నయవంచన చేసి అధికారంలోకి కాంగ్రెస్

-భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం -బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  హైదరాబాద్, మహానాడు: ప్రజలను నయవంచన చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అతితక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శంషాబాద్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ […]

Read More

సచివాలయ కార్యదర్శుల కొట్లాట

విచారణకు ఆదేశించిన అధికారులు గాజువాక: విధి నిర్వహణలో తలెత్తిన వివాదంతో సచివాలయ ఉద్యోగులు ఒకరినొకరు కొట్టుకున్న ఘటన బుధవారం సాయంత్రం గాజువాక సమీప 67వ వార్డు జోగవానిపాలెం సచివాలయంలో చోటు చేసుకుంది. పింఛనుదారుల చిరునామా వివరాలను అనుసంధానం చేసే క్రమంలో వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీ జల్లూరి సమరం, ప్లాన్లింగ్‌ సెక్రటరీ అన్నెపు శ్రీనివాస్‌ వాదులాటకు దిగారు. ‘అది నా పని కాదంటే.. నా పని కాదంటూ’ పరస్పరం విమర్శించుకుని ఆ […]

Read More

రాహుల్… దమ్ముంటే ఓయూలో తిరగగలవా?

-తెలంగాణాలో నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోంది దేశానికి ‘మోదీ’యే గ్యారంటీ  -8 ఎంపీ స్థానాలు గెలిపించిన ‘తెలంగాణ ప్రజలకు’ నా సెల్యూట్ -మోదీ  ప్రధాని కాగానే కిసాన్ సమ్మాన్ నిధిపై సంతకం  -తెలంగాణలో కాంగ్రెస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం  -పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం -కార్యకర్తల కష్టార్జితంతోనే మేం గెలిచాం -తెలంగాణలో ఈసారి బీజేపీదే అధికారం -కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  హైదరాబాద్, మహానాడు: ‘‘బీజేపీ పాలిత […]

Read More

అసెంబ్లీ ఎల్పీ కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం

హైదరాబాద్, మహానాడు: అసెంబ్లీ ఎల్పీ కార్యాలయం లో బీజేఎల్పీ సమావేశం బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే ల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేఎల్పీ చర్చించనుంది. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఎలా ఇరుకున పెట్టాలన్న దాని పైనా చర్చ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం, ఉద్యోగ నోటిఫికేషన్ లు, జాబ్ క్యాలెండర్ […]

Read More

యువత అన్ని రంగాల్లో ముందుండాలి

ఎమ్మెల్యే బండారు సత్యానందరావు  రావులపాలెం, మహానాడు: యువత అన్ని రంగాలలో ముందుండాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా కేంద్రంలో జరిగిన బ్యూటీషియన్ శిక్షణా పత్రాల ప్రధాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో రావులపాలెం సత్యసాయి సేవా కేంద్రంలో వృత్తి శిక్షణ విభాగంలో 40 రోజుల పాటు జరిగిన బ్యూటీషియన్ కోర్స్ ముగింపు సందర్భంగా సర్టిఫికెట్స్ ప్రధానోత్సవ […]

Read More

గన్నవరం ఎయిర్ పోర్ట్ ను నెంబర్ 1గా చేస్తాం 

-ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యులతో సమీక్ష -ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ , మహానాడు: విజయవాడ  గన్నవరం ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కృషి చేసి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థాయిలో నిలుపుతామని ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ సభ్యుల సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ… గన్నవరం ఎయిర్పోర్ట్ […]

Read More

సీఎం పై అనుచిత వ్యాఖ్యలు, కేసు నమోదు

రాజుపాలెం, మహానాడు: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఓ వ్యక్తి పై కేసు నమోదైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వైసీపీకి చెందిన నాగార్జున యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ..  అలిపిరిలో పోయినసారి వెంకటేశ్వర స్వామి కాపాడాడు, మరోసారి ఎవరూ కాపాడలేరు అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా చంద్రబాబుని ఉరితీయాలి అని మాట్లాడాడు. చంద్రబాబు పైన పదేపదే మాట్లాడే ఇతని మీద […]

Read More

గత ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లూ ముందుకు రావడం లేదు

*వైసీపీ ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు…కాంట్రాక్టర్లకు బిల్లులూ ఇవ్వలేదు *గత ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లూ ముందుకు రావడం లేదు *గుంతలు పూడ్చేందుకు తక్షణం రూ.300 కోట్లు అవసరం *ఆర్ అండ్ బి సమీక్షలో ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు *అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం *రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై అధికారులు, ఐఐటి ప్రొఫెసర్లతో ముఖ్యమంత్రి సమీక్ష అమరావతి: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై […]

Read More

ప్రజా వైద్యానికి పెద్ద పీట

-ఆసుపత్రికి అత్యాధునిక పరికరాలు -సీహెచ్‌సీ లో సమస్యలు పరిష్కరిస్తాం -ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కోవూరు, మహానాడు: కోవూరు నియోజకవర్గంలో ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో దొడ్ల రుక్మిణమ్మ – వరదా రెడ్డి, దొడ్ల పార్ధసారధి రెడ్డి – లలితమ్మ ట్రస్ట్ తరఫున అందించిన అత్యాధునిక CTG మెషిన్ (కార్డియో టోకో గ్రఫీ), దొడ్ల కోదండరామిరెడ్డి సమకూర్చిన ఫిజియోధెరఫి సైకిల్, బెడ్ […]

Read More

కాన్వాయ్ ఆపి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు

ఉండవల్లి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళుతున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ ను ఆపారు. సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చిన ప్రజలను పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం వారి నుండి వినతిపత్రాలు తీసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు […]

Read More