గుజ్జనగుండ్ల పార్కును అభివృద్ధి చేస్తా: గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు:  గుంటూరు నగర వాసులకు ఆహ్లాదాన్ని పంచే పార్కులను పరిశుభ్రంగా ఉంచి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి అధికారులను ఆదేశించారు. పార్కును పరిశీలించి పార్కు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్కులో సమస్యలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి దృష్టికి తీసుకొనివచ్చారు. ప్రధానంగా పార్కులో విధ్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఉండటం వలన అది ప్రమాదకరంగా ఉందని, […]

Read More

మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్

ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అత్తలూరు, మహానాడు:  ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. అమరావతి మండలం అత్తలూరు గ్రామపంచాయతీ పరిధిలో గల నూతలపాటి వారి పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పెట్టిన […]

Read More

అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి 

ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు  జీవీకి అడ్వాన్సు బర్తడే విషెస్ తెలిపిన తెదేపా నేతలు   వినుకొండ, మహానాడు:  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ఆయన స్ఫూర్తితో అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. బుధవారం ఉదయం గుంటూరులో ఉంటున్న వినుకొండ తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఆయన నివాసంలో అడ్వాన్సు బర్తడే విషెస్ తెలియజేస్తూ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా […]

Read More

నిర్మాణ రంగానికి ఊపిరులూదారు చంద్రబాబు

* ఉచిత ఇసుకతో లక్షల మంది కార్మికులకు మేలు * వైసీపీ చేయలేని పనిని చంద్రబాబు చేశారని కడుపుమంట * ఉచిత ఇసుక పంపిణీపై నీలిమిడియా దుష్ప్రచారం * వైసీపీ అధికారంలో భకాసురులుగా ఇసుకను బొక్కారు * వైసీపీ అబద్ధాలను నిజాలు చేయాలని చూస్తోంది * వైసీపీ ఖచ్చితంగా గత చరిత్రగా మిగిలిపోతుంది మంగళగిరి, మహానాడు: ఉచిత ఇసుకతో లక్షల మంది కార్మికులకు మేలు చేకూర్చి, నిర్మాణ రంగానికి చంద్రబాబు […]

Read More

తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్

హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను సీఎం రేవంత్ ఖరారు చేశారు. ప్రస్తుతం జితేందర్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పంజాబ్లోని జలంధర్ జన్మించిన ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. వచ్చే ఏడాది సెప్టెంబరుతో ఆయన సర్వీస్ కాలం ముగుస్తోంది. కాగా తనను డీజీపీగా నియమించిన సీఎం రేవంత్‌రెడ్డికి జితేందర్ కృతజ్ఞతలు […]

Read More

పురుషుడిగా మారిన లేడీ ఐఆర్ఎస్ ఆఫీసర్

హైదరాబాద్: భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఓ లేడీ ఐఆర్ఎస్ ఆఫీసర్ తన జెండర్ మార్చుకుని లేడీ నుంచి పురుషుడిగా మారాడు. తన జెండర్ తో పాటు పేరును కూడా మార్చాలని ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన అనసూయ కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంది. కాగా కేంద్రం రూల్స్ ను క్షుణ్నంగా పరిశీలించి ఆతని జెండర్ తో పాటు పేరు ను అను కతిర్ సూర్యగా, పురుషుడిగా మారుస్తు ఆమోదం తెలిపింది. దీంతో […]

Read More

తిరుమలలో మరో కొత్త మోసం

తిరుమల: తిరుమలలో మరో కొత్త మోసం వెలుగు చూసింది. భక్తుల ఆధార్ కార్డులతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును మోసం చేస్తున్న ఇద్దరు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భక్తుల ఆధార్ కార్డుల సాయంతో గదులు తీసుకుంటూ టీటీడీని మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ రకంగా రెండు నెలల్లో 45 గదులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తరుచుగా గదులు తీసుకుంటున్న వైనాన్ని గుర్తించిన టీటీడీ సిబ్బంది.. […]

Read More

ఆగస్టు 15 నుంచి ఎన్టీఆర్ క్యాంటీన్లు?

అమరావతి: ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి.. ఆరోజు కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. అయితే అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించాలని టార్గెట్‌గా పెట్టుకుంది.. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన క్యాంటీన్‌ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే పనిలో ఉన్నారు […]

Read More

పల్నాడు జిల్లాలో పులి సంచారం

వెల్దుర్తి, మహానాడు: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం వెలుగుచూసింది. బొటుకులపాయ బేస్ క్యాంపు వద్ద పులి తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అటవీ ప్రాంతంలో నీరులేక జంతువులు సాసర్ పిట్ల వద్దకు వస్తున్నాయని విజయపురి సౌత్ రేంజర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. అయితే నాలుగు రోజుల కిందట ఈ పులి సంచరించినట్లు తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతం కావడంతో పులుల సంచారం ఇక్కడ ఉంటుందని […]

Read More

రాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకే పంచుతాం

-ప్రతి పైసలు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పంపిణీ చేయడమే మా ప్రభుత్వ ఉద్దేశం -రైతు భరోసా పై విధివిధానాలు రూపొందించడానికే ప్రజాభిప్రాయ సేకరణ -పది జిల్లాల రైతుల నుంచి వచ్చిన అభిప్రాయాలను చట్టసభలో పెట్టి చర్చిస్తాం -చట్టసభలు చర్చ జరిగిన తర్వాత రైతు భరోసా పై విధివిధానాల రూపకల్పన -ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క -సమావేశానికి హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, […]

Read More