-ప్రజలు సమయమిస్తే మళ్లీ పూర్వవైభవం -రాజ్యాంగాన్ని విధ్వంసం చేసిన కాంగ్రెస్ -వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ: రాష్ట్ర ప్రజలంతా ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తే ఖచ్చితంగా గత వైభవం వస్తుందని… అభివృద్ధికి చిరునామాగా ఏపీ నిలుస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్యాదవ్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 16 రోజులే అయిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని 20 తరాలకు కూడా సరిచేయలేనంతగా నష్టం కలిగించారని- ఆ […]
Read Moreఇటు శాఖల సమీక్షలు చేస్తూ…. అటు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..
• పవన్ కళ్యాణ్ .. బిజీబిజీ • అధికారులతో శాఖలవారీగా సమీక్షలు • ప్రజల నుంచి స్వయంగా వినతుల స్వీకరణ * శుక్రవారం బిజీబిజీగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి: ఒక వైపు తనకు సంబంధించిన శాఖలపై సమీక్షలతో బిజీబిజీగా ఉంటూనే… మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తున్నారు. శుక్రవారం మంగళగిరి కేంద్ర కార్యాలయానికి సమస్యలతో ప్రజలు పోటెత్తడంతో స్వయంగా పవన్ […]
Read Moreబాబుతో మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ
-ఎయిమ్స్ సమస్యలను సిఎంకు వివరించిన డైరెక్టర్ డా.మధబానందకర్ -సాధ్యమైనంత త్వరలో సమస్యలు పరిష్కారం చేస్తామని ముఖ్యమంత్రి హామీ అమరావతి: మంగళగిరి ఎయిమ్స్ ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.1,618 కోట్ల కేంద్ర నిధులతో ఎయిమ్స్ ఏర్పాటు అయ్యింది. ఎయిమ్స్ నిర్మాణానికి అవసరమైన భూములు, అనుమతులు […]
Read Moreసీజనల్ వ్యాధుల నియంత్రణకు రూ.50 కోట్లతో ప్రత్యేక డ్రైవ్
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి : వర్షాకాలంలో పట్టణ ప్రాంతాల్లో ఎటు వంటి సీజనల్ వ్యాధులు ప్రభల కుండా ఉండేందుకై ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. దాదాపు రూ.50 కోట్ల అంచనా వ్యయంతో త్రాగునీటి సరఫరా పైపుల లీకేజీల నియంత్రణకు, కాలువల్లో చెత్తాచెదరాన్ని తొలగించి పారిశుద్య పరిస్థితులను మెరుగు పర్చేందుకు ఈ […]
Read Moreఏపీ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ లో హోంమంత్రి అనిత
• భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండండి • 8 జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులపై ఆరా • వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం • ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్ ను స్వయంగా పరిశీలించిన మంత్రి అనిత • ఏపీ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ విధులను మంత్రి అనితకు వివరించిన అధికారులు విజయవాడ ; ద్రోణి ప్రభావంతో గత […]
Read Moreమంచి నీటి పైప్ లైన్ ల లీకేజిలను 24 గంటల్లో అరికట్టాలి
• డయేరియా నివారణకు తక్షణమే స్పెషల్ డ్రైవ్ • రాష్ట్ర పురపాలక- పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి: వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకై అవసరమైన అన్ని చర్యలను చేపట్టేందుకు తక్షణమే స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మంచినీటి పైపుల్లో లీకేజి లు ఉంటే 24 గంటల్లో అరికట్టాలని, కాలువల్లో చెత్తాచెదారాన్ని జూలై మాసాంతాని […]
Read Moreసెప్టెంబర్ 21 న 203 అన్న క్యాంటీన్లు ప్రారంభం
-ప్రజలకు ఇబ్బంది లేని విధంగా భవనాలకు అనుమతులు ఇవ్వాలి -నుడా పరిధిలో లే అవుట్ల అనుమతుల ఆరోపణలపై కమిటీ ఏర్పాటు -పట్టణ మహిళల ఆర్థిక పరిపుష్టికి మెప్మా తగిన చర్యలు చేపట్టాలి -ప్రతి రోజూ తాగునీటి శాంపిల్స్ ను పరీక్షించండి -పురపాలక – పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షలో మంత్రి పొంగూరు నారాయణ కీలక ఆదేశాలు విజయవాడ: పురపాలక – పట్టణాభివృద్ధి శాఖలోని పలు విభాగాల శాఖాధిపతులు,సీనియర్ అధికారులతో మంత్రి […]
Read Moreసమన్వయ వారధి.. టిడిపి నూతన సారధి
– ఏపీ టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి మంత్రి లోకేష్ అభినందనలు మంగళగిరి: ఏపీ టిడిపి నూతన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశంపార్టీకి- ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ, ప్రజాసంక్షేమానికి కృషి చేయాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. టిడిపి కేంద్ర కార్యాలయం మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం నూతన అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడిగా బీసీ నేత పల్లా శ్రీనివాసరావుని […]
Read Moreఏమి ఆశించకుండా పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం
• టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావు • టీడీపీ కోసం ఏమి ఆశించకుండా పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం • కార్యకర్తలు ఏ సమస్య ఉన్న పార్టీ కార్యాలయానికి వచ్చి విన్నవించుకోవచ్చు • ప్రతి కార్యకర్త సమస్య పరిష్కారానికి కృషి చేస్తా • పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి • త్వరలోనే టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల […]
Read Moreజగన్ మూర్ఖపు నిర్ణయాలు వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతింది
-జగన్ అసమర్థత, అహంకారం, దుస్సాహసం వల్ల ప్రాజెక్టు మనుగడే ప్రమాదంలో పడింది -ఏజెన్సీలను మార్చొద్దని పీపీఏ చేసిన హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టారు -ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను సైతం దారిమళ్లించారు -వాస్తవాలు దాచి పెట్టి పోలవరం పూర్తి చేస్తాం అంటూ తప్పుడు ప్రకటనలు చేశారు -టీడీపీ హయాంలో 72 శాతం పనులు పూర్తైతే…వైసీపీ ప్రభుత్వం చేసింది కేవలం 3.84 శాతం మాత్రమే -పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 […]
Read More