రుషి కొండపై మాయా మహల్.. నిర్మాత మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి

• అది జగన్‌ రెడ్డి భార్యాభర్తల ఆశామహల్ • జగన్ రెడ్డి పెదవులపై పేదల మాట.. మనసులో సిరుల మూట.. ధనవంతుల బాట • ప్రజల సొమ్ముతో తాను తన భార్య నివసించడానికి రూ. 500 కోట్లతో నిర్మాణం • భారత దేశంలో కాదు.. ప్రపంచంలో ఏ నాయకుడు తన నివాసానికి ప్రజా ధనం వెచ్చించలేదు అంత భవనం నిర్మించలేదు • జగన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రం పేదరికంలో […]

Read More

మీ కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షునిగా కీలక బాధ్యతలిచ్చాం

-పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధి మీరే -సీనియర్ల సూచనలు, జూనియర్ల మద్దతుతో పార్టీలో యువరక్తాన్ని చేర్చండి -రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావుతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి అతిపెద్ద బాధ్యత అప్పగించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన పల్లా శ్రీనివాస్‌ను సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన నేపథ్యంలో […]

Read More

బాబుపై ఉండవల్లి ‘కరణంగారి తెలివితేటల’ ప్రయోగం

– ఉండవల్లి ‘ఓదార్పు’ యాత్ర – సజ్జల స్థానంలో ఉండవల్లిని పెట్టాలంటున్న వైకాపేయులు – జగన్ ఓటమిపై తెగ బాధపడుతున్న ఉండవల్లి అరుణ్‌కుమార్ – మిత్రుడి బిడ్డ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఉండవల్లి – జగన్‌కు మళ్లీ మంచిరోజులు వస్తాయని జోస్యం – తమిళ పార్టీలను సూత్రీకరించిన రాజమండ్రి మేధావి – రాష్ట్ర ప్రయోజనాల కోసం బాబు పోరాడాలట – జగన్ మళ్లీ జైలుకు వెళ్లే అవకాశమే లేదట – ఈవీఎం […]

Read More

పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం

అసోంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాకు వెళ్తున్న కంచన్‌జుంఘా ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్ రైలుని ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది. న్యూ జల్‌పాయ్‌గురికి సమీపంలోని రంగపాణి స్టేషన్‌కి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు వెనుక నుంచి వచ్చి ప్యాసింజర్ రైలుని ఢీకొట్టింది. ఈ ఘటనతో రైలు వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు మృత్యువాతపడ్డారని, 20-25 మంది గాయపడ్డారని డార్జిలింగ్ జిల్లా పోలీసు అదనపు […]

Read More

బీజేపీ-ఆరెస్సెస్ జగన్‌ను ఇంకా కాపాడతాయా?

రుషి కొండ మీద చక్కగా ఉన్న టూరిజం భవనాలను నేలకూల్చి.. జగన్ తన ఫ్యామిలీ కోసం ప్యాలెస్ కట్టుకున్నాడు. రుషికొండకు గుండు కొట్టాడు అని జనం అనుకున్నది. అదొక అంకం. అసలైంది ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బు రూ.500 కోట్లను లగ్జరీ కోసం వినియోగించాడు. గెలవడం పక్కా.. ఉషాకలో కాపురానికి ఎదురుండదని కలగన్నాడు. పులివెందులలో మాదిరిగానే మిగిలిన 174 నియోజక వర్గాల్లో బీజేపీ సహకారంతో జనాన్ని భయభ్రాంతులకు లోను చేసి, […]

Read More

నీట్ పేపర్ లీక్ కాలేదు.. రెండుచోట్ల అవకతవకలు: కేంద్రమంత్రి

-కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజీ జరగలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పునరుద్ఘాటించారు. పరీక్ష పారదర్శకంగా జరిగిందని అన్నారు. రెండు పరీక్ష కేంద్రాల్లోనే అక్రమాలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఇందులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సుప్రీం ఆదేశాల మేరకు 1563 మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Read More

లేటుగా వచ్చే ఉద్యోగుల సెలవుల్లో కోత

– కేంద్రం ఆదేశం ఉద్యోగుల హాజరుపై కఠినంగా వ్యవహరించాలని అన్ని ప్రభుత్వ శాఖలను కేంద్రం ఆదేశించింది. తరచూ ఆఫీసులకు లేటుగా రావడం, సమయం ముగియకముందే వెళ్లిపోవడాన్ని ఉపేక్షించరాదని పేర్కొంది. చాలామంది బయోమెట్రిక్ హాజరు వేయడం లేదని గుర్తించామంది. ఆలస్యంగా వచ్చిన, ముందుగా వెళ్లిపోతున్న వారి సెలవుల్లో కోత పెట్టాలంది. తగిన కారణాలుంటే నెలలో రెండుసార్లు, రోజుకు గంటకు మించకుండా లేటుగా రావడాన్ని క్షమించొచ్చని తెలిపింది.

Read More

మంత్రి కొల్లు రవీంద్ర బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు

– ముస్లిం సోదరులందరికీ పవిత్ర బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు – మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం: రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ తర్వాత పండుగ బక్రీద్ అన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన బక్రీద్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సమైక్యతను, […]

Read More

నారా లోకేష్ “ప్రజాదర్బార్”లో వినతుల వెల్లువ!

– నేనున్నానంటూ మంగళగిరి ప్రజలకు యువనేత భరోసా అమరావతిః మంగళగిరి ప్రజలకోసం యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కు అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధవర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఉదయం 7గంటల ప్రాంతానికే వందలాదిమంది ప్రజలు వినతిపత్రాలతో ఇంటివద్ద బారులు తీరుతున్నారు. మంగళగిరి ప్రజలను తమ కుటుంబసభ్యులుగా భావించే లోకేష్ ప్రతిఒక్కరి సమస్యను వింటూ నేనున్నానని భరోసా […]

Read More

బక్రీద్.. ఖుర్బానిగా కోడిపుంజును ఇవ్వరాదు

ముస్లింల ప్రధాన పండగలు రెండు ఒకటి రంజాన్ రెండవది బక్రీద్. ఈ పండుగకు ఈదుల్.. అజహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్‌ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లాం మతంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు […]

Read More