– ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు న్యూ ఢిల్లీ: ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవే, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు. మంగళవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు టోల్ ఫీజు మినహాయింపు అమలు జరిగితే సమాజ శ్రేయస్సు కోసం మరింత నిబద్ధతతో పనిచేసేందుకు […]
Read Moreపవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటా
– జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా హరిప్రసాద్ నామినేషన్ విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, జనసేన పార్టీ శాసనసభ్యులు లోకం మాధవి, మండలి బుద్ధప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, […]
Read Moreఅప్పుడు 15 పైసలే ప్రజలకు చేరేది
– అందుకే మమ్మల్ని ఎన్నుకున్నారు – మోదీ ప్రసంగంలో ఏపీ ప్రస్తావన ఢిల్లీ: కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ నుంచి రూపాయి విడుదలైతే.. కేవలం 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఎక్కడా చూసినా స్కామ్ జరిగాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో అవినీతి తగ్గిందన్నారు. తమకు దేశం ఫస్ట్ అని.. మిగిలినవి తర్వాతేనని వివరించారు. నిరాశలో ఉన్న దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో […]
Read Moreవిజయవాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ బదిలీ
విజయవాడ:మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్ తదితర కార్యక్రమాల్లో స్వప్నిల్ దినకర్ నేతృత్వంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పలు అవార్డులు సాధించింది.
Read Moreఏపీలో కలెక్టర్లు బదిలీ
విజయవాడ: ఏపీలో క లెక్టర్ల బదిలీలకు ప్రభుత్వం తెరలేపింది. ప్రభుత్వం మారిన తొలిసారి భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. కొత్త కలెక్టర్లు వీరే.. శ్రీకాకుళం కలెక్టర్గా స్వప్నిల్ దినకర్ పార్వతీపురం కలెక్టర్గా శ్యామ్ప్రసాద్ విశాఖ కలెక్టర్గా హరీంద్రప్రసాద్ అనకాపల్లి కలెక్టర్గా కె.విజయ అంబేద్కర్ కోనసీమ కలెక్టర్గా రావిరాల మహేష్కుమార్ పల్నాడు కలెక్టర్గా అరుణ్బాబు నెల్లూరు కలెక్టర్గా ఆనంద్ తిరుపతి కలెక్టర్గా ఎస్. వెంకటేశ్వర్ అన్నమయ్య కలెక్టర్గా చామకూరి శ్రీధర్ కడప […]
Read Moreదారి ప్రక్కన సేదదీరిన యుద్ధోపహతులు
కంటికి కనిపించే దృశ్యాలు కొన్ని మనసులో ఆలోచనల తుట్టెను కదిలిచి రకరకాల ఉద్వేగాలను రేపుతుంది. దారి ప్రక్కన చెట్టు నీడన తుండు గుడ్డ పరుచుకొన్న నిద్రా భంగిమ “దారి ప్రక్కన ఆరిన కుంపటి విధాన”.. ఒక ఉద్వేగకర దృశ్యం. ఆదమరిచి నిద్రిస్తున్న విధానం మనసులో రకరకాల కారణాలకు అన్వేషణ మొదలు. వారు ఎవరన్నది ప్రధానం కాదు గానీ, ఏపరిస్థితుల్లో అలా నిద్రాదేవి ఒడిలో సాంత్వన పొందుతున్నారో.. ఆ తీరు ఊరికే […]
Read Moreసమస్యల పరిష్కార వేదికగా నారా లోకేష్ “ప్రజాదర్బార్”
రాష్ట్రం నలుమూలల నుంచి విన్నపాల వెల్లువ అమరావతి: గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజలు ప్రజా ప్రభుత్వంలో భరోసా కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసం విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్యస్పందన లభిస్తోంది. “ప్రజాదర్బార్” కు వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రం నలుమూలల […]
Read More