తమ్ముళ్ల గోదా‘వర్రీ’!

-గోదారి తమ్ముళ్లది రాదారేనా? – 34 స్థానాల్లో విజయభేరి – ముగ్గురు మంత్రులున్నా పలికే దిక్కులేదు – పవన్ దగ్గరకు వెళ్లలేని పరిస్థితి – దుర్గేష్ దగ్గర అంతా జనసైనికులే – వాసంశెట్టికి తమ్ముళ్లెవరో తెలియని వైచిత్రి – ఆయన దగ్గర పాత వైసీపీ నేతలదే హవా – జిల్లా అధ్యక్షుల మౌనవ్రతం – అసలు ఆఫీసులకే రాని నైరాశ్యం – పార్టీలో ఏ హోదా లేకున్నా అన్నీ తానై […]

Read More

మొక్కులు తీర్చుకున్న తెదేపా శ్రేణులు

నందిగామ, మహానాడు:  చంద్రబాబు ముఖ్యమంత్రిగా, తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా విజయం సాధించినందుకు గాను మండల తెదేపా నాయకులు మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో చందర్లపాడు మండల క్లస్టర్ ఇంచార్జ్ ఉన్నం నరసింహారావు ఆధ్వర్యంలో 209 కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ మండల పార్టీ […]

Read More

కశ్మీర్ ఫైల్స్ తరహాలో విశాఖ ఫైల్స్

– ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం, మహానాడు:  త్వరలోనే కశ్మీర్ ఫైల్స్ తరహాలో విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో వైసీపీ భూదందాలపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. విశాఖ భూ ఆక్రమణల్లో సీఎస్ స్థాయిలో పనిచేసిన వ్యక్తులున్నారని ఆరోపించారు. కొత్తగా ఆక్రమణలకు తావులేకుండా పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామన్నారు. అభివృద్ధిపైనే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని ఆయన పేర్కొన్నారు.

Read More

క్రైస్తవులకు అండగా ఉంటా

– ఎమ్మల్యే తంగిరాల సౌమ్య   నందిగామ, మహానాడు:  క్రైస్తవులకు ఏ అవసరం ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా అందుబాటులో ఉంటానని ఎమ్మల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ ఆర్.సి.ఎం చర్చి సంఘస్తులు ఎమ్మల్యే తంగిరాల సౌమ్యకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ…  గతంలో తంగిరాల ప్రభాకరరావుతో ఉన్న ఆత్మీయత, అభిమానాలు తనపై సంఘస్తులు చూపుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. క్రైస్తవులకు ఏ అవసరం […]

Read More

టీడీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం!

అమరావతి, మహానాడు:  నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నేతలపై నమోదు చేసిన కేసుల వివరాలు ఇప్పటికీ  ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చినా కొంతమంది స్పందించకపోవడంపై ఆయన అసహనం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… నిర్లక్ష్యం వీడి ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రజల, కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకు లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ను  […]

Read More

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల

15 వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లు  పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్  మంగళగిరి, మహానాడు:  గ్రామ పంచాయతీల అభివృద్ధికి 15 వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ అన్నారు. నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లను ఆదివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ […]

Read More

మాజీ మంత్రి అప్పలరాజుపై కేసు నమోదు  

పలాస, మహానాడు:  వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదైంది. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు మానసిక పరిస్థితిపై సీదిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేయడంతో పాటు ఓ వైద్యుడిగా ఆ విషయాన్ని తాను ధృవీకరిస్తున్నాను. చంద్రబాబును ఆస్పత్రికి పంపి మానసిక పరిస్థితి బాగైన తర్వాతే అసెంబ్లీకి అనుమతించాలని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాాగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పోలీసులకు ఫిర్యాదు […]

Read More

ప్రజాభవన్ లో అంగరంగ వైభవంగా బోనాలు 

ఉత్సవాలకు హాజరైన సీఎం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు బోనమెత్తిన మంత్రి సురేఖ, డిప్యూటీ సీఎం సతీమణి, మహిళా ఎమ్మెల్యేలు  సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం  నల్ల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు  కళా విన్యాసాల నడుమ కనుల పండుగగా బోనాల ఊరేగింపు హైదరాబాద్, మహానాడు:  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సతీమణి నందిని ప్రజాభవన్ లో ఈరోజు నల్ల పోచమ్మ అమ్మవారికి నిర్వహించిన బోనాల ఉత్సవాలు […]

Read More

సిగ్గు శరం లజ్జ ఉందా?

దానం నాగేందర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి  హైదరాబాద్, మహానాడు:  కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ లో చేరి కేసిఆర్ దయవల్ల రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో చేరి కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నవ్ నీకేమైనా సిగ్గు శరం లజ్జ ఉందా?  అని దానం నాగేందర్ పై తీవ్రంగా మండి పడ్డారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… […]

Read More

రేవంత్ కండకావరంతో మాట్లాడుతున్నారు

-ఆయనకు ముఖ్యమంత్రినన్న సోయి లేదు -సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై మండిపడ్డ కేటీఆర్ -రేవంత్ రెడ్డి, రాహుల్ గాందీ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి హైదరాబాద్, మహానాడు: నిరుద్యోగ యువకులు, విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తీవ్రంగా మండిపడ్డారు . తన అడ్డగోలు వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా ముఖ్యమంత్రి తన స్థాయికి దిగజారి, […]

Read More