-బందరులో మళ్లీ తెరపైకి మట్టిదందా -మంత్రి కొల్లు పేరుతో వ్యాపారం -అప్రతిష్ఠ అంటూ తమ్ముళ్ల హెచ్చరికలు (బహదూర్) హథ విధీ.. ప్చ్.. ఇదేం ఖర్మమని గోలం చేశాం. జనం కూడా ఏమాత్రం సహించలేదు. బందరు మట్టి బాబులకు అత్తారింటికి దారి చూపించారు. అందరూ అనుకున్నట్టే.. వాళ్లు పోయారు. ఇప్పుడు వీళ్లొచ్చారు. ఈ దందా మారదా? అని జనం నెత్తినోరు కొట్టుకునే స్థితి దాపురించింది. మైన్స్ శాఖ మంత్రి ఇలాఖాలోనే .. […]
Read Moreసమాధి వద్ద ఎవరి నివాళి వారిదే!
– కొడుకును చూసి ‘తల్లి’డిల్లిన విజయమ్మ – వైఎస్ జయంతిలో ‘కుటుంబ చిత్రం’ – జగన్, షర్మిల వేర్వేరు నివాళులు – కొడుకును చూసి విజయలక్ష్మి కన్నీళ్లు -కూతురుని చూసి కన్నీరు పెట్టుకున్న తల్లి – ఓటమి తర్వాత విజయమ్మ ‘తొలి ఓదార్పు’ ( మార్తి సుబ్రహ్మణ్యం) అన్నా చెల్లెళ్ల లెక్కలు ఇంకా సెటిలయినట్లు లేదు. బిడ్డల మధ్య త ల్లి సయోధ్య కుదుర్చుతున్నారన్న, సోషల్మీడియా వార్తలు కూడా అబద్ధమేనని […]
Read Moreపంపులు పీకుతానన్నవాడు పార్టీ పీకే పరిస్థితి..
గుడివాడ గుట్కా గాడు ఎప్పుడూ చూడలే.. మాజీ మంత్రి దేవినేని ఉమ విజయవాడ, మహానాడు : గోదావరి నీళ్ళను కృష్ణమ్మలో కలిపితే చెంబుతో పోశారన్నారు.. పంపులు పీకుతాను అన్నవాడు పార్టీ పీకే పరిస్థితికి వచ్చాడని, గుడివాడ గుట్కా గాడు ఎప్పుడూ ఈ ప్రాంతాన్ని చూడలేదని గత పాలకులనుద్దేశించి మాజీ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. పట్టిసీమ నుంచి పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరిన సందర్భంగా […]
Read Moreజగనన్నా.. సొంత పత్రికలో కూడా తండ్రికి స్థానం లేదా?
– సాక్షిలో కనిపించని వైఎస్ జయంతి ప్రకటన – జగనన్నా.. సాక్షిలో నాన్న యాడ్ ఏదన్నా? – ఆంధ్రజ్యోతిలో షర్మిల ఫుల్పేజీ ప్రకటన – ఖర్చు లేకున్నా సాక్షిలో కనిపించని వైఎస్ జయంతి ప్రకటన – చెల్లికున్న ప్రేమ అన్నకేదీ? – మర్చిపోయారా? లేక డబ్బులు రావని వదిలేశారా? – నేతలు డబ్బులిస్తేనే వైఎస్ ప్రకటన వేస్తారా? – జగన్ మర్చిపోయారు సరే.. భారతమ్మకు గుర్తు లేదా? – మరీ […]
Read Moreస్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు
– ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ – ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఒకటీ రెండు రోజుల ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సీఎం సూచించారు. వాటిని పరిశీలించి ఇరవై […]
Read Moreఅ‘ధర్మారెడ్డి ‘ అవినీతి లెక్క తేల్చాల్సిందే
తిరుమలలో వారి అక్రమాలపై విచారించండి సీఐడీ విచారణ జరిపించాలి ఏపీ సీఎస్కు టీడీపీ నేత విజయకుమార్, మాల్యాద్రి వినతి అమరావతి: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలపై సీఎస్ నీరభ్ కుమార్కు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. వైసీపీకి లబ్దీ చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు […]
Read Moreప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ద్వేయం
– సచివాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అమరావతి : ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ద్వేయమని తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు సత్వరమే పరిష్కారం చూపుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి వినతులు […]
Read Moreతెలంగాణలో ఎస్సీ, ఎస్టీల డిక్లరేషన్ ఇంకెప్పుడు?
బీజేపీ తెలంగాణ ఎస్సీ మోర్చ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా హైదరాబాద్, మహానాడు : తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల డిక్లరేషన్ ఇంకెప్పుడు అమలు చేస్తారని బీజేపీ తెలంగాణ ఎస్సీ మోర్చ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాషా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి ఓట్లు సీట్లు తప్ప ప్రజా సంక్షేమం పట్టదన్నారు. […]
Read Moreఅంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన వస్తువులు
మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, మహానాడు : అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన వస్తువులు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయన్న వార్తలపై అధికారుల నుంచి నివేదిక కోరారు. నాణ్యత లేని […]
Read Moreఅర్హులైన వారందరికీ సూపర్ సిక్స్
మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ నెల్లూరు , మహానాడు : అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు అదేవిధంగా పనిచేయాలని సచివాలయ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ అన్నారు. ఏసీ నగర్ బీసీకేసీ కళ్యాణ మండపంలో 14వ డివిజన్ కు సంబంధించిన మూడు సచివాలయాల సిబ్బందితో భువనేశ్వర్ ప్రసాద్ సమావేశమై తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలు త్వరలో అమలు […]
Read More