ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్

– సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ అమరావతి: అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్ జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మించనున్నారు. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1575 ఎకరాల ప్రాంతాన్ని సీఆర్డీఏ నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో […]

Read More

మీ కష్టం మరువను

మీ అందరి కష్టం వల్లే నేను ఎంపిగా గెలిచా బుద్దా వెంకన్న నా సీటు కోసం చాలా కష్టపడ్డారు – విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ చిన్ని విజయవాడ: నేను ఎప్పుడూ అందరి మనిషిని, ప్రజల మనిషిని. బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ప్రోత్సాహం తోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. కేశినేని నాని ఆనాడు చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయి. చంద్రబాబు కు నేను మొదటి నుంచీ అభిమానిని. ఆయన […]

Read More

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

అమరావతి :- తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. రమేష్ రాథోడ్ అకాల మరణం తనను దిగ్బ్రాంతికి గురి చేసిందని అన్నారు. తెలుగుదేశం పార్టీతో రమేష్ రాథోడ్ కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీగా, జడ్పీ ఛైర్మన్ గా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా గిరిజన ప్రజలకు రమేష్ రాథోడ్ విశేష […]

Read More

పింఛన్ల పంపిణీ కి హాజరుకానున్న బాబు

– మంగళగిరి నియోజవకర్గం పెనుమాకలో పింఛన్లు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జులై 1వ తేదీ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సిఎం పాల్గొంటారు. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో ముచ్చటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్దిదారులకు రూ.4,408 కోట్లు పంపిణీ చేసేందుకు […]

Read More

ఎన్టీయేకు వ్యతిరేకంగా అంతర్జాతీయ శక్తువల కుట్ర

కాంగ్రెస్-మజ్లిస్ కుమ్మక్కు రాజకీయాలు – సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి ముఖ్య నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో సమావేశమైన కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హైదరాబాద్: ఎన్నికల్లో తాను గెలిచేందుకు కృషి చేసిన బీజేపీ కాన్యకన్తలు, నాయకులకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి కిషన్ రెడ్డి ఏమన్నారంటే.. […]

Read More

కొంపముంచిన రివర్స్ టెండర్

పోలవరం ఆలస్యం జగన్ పాపమే నాలుగేళ్లలో పోలవరం పూర్తి – ఏపీ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విజయవాడ:  పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతం అయ్యాయి. పోలవరం బహుళ ప్రయోజనకర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ […]

Read More

8వ తేదీన విస్తృత కార్యవర్గ సమావేశం

ప్రతీ శక్తి కేంద్రంలో మన్ కీ బాత్ ఆడియో కాన్ఫరెన్స్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడి అమరావతి: సార్వత్రిక ఎన్నికల అనంతరం తిరిగి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీబాత్ కార్యక్రమం ప్రారంభం అవుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. ఈ రోజు ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా బిజెపి శ్రేణులను ఉద్దేశించి పురందేశ్వరి మాట్లాడుతూ రేపు అనగా ఆదివారం 30వ తారీఖున మన్ కి […]

Read More

షీలాబిడే సిఫార్సులు అమలు చేయాలని కోరదాం

తెలంగాణ లో మున్సిపల్ శాఖ కు సంబంధించిన ఉమ్మడి ఆస్తుల పై మంత్రి నారాయణ ఆరా విభజన చట్టం ప్రకారం రావాల్సిన ఆస్తులపై మంత్రి నారాయణ సమీక్ష షీలా బిడే కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయం విజయవాడ: రాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తయింది.చట్టంలో పేర్కొన్నట్లుగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసింది.అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా […]

Read More

బాబుకు వెల్లువెత్తిన సమస్యలు

ప్రజలను కలిసేందుకు ఇక ప్రత్యేక విధానం మంగళగిరి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి వినతులు వెల్లువెత్తాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు నాయుడుని వందల మంది కలిసి వినతులు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సామాన్య ప్రజలు, కార్యకర్తలు ముఖ్యమంత్రిని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. తమ వ్యక్తి గత సమస్యలను విన్నవించి సాయం అర్దించారు. ఓపిగ్గా అందరి నుండి వినతి పత్రాలు తీసుకున్న చంద్రబాబు […]

Read More

డి. శ్రీనివాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు హైదరాబాద్: ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి. శ్రీనివాస్ ఒకరు అని స్మరించుకున్నారు. రాజకీయ దురంధరుడు, ఉన్నత విద్యావంతుడు, బడుగుల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని తెలిపారు. పార్టీలో వివిధ స్థాయిల్లో, సుదీర్ఘ కాలం పాటు ఆయనతో […]

Read More