గుంటూరు, మహానాడు : అల్లూరి సీతారామరాజు 127 వ జయంతి సందర్భంగా గుంటూరు నగర పౌర సంస్థల నేతలు శాసనమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి తదితర నేతలు నాజ్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు ప్రసంగిస్తూ ఆదివాసీల స్వేచ్ఛ […]
Read Moreఘనంగా అల్లూరి జయంతి వేడుకలు
వినుకొండ, మహానాడు : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు […]
Read Moreరెండో రోజు సిటీ పర్యటనలో ఎమ్మెల్యే మాధవి
గుంటూరు, మహానాడు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి వరసగా రెండో రోజూ సిటీలో పర్యటించారు. తాజాగా 18వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి పారిశుద్యం పై దృష్టి సారించారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన గంటల్లోనే అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం కూడా 18వ డివిజన్ లోని మిగిలిన ప్రాంతాలైన రామ నామక్షేత్రం, 7 గొందుల వీధి, మొహిద్దీన్ […]
Read Moreప్రజాధనం పందికొక్కులా మెక్కడానికి సిగ్గులేదా జగన్?
విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దోపిడీకి హద్దులేదా జగన్? ప్రజాధనం పందికొక్కులా మెక్కడానికి సిగ్గులేదా? జనం సొమ్ము అయితే చాలు నిమ్మకాయ నీళ్లలా 28లక్షలు దిగమింగేశావు. వైసీపీ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి నిమ్మకాయ నీళ్ల కోసమంటూ జనం సొమ్ము 28 లక్షలు దోచేశారు. ఆ టిడ్కో ఇల్లు ఒక్కో పేదకి మంజూరు చేయడానికి 3 లక్షల నుంచి 4 లక్షలు దండుకున్నారు. […]
Read Moreఅల్లూరికి చంద్రబాబు ఘన నివాళులు
చంద్రబాబుతో కలిసి నివాళులు అర్పించిన పెమ్మసాని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో గురువారం నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు గారితో పాటు గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా అల్లూరికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చూపిన తెగింపు, చొరవ […]
Read Moreమంగళగిరి నియోజకవర్గంలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన
దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారిని నారా లోకేష్ దర్శించుకున్నారు. అమ్మవారికి సారే సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మహంకాళి అమ్మవారికి నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాన్ని పరిశీలించి, పనులు జరుగుతున్న తీరు గురించి ధర్మకర్తలను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి శ్రీ […]
Read Moreమాచర్ల ఎస్సై బత్తుల గోపాల్ పై ఎస్పి మల్లిక గార్గ్ కి ఫిర్యాదు
ఎస్పి మల్లిక గార్గ్ కి ఫిర్యాదు చేసిన ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన ముత్యాలపాటి కోట వెంకట సుబ్బయ్య కుటుంబం. గత ఏడాది జూన్ లో రావిపాడు గ్రామానికి చెందిన కోట వెంకట సుబ్బయ్యది 3.75 ఎకరాల పొలం తన భార్య వరలక్ష్మి పేరుతో 37లక్షలకి ఎస్సై గోపాల్ కొన్నారు. కొనుగోలులో భాగంగా ఎస్సై గోపాల్ 24 లక్షలు చెల్లించారు. మిగిలిన 13 లక్షలు ఇవ్వడం […]
Read More