అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి

• పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన • అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి • కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించండి • జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్లను భాగస్వాముల్ని చేయండి • కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు ఉప ముఖ్యమంత్రితో తేనీటి సేవనం(టీ విత్ డిప్యూటీ సీఎం) కార్యక్రమం • జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రివర్యులు, […]

Read More

హజ్ యాత్రికులకు ఘన స్వాగతం పలికిన మంత్రి ఫరూక్

హజ్ యాత్రను ముగించుకొని ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చిన హజ్ యాత్రికులను గన్నవరం ఎయిర్పోర్ట్ నందు వారికి ఘన స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు మాట్లాడుతూ హాజయాత్రికులకు ఎటువంటి కష్టం రాకుండా ఎటువంటి ఆటంకాలు రాకుండా వారికి కావాల్సిన సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఈరోజు […]

Read More

ఏపీలో రూ. 4 వేల కోట్ల‌ పెట్టుబడులకు విన్ ఫాస్ట్ ఆసక్తి

ప్ర‌పంచంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పేరున్న విన్ ఫాస్ట్ సంస్థ ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సీఎం చంద్రబాబుతో చెప్పారని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ పేర్కొన్నారు. స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి విన్ ఫాస్ట్ సంస్థ సీఈవో పామ్ సాన్ చౌ, సంస్థ ప్రతినిథులు స‌మావేశ‌మైన‌ట్లు మంత్రి టి.జి తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ కంపెనీ ప్రతినిధులను […]

Read More

పెట్టుబడులకు ఏపీ అత్యుత్తమం

సీఎంతో పలు కంపెనీ ప్రతినిధుల భేటీ అమరావతి, మహానాడు:  పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానమని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. సచివాలయంలో బిపీసీఎల్, విన్ ఫాస్ట్ సంస్థల ప్రతినిధులతో బుధవారం సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బీపీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులతో చర్చించారు. ఈ ప్రతిపాదన కార్యరూపం […]

Read More

డయేరియా బాధితులను పరామర్శించిన కలెక్టర్

పిడుగురాళ్ల, మహానాడు:  పిడుగురాళ్ల పట్టణం పిల్లుట్ల రోడ్డులోని లెనిన్ నగర్, మారుతి నగర్, లెనిన్ నగర్ లోని పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో డయేరియా బారిన పడి చికిత్స పొందుతున్న వారిని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు లు పరామర్శించారు. అనంతరం డయేరియా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలకు ఆదేశించారు.

Read More

అయిదేళ్లలో వసతి గృహాలు విలవిల

పెండింగ్ మెస్ చార్జీలు విడుదల చేస్తాం వసతి గృహాల్లో ఖాళీలు భర్తీచేస్తాం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి హామీ అమరావతి, మహానాడు:  వైసీపీ అయిదేళ్ల పాలనలో సాంఘిక సంక్షేమ శాఖ అధఃపాతాళంలోకి వెళ్లిపోయిందని, కనీసం వేతనాలు కూడా సరిగా ఇవ్వలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో మూడవ రోజు మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్బంగా […]

Read More

రమేష్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపిన ప్రత్తిపాటి

గుంటూరు, మహానాడు:  గుంటూరు పట్టణానికి చెందిన మాజీ టూబాకో బోర్డు మెంబర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాస్తి రమేష్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, NRI టీడీపీ అధికార ప్రతినిధి కోమటి జయరాం.

Read More

దర్శి రూపురేఖలే మారబోతున్నాయి

కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సీసీ రోడ్డుకు శంకుస్థాపన దర్శి, మహానాడు:  త్వరలో దర్శి రూపురేఖలే మారబోతున్నాయని కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వాన రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. వారి స్ఫూర్తి, చేయూత, ప్రభుత్వ సహకారంతో దర్శి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. బుధవారం దర్శి పట్టణంలోని […]

Read More

ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం

పట్టిసీమ లేకుంటే వలసలే గతి నీటి వనరుల వృథా గత పాలకుల వైఫల్యం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు విజయవాడ, మహానాడు:  రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి, ప్రజల త్రాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు అన్నారు. ​బుధవారం ప్ర‌కాశం బ్యారేజీ కృష్ణా పశ్చిమ డెల్టా హెడ్ రెగ్యులేట‌ర్ వ‌ద్ద […]

Read More

నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటునివ్వండి

చంద్రబాబుతో ఎమ్మెల్యే చదలవాడ నరసరావుపేట, మహానాడు:  అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలనే కసితో పరుగులు పెడుతున్నానని, ప్రభుత్వం తరఫున తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నరసరావుపేట ఎమ్మల్యే డా౹౹చదలవాడ అరవిందబాబు విన్నవించారు. ఈ మేరకు సచివాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు.అభివృద్ధికి మీరు రోల్ మోడల్, అదే స్ఫూర్తితో నరసరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.ఎన్నో వనరులున్న నరసరావుపేట నియోజకవర్గం గత పాలకుల నిర్లక్ష్యంతో […]

Read More