ఆగస్టు నెలలో ఒకే రోజున 183 అన్న క్యాంటీన్లు ప్రారంభం

– బాబు ఐదు సంతకాలకు క్యాబినెట్ ఓకే అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదించింది. మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.మెగా డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆమోదం పొందిన మిగతా నిర్ణయాల్లో.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ, ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పెంపు, స్కిల్ సెన్సెస్‌ ఉన్నాయి. 183 అన్న […]

Read More

మంత్రి లోకేష్ కు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల అభినందనలు

-విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు సహకరించండి -గత ప్రభుత్వంలో మాదిరి అనవసర వేధింపులు ఉండవ అమరావతి: సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు సోమవారం అభినందనలు వెల్లువెత్తాయి. ఉదయం బాధ్యతలు స్వీకరించిన వెంటనే లోకేష్… ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఛాంబర్ లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను […]

Read More

లావు శ్రీకృష్ణ దేవరాయలు అను నేను…

‘లావు శ్రీకృష్ణ దేవరాయలు అను నేను.. లోక్ సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా..’ అంటూ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్లమెంట్ వేదికగా తెలుగులో ప్రమాణ స్వీకారం సోమవారం చేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు స్పందిస్తూ … పల్నాటి ప్రజల అంతులేని అభిమానం, ఆకాశమంతటి ఆధరాభిమానాలు నన్ను మరోసారి గొప్ప విజయంతో పార్లమెంట్ సభ్యునిగా చేశాయి. నా పల్నాటి వాసుల సంక్షేమమే పరమావదిగా, అభివృద్దే ఆలోచనగా నా […]

Read More

పెమ్మసాని అనే నేను..

-పార్లమెంటున తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన పెమ్మసాని ‘పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను.. లోక్ సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా..’ అంటూ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్ వేదికగా తెలుగులో ప్రమాణ స్వీకారం సోమవారం చేశారు. ప్రో టెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం […]

Read More

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా. .?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగలబోతుందా  అంటే అవును అనే చెప్తున్నాయి ప్రస్తుతం కాంగ్రెస్ లోని పరిస్థితులు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారట. తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలో చేర్చుకున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సంజయ్ కుమార్ అధికార పార్టీ కండువాను కప్పుకున్నారు. ఈ […]

Read More

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్ గా ఆమ్రపాలి

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని తెలంగాణ సర్కారు నియమించింది. ఈమేరకు సోమవారం మధ్యాహ్నం తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమ్రపాలితో పాటు మొత్తం 44 మంది ఐఏఎస్ లకు రేవంత్ రెడ్డి సర్కారు స్థానచలనం కల్పించింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్‌ కుమార్, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి […]

Read More

మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం

మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 10 లోపు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. జులై 1 నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Read More

బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీరాలకు నో ఎంట్రీ

బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీరాలకు పర్యాటకులు నిలిపివేత సముద్రపు తీరాలలో వరుసగా పర్యాటకులు గల్లంతవుతూ మృతి చెందుతున్న నేపథ్యంలో కొన్ని రాజుల పాటు సముద్రతీరాలకు పర్యాటకులను ఆపివేయాలని పోలీస్ శాఖ నిర్ణయం  తీసుకున్నారు. ఇప్పటికే చీరాల,బాపట్ల పరిధిలో ఉన్న సముద్ర తీర ప్రాంతాలకు పర్యాటకులు రావడంతో పోలీసులు వారిని వెనక్కి పంపించేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాలలో పర్యాటకులు గల్లంతు కాకుండా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు .

Read More

విద్యాహక్కు చట్టం: 25% ఉచిత సీట్లుకు బ్రేక్

తుది తీర్పు వెల్లడించిన హైకోర్టు 2022-23 మరియు 2023-24 విద్యా సంవత్సరాలకు గత ప్రభుత్వం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో 25% ఉచిత సీట్లు కల్పించాలని వచ్చిన GOలు తొందరపాటు చర్యగా అభిప్రాయ పడిన హైకోర్ట్. తూర్పుగోదావరి జిల్లా ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ మరియు ఇస్మా సంయుక్తంగా వేసిన పిటిషన్లపై ఈరోజు తుది తీర్పుని వెల్లడించిన హైకోర్ట్. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన మతుకుమిల్లి శ్రీవిజయ్. రాష్ట్ర విద్యా శాఖకు విద్యాహక్కు […]

Read More

సెమీస్‌కు స‌ఫారీలు!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సూప‌ర్‌-8 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌పై ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించింది. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తిలో 17 ఓవ‌ర్ల‌లో 123 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించిన స‌ఫారీలు సెమీస్‌కు దూసుకెళ్లారు. సౌతాఫ్రికా టాస్ గెలిచి, క‌రేబియ‌న్ జ‌ట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 ర‌న్స్‌కే ప‌రిమిత‌మైంది. రోస్ట‌ర్ చేజ్ అర్ధ‌శ‌త‌కం (52) తో ఒంట‌రి పోరాటం చేశాడు. ఓపెన‌ర్ కైల్ […]

Read More