ప్రతి పని పారదర్శకంగా జరగాల్సిందే జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సమీక్ష – సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి, మహానాడు: ఇకపై దోపిడీ కుదరదు..ప్రతి పని పారదర్శకంగా జరగాల్సిందే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వెంకటాచలంలోని మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఐదు మండలాల నుంచి అధికారులు హాజరయ్యారు. మండలాల […]
Read Moreడీఎన్ఏ టెస్ట్ కు నేను సిద్ధం.. విజయసాయిరెడ్డి సిద్ధమా?
డీఎన్ఏ టెస్ట్ ద్వారా బిడ్డ ఎవరికి పుట్టారో నిరూపించాలి విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్ కు రావాల్సిందే విజయసాయిరెడ్డికి పిల్లలు లేరు.. ఆయన కోసం మగబిడ్డను కన్నానని చెప్పింది శాంతితో నేను విడాకులు తీసుకోలేదు ప్రతినెలా పిల్లల కోసం డబ్బులు పంపిస్తున్నా శాంతికి పుట్టిన మగబిడ్డతో తనకు సంబంధం లేదని సుభాష్ చెప్పాడు – ఎండోమెంట్ ఏసి శాంతి భర్త మదన్ హైదరాబాద్: 2013లో శాంతిని నేను పెళ్లి చేసుకున్నా. 2020లో […]
Read Moreగత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో సహజవనరులను సర్వం దోచేశారు
గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో సహజవనరులను సర్వం దోచేశారు ప్రభుత్వ టెర్రరిజంతో భూములు, గనులు, ఎర్రచందనం మింగేశారు ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారమే రూ.35 వేల కోట్ల విలువైన 1.75 లక్షల ఎకరాలు కబ్జా సహజ వనరులు, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న ఏ ఒక్కరినీ వదలం భూ రీసర్వే పేరుతో పాసుపుస్తకాలు, సరిహద్దు రాళ్లపై బొమ్మలకు రూ.653 కోట్లు తగలేశారు గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీ […]
Read Moreహరిత విప్లవాన్ని సాధించిన మహనీయుడు కె.ఎల్.రావు
-ఘనంగా కె.ఎల్.రావు 122వ జయంతి వేడుకలు -జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుంటూరు, మహానాడు: భారతదేశంలో నాగార్జునసాగర్, శ్రీశైలం, తుంగభద్ర, హీరాకుడ్, కోసీ, చంబల్, ఫరక్క లాంటి ఆనకట్టలను నిర్మించి హరిత విప్లవాన్ని సాధించిన మహనీయులని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ ఇంజనీర్, పద్మభూషణ్ డాక్టర్ కె.ఎల్. రావు 122వ జయంతి వేడుకలు గుంటూరులో […]
Read Moreగత ప్రభుత్వ పాలనలో పోలవరం విధ్వంసం
• గత ఐదేళ్ల హయాంలో నీటిపారుదల శాఖ 20 ఏళ్లు వెనక్కి • 2019లో ప్రభుత్వం మారడమే పోలవరం ప్రాజెక్టుకు శాపం • సాగు, తాగునీటి రంగాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది • పోలవరం పర్యటన, వరుస సమీక్షలు చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం • నదుల అనుసంధానానికి, రైతాంగ సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎనలేని కృషి • ఇకపై ఏటా పద్మభూషణ్ డా.కె.ఎల్.రావు, సర్ ఆర్థర్ కాటన్, మోక్షగుండం శ్రీరామకృష్ణయ్య […]
Read Moreపెమ్మసాని జోక్యంతో రద్దయిన రైళ్ల పునరుద్ధరణ
-కేంద్ర సహాయ మంత్రి ఆదేశాలకు స్పందించిన సౌత్ సెంట్రల్ రైల్వే -గూడూరు-విజయవాడ, విజయవాడ-గూడూరు రైళ్ల పునరుద్ధరణ విజయవాడ, మహానాడు: రైల్వే ప్రయాణికుల ఇక్కట్లను గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక్క లేఖతో పరిష్కరించారు. గూడూరు-విజయవాడ, విజయవాడ-గూడూరు మీదుగా ప్రయాణించే రెండు రైళ్ల రాకపోకల రద్దును రైల్వే అధికారులతో మాట్లాడి తక్షణమే అందుబాటులోకి వచ్చేలా చేశారు. వివరాల్లోకి వెళితే.. నూతన రైల్వే లైన్ […]
Read Moreప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి వారికి అండగా ఉంటానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యలయంలో ప్రజల నుండి ఆమె వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు నుంచి వినతులు స్వీకరించి, కొన్నిటికి సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడే పరిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్రంలో ఉన్న […]
Read Moreనువ్వు సమాధానం చెప్పాల్సింది మదన్ మోహన్కి కదా?
-మహిళతో నీకెటువంటి సంబంధం లేదని నువ్వే నిరూపించుకోవాలి కదా? -అసలు మీ సంబంధాలతో మీడియా కి ఏంటి సంబంధం? – వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీవీ5 సూటి ప్రశ్నలు హైదరాబాద్: దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి బిడ్డకు.. విజయసాయిరెడ్డి తండ్రి అంటూ ఆమె భర్త చేసిన ఆరోపణల వ్యవహారం ముదురుపాకాన పడుతోంది. ఆ ఆరోపణపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో మీడియాపై విమర్శలు ఎక్కుపెట్టారు. అందులో […]
Read Moreగంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తెదేపా లక్ష్యం
-గంజాయి హబ్ గా మార్చిన ఘనత వైసీపీది -పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ నరసరావుపేట, మహానాడు: ఆంధ్రప్రదేశ్ ని గంజాయి ప్రదేశ్ గా మార్చిన ఘనత వైసీపీ సర్కారుదని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత ఐదేళ్ల నుంచి ఇప్పటివరకు కూడా వైసీపీ […]
Read Moreబీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ ప్రణాళిక
– పంచాయతీ ఎన్నికలపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన అంశాలను వెల్లడించాలని […]
Read More