టుకోలేక భార్య సైతం భార్య మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర […]
Read MoreCM Chandrababu: పింఛన్ పథకానికి పేరు మార్పు
పింఛన్ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం పేరు మార్చింది. పింఛన్ పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చేసింది. ఈ పెన్షన్ల పెంపు అనేది వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్లు వంటి వారికి వర్తించనుంది. రూ.3 వేలు ఉన్న పెన్షన్ను రూ.4 వేలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగుల పెన్షన్ అయితే రూ.3 వేల నుంచి ఏకంగా రూ.6 […]
Read MoreCM Revanth: అక్క చెల్లెమ్మలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ సరికొత్త పథకం.. పూర్తి వివరాలు
రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా శక్తి పథకం కింద మరో సర్వీస్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్’ ల ఏర్పాటుకు సీఎస్ శాంతి కుమారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్ ‘ లను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా […]
Read MoreAP Mega DSC Notification 2024: ఏపీ నిరుద్యోగులకు గుడ్న్యూస్.. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ! త్వరలో నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గురువారం (జూన్ 13) బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలో కొలువు తీరిన చంద్రబాబు సర్కార్ తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. తొలిసంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన.. AP Mega DSC Notification 2024: ఏపీ నిరుద్యోగులకు […]
Read More