– చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చంద్రగిరి, మహానాడు: విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. మండలంలోని మాజీ మిలిటరీ ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల సంఘం సభ్యులు ఒక్కటై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని ఆదివారం సన్మానించారు. చంద్రగిరి టౌన్లోని స్టేట్ బ్యాంక్ (మెయిన్ బ్రాంచ్) ముందర ఉన్న విశ్రాంతి ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశ సభకు చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి […]
Read Moreఅంబులెన్స్ అందించిన పర్వతనేని ఫౌండేషన్
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రభుత్వానికి అందజేత అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ తరపున అంబులెన్స్ ను అందజేశారు. పర్వతనేని ఫౌండేషన్ – లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అంబులెన్స్ ను ప్రభుత్వానికి అందజేశారు. దివంగత టీడీపీ నేత కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా పర్వతనేని ఫౌండేషన్ నుండి […]
Read Moreకువైట్లో తెలుగు కార్మికుడి ఆవేదన
స్పందించిన మంత్రి లోకేశ్ బాధితుడిని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ అమరావతి, మహానాడు: కువైట్లో వేధింపులకు గురై దుర్భర జీవితం గడుపుతున్నామన్న తెలుగు కార్మికుడి వీడియోపై మంత్రి లోకేశ్ స్పందించారు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ బాధితుడు సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్ చేశాడు. వీడియోలోని వ్యక్తిని గుర్తించామని తెలుగుదేశం ఎన్ఆర్ఐ బృందం ఆయనను చేరుకుందని మంత్రి తెలిపారు. కేంద్ర సహకారంతో బాధితున్ని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మంత్రిగా […]
Read Moreఘనంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జన్మదిన వేడుకలు
నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జీవి ఆంజనేయులు వినుకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించడమే గాకుండా, ఉమ్మడి గుంటూరు జిల్లా […]
Read Moreగొప్పోడి లగ్గానికి గొప్ప గిఫ్టులు
రూ. 2 కోట్ల వాచీ గిఫ్ట్గా ఇచ్చిన అనంత్ అంబానీ షారూఖ్, రణ్వీర్ తదితరులకు గిఫ్ట్గా ఇచ్చిన అనంత్ అంబానీ లగ్జరీ వాచీలకు పేరెన్నికగన్న అడమోర్స్ పిగ్యుట్ వాచీలతో ఫొటోలు, వీడియోలకు పోజులు (శివ శంకర్ చలువాది) గొప్పోళ్ల లగ్గాలు గొప్పగనే ఉంటాయి. వారికి ఇచ్చే గిఫ్టులు.. వారు ఇచ్చే రిటర్ను గిఫ్టులూ గొప్పగానే ఉంటాయి. ఎంత గొప్పగా అంటే.. 2 కోట్ల విలువైన వాచీలు రిటర్ను గిఫ్టులు ఇచ్చేంత […]
Read Moreనంద్యాలను టూరిజం హబ్ గా చేస్తాం
చిన్న చెరువు పార్కు, టూరిస్ట్ రెస్టారెంట్ ను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్ నంద్యాల, మహానాడు: నంద్యాలలోని చిన్న చెరువు గట్టుపై టూరిస్ట్ రెస్టారెంట్, చిన్న చెరువు పార్కును రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తదితరులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ చక్కటి […]
Read Moreబందరులో కలవరం
మగబిడ్డ అపహరణ గంటల్లోనే దొంగ పట్టివేత నర్సు వేషంలో ప్లాన్ ఆధునిక టెక్నాలజీతో .. పోలీసులు పట్టివేత సిబ్బంది నిర్లక్ష్యంపై మంత్రి ఆగ్రహం (బహదూర్) మచిలీపట్నం ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ వేషంలో ఓ మహిళ మగ శిశువును అపహరించిన ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళానికి చెందిన స్వరూప రాణి మూడు రోజుల కిందట మగ శిశువుకు జన్మనిచ్చింది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత […]
Read Moreఇక బందరుకు మహర్దశ
అమృత్ పథకం అమలు చేస్తాం ఆయిల్ రిఫైనరీ తో ఉపాధి అవకాశాలు డ్రైనేజీ సమస్యపై దృష్టి పెట్టాం ఆసుపత్రిలో నిర్వాహం పై విచారణ జరుపుతాం గత పాలకుల నిర్లక్ష్యంతోనే తాగునీటి సమస్య బందరులో మంత్రి కొల్లు రవీంద్ర బందరు: మచిలీపట్నానికి మహర్దశ రాబోతుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారి శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం నగరంలోని జవ్వారిపేటలోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు ప్రజా దర్బార్ […]
Read Moreసోమశిల డ్యాంని పరిశీలించిన ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు
– ఆఫ్రాన్ నిర్మాణం, రక్షణ గోడ, ఆలయ మరమ్మతులపై చర్చ – సోమేశ్వరాలయ స్వామిని దర్శించుకున్న నేతలు నెల్లూరు, మహానాడు: నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిగారు.. నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలంలో ఉన్న సోమశిల జలాశయాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పాశం సునీల్కుమార్, కావ్య […]
Read Moreఇరిగేషన్ రంగాన్ని వైసీపీ నిర్లక్ష్యం
పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టాకు సాగు, తాగునీరు పట్టిసీమ జలాలు దివిసీమకు విడుదల – అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ, మహానాడు: బ్రిటిష్ వారు సైతం ప్రాధాన్యత ఇచ్చిన ఇరిగేషన్ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం మోపిదేవి వార్పు వద్దకు కేఈబీ ప్రధాన పంట కాలువ ద్వారా వచ్చిన పట్టిసీమ నీటిని పులిగడ్డ ఆక్విడెక్టు ద్వారా దివిసీమకు […]
Read More