రైల్వే శాఖ శుభవార్త

ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త వినిపించింది.. రాష్ట్రం లోని గూడూరు-రేణిగుంట మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈ రైల్వే లైన్ నిర్మించ బోతున్నారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 83.17 కిలో మీటర్ల దూరం ఉంది. నిర్మాణంలో భాగంగా 36.5 హెక్టార్ల భూమిని సేకరించ బోతున్నారు. ఈ లైను అందుబాటు లోకి వస్తే తిరుపతి […]

Read More

బీజేపీలోకి విడదల రజనీ?

-జగన్‌ కు రజనీ ఝలక్? -ఓడిపోయే సీటిచ్చారని ఆగ్రహం -నమ్మినవారే నట్టేట ఉంచారన్న అసంతృప్తి -చిలకలూరిపేట ఇస్తే గెలిచేదానినన్న రజనీ -తాజాగా బీజేపీ అగ్రనేతలతో మంతనాలు? -వైసీపీలో రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఆందోళన ( మార్తి సుబ్రహ్మణ్యం) హైదరాబాద్ హైటెక్‌సిటీలో టీడీపీ నాటిన ఒకనాటి మొక్క..మొన్నటి వరకూ జగన్ జమానాలో వెలిగిపోయిన మాజీ మంత్రి విడదల రజనీ.. తన పార్టీ అధినేత జగన్‌ కు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. […]

Read More

జగన్‌ సెక్యూరిటీని తెల్లారేసరికి తీసేయడం ఎంతవరకు కరెక్ట్?

-ఉద్యోగులపై అప్పుడే వివక్ష -వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి తాడేపల్లి: ప్రభుత్వ ఉద్యోగులు చాలా విలువను పొందుతున్నామని అనుకుంటున్నారేమో కానీ ఉద్యోగులపై అప్పుడే వివక్ష మొదలైంది, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను ఈనాడులో జలగన్నలంటూ రాశారు, అధికారులను అవమానిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ అధికారులను అదిరించి, బెదిరించి తన అజమాయిషీ చాటుకున్నారు, వారిని అనేక రకాలుగా అవమానించారు, మేం ఇంత త్వరగా రెస్పాండ్‌ కాకూడదని, ఈ […]

Read More

గృహ ప్రవేశం చేసిన హోంమంత్రి అనిత

విజయవాడలోని కొత్త ఇంట్లోకి హోం మంత్రి వంగలపూడి అనిత గృహ ప్రవేశం చేశారు. కొత్త ఆటోనగర్లోని పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్కు చెందిన నాలుగు అంతస్తుల భవనాన్నే.. ఇకపై హోంమంత్రి తమ నివాసంగా నిర్ణయించుకున్నారు. ఆమె కుమార్తెతో కలిసి పూజాకార్యక్రమాలు నిర్వహించి గృహ ప్రవేశం చేశారు. ఇకపై హోంమంత్రి క్యాంప్ ఆఫీస్ గా ఇదే భవనంని మంత్రి వంగలపూడి అనిత వినియోగించనున్నారు.

Read More

కేంద్రమంత్రి వర్మను అభినందించిన సీతారామన్

– నిర్మలాసీతారామన్‌ను కలిసిన బీజేపీ,టీడీపీ నేతలు ఢిల్లీ: కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్‌ను కేంద్రమంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న శ్రీనివాస వర్మ సహా బీజేపీ,టీడీపీ నేతలు కలిశారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు ఇప్పించడంలో చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిగా నియమితులైన భూపతిరాజు శ్రీనివాస వర్మను సీతారామన్ అభినందించారు. శాఖకు మంచిపేరు తీసుకురావాలని, నిరంతరం అధ్యయనం చేసి ప్రజలకు సేవలందించాలని సూచించారు. శ్రీనివాసవర్మ వెంట మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యే […]

Read More

రూ.560 కోట్లుతో మీకోసం ప్యాలెస్ ఎలా నిర్మించుకున్నారు?

– ఫర్నీచర్ ఎప్పుడు వెనక్కు పంపుతున్నారో జగన్‌రెడ్డి చెప్పాలి – ట్విట్టర్‌లో మాజీ సీఎం జగన్‌రెడ్డికి మంత్రి నారా లోకేశ్ కౌంటర్ 2019లో నువ్వు గెలిస్తే ఈవీఎంలు బాగా పని చేస్తున్నట్టు.. 2024లో పరాజయం పాలైతే ఈవీఎంలపై నింద మోపుతున్నావు. నీ వైఫల్యాలతో ప్రజలు తిరస్కరించారు. నువ్వు ఆంధ్రలో సంస్థలను, వ్యవస్థలను నాశనం చేశావు. ప్రజల హక్కులను జగన్‌రెడ్డి హరించారు. ఫర్నీచర్ ఎప్పుడు వెనక్కు పంపుతున్నారో జగన్‌రెడ్డి చెప్పాలి. పేదల […]

Read More

అటెండెన్స్ పడ్డాక ఆఫీసు దాటితే ఉపేక్షించేది లేదు

-డ్యూటీకి రాకుండా మస్టర్ పడితే వేటు -క్రమశిక్షణ, సమయ పాలన పాటించని ఉద్యోగులు, అధికారులపై కఠిన చర్యలు -భూ గర్భ గనుల్లో రోజూ అధికారులు పని ప్రదేశాలు తనిఖీ చేయాలి -కంపెనీ మనుగడ సాగాలంటే పని సంస్కృతి మరింత మెరుగుపడాల్సిందే -సీఎండీ ఎన్.బలరామ్ స్పష్టీకరణ సింగరేణి భవన్: సింగరేణి లో ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి పై ప్రత్యేక దృష్టి సారించిన సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ ఇప్పుడు […]

Read More

ఏటా 15 కోట్ల లీటర్ల నీటి సంరక్షణ

-వాననీటిని ఒడిసిపట్టే ప్రాజెక్టుని ప్రారంభించిన సహారా స్టేట్స్ -ఇంకుడు గుంతలు, ఓపెన్ వెల్స్ ద్వారా భూగర్భ రిచార్జ్ హైదరాబాద్‌ : పర్యావరణ పరిరక్షణ, వనరుల సంరక్షణలో ఆదర్శ విధానాలు పాటించడమే కాకుండా ఆయా పద్ధతులపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తోన్న హైదరాబాద్ ఎల్.బి.నగర్ సమీపంలోని సహారా స్టేట్స్ నివాసితులు… వాననీటిని ఒడిసి పట్టేందుకు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 42 ఎకరాల్లో విస్తరించి, 900 కంటే ఎక్కువ కుటుంబాలతో కలిగి […]

Read More

తెలంగాణలో కూడా తెలుగుదేశం రాబోతుంది

– నారా భువనేశ్వరి ఆశాభావం హైదరాబాద్‌ : రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో సైతం పూర్వ వైభవాన్ని చూస్తామని, ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన మెజార్టీ లాగానే తెలంగాణలో కూడా తెలుగుదేశం రాబోతుందని నారా భువనేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టిటిడిపి రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్, మరియు పాదయాత్రలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని […]

Read More

భారతదేశ సముద్ర ఆహార దిగుమతిలో అమెరికా ప్రధమ స్థానం

– ఆల్ టైమ్ గరిష్ట స్థాయి లో భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులు – ఘనీభవించిన రొయ్యలు చేపలు USA & చైనా దేశాల లో అగ్ర గామి మార్కెట్లుగా నిలిచాయి – పది రకాల అగ్ర వాణిజ్య విభాగాలకు ఆర్థిక సహకారం 79.89% US డాలర్లు – సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అధికారి డి.వి స్వామి కొచ్చిన్, జూన్ 18: ప్రధాన ఎగుమతి మార్కెట్లలో వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ […]

Read More