లెక్చరర్ పోస్టుల భర్తీపై అధికారులతో చర్చించిన మంత్రి నారా లోకేశ్

-న్యాయపరమైన చిక్కులు తొలగించి పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలన్న లోకేశ్ -పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని స్పష్టీకరణ ఉన్నత విద్యపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమీక్ష మంగళగిరి: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉన్నత విద్య అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 3,220 లెక్చరర్ పోస్టుల భర్తీ అంశంపై నేటి సమీక్ష సమావేశంలో చర్చించారు. న్యాయపరమైన చిక్కులు తొలగించి పోస్టుల భర్తీకి కసరత్తులు చేపట్టాలని […]

Read More

పెద్దిరెడ్డి ఆయన టీం చేసిన దందా వలనే ఈ విషాద ఘటనలు

• ఫ్యాక్టరీలలో ప్రమాద ఘటనలు విషాదకరం • గత వైసీపీ నేతలు, అధికారుల అవినీతితోనే నేడు ఫ్యాక్టరీలలో ప్రమాదాలు • సేఫ్టీ ఆడిట్ ను థార్ట్ పార్టీకి ఇచ్చి లంచాలు దోచుకున్నారు • ఈ సేఫ్టీ అడిట్ పై సాంకేతిక నిపుణులతో రివ్యూ చేస్తాం • అన్ని ప్యాక్టరీలు, బాయిలర్స్ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించాం • రూ.3000 వేల కోట్ల భవన నిర్మాణ కార్మికుల నిధులను మళ్లించారు • ఈఎస్ఐ […]

Read More

ఉస్మానియాలో విజ‌య‌వంతంగా కాలేయ మార్పిడి చికిత్స‌

* త‌ల్లి కాలేయాన్ని కుమారునికి అమ‌ర్చిన వైద్యులు * ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో అత్యుత్త‌మ ఆరోగ్య సేవ‌లు హైద‌రాబాద్: రాష్ట్ర ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో అత్యుత్త‌మ ఆరోగ్య సేవ‌లు అందుతున్నాయి. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఇప్ప‌టికే ఎనిమిదిమంది చిన్నారుల‌తో పాటు 30 మందికి కాలేయ మార్పిడి చికిత్స‌లు విజ‌యవంతంగా పూర్తి చేశారు. తాజాగా మ‌రో చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్స విజ‌య‌వంత‌మైంది. ఖ‌మ్మం జిల్లా కొణిజ‌ర్ల మండ‌లం కొండ‌వ‌న‌మాల గ్రామానికి చెందిన మోదుగు […]

Read More

నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ గా సుమన్ భేరి

ఢిల్లీ: నీతి ఆయోగ్ పాలక మండలిని నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.. పీఎం మోదీ ఛైర్మన్ గా ఉండగా సుమన్ కే భేరిని వైస్ ఛైర్మన్ గా నియమించింది. ఫుల్ టైమ్ మెంబర్స్ వీకే సరస్వత్, రమేశ్ చంద్, వీకే పాల్, అర్వింద్ వీరమణి, ఎక్స్ అఫిషియో మెంబర్స్ రాజనాథ్, అమిత్షా, శివరాజ్, నిర్మలా సీతారామన్ ను చేర్చింది.జె పి నడ్డా, గడ్కరీ, రామ్మోహన్, కుమార స్వామి, రాజీవ్ […]

Read More

ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ

– అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం -ప్రజాభవన్ లో కాంగ్రెస్ కీలక నాయకుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపాము.. రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టాం.అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తాం.ఎవరిని వదలం.. ఎవరికి అవకాశం ఇవ్వము. కాంగ్రెస్ నాయకులారా.. రుణమాఫీ […]

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్వస్థత

హైదరాబాద్: అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసు కున్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Read More

ఢిల్లీలో సీఎం చంద్ర‌బాబు గృహప్రవేశం

ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధ‌వారం ఢిల్లీలో సీఎం అధికారిక నివాసం వన్ జనపథ్ లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి గృహ‌ప్ర‌వేశం చేశారు.ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) పాల్గొన్నారు. అనంత‌రం వన్ జనపథ్ లో ఎపి భ‌వ‌న్ రెసిడెన్స్ క‌మిష‌న‌ర్ అగ‌ర్వాల్ త‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా సీఎం చంద్ర‌బాబు నాయుడు కి […]

Read More

37 లక్షలతో సైడ్ డ్రైన్ల నిర్మాణం: ఎమ్మెల్యే మాధవి 

గుంటూరు, మహానాడు: నల్లచెరువులో 37లక్షలతో సైడ్ డ్రైన్ల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 19వ డివిజన్ నల్లచెరువు 2వ లైన్లో సైడ్ డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

ఇంజనీరింగ్ తొలి విడతలో 1,17,136 సీట్లు భర్తీ

-సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ నవ్య -జులై 19 నుండి ప్రారంభం కానున్న తరగతులు -మలివిడత కోసం మిగిలి ఉన్న సీట్లు 19,524 -తదుపరి దశలో క్రీడా, ఎన్ సిసి కోటా సీట్ల భర్తీ అమరావతి: ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపిఈఎపిసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా బుధవారం తొలివిడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య […]

Read More

వైసీపీది విధ్వంస మార్గం.. టీడీపీది అభివృద్ధి మార్గం

– తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి  దర్శి, మహానాడు: వైసీపీది విధ్వంస మార్గం.. టీడీపీది అభివృద్ధి మార్గమని దర్శి  తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి నగర పంచాయతీ లోని 19వ వార్డ్ లో సిమెంట్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా లక్ష్మీ మాట్లాడుతూ…  ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి ప్రజల నాడి తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్ సారధ్యంలో ప్రజా […]

Read More