క్యాన్సర్ రోగులకు శుభవార్త

-తగ్గనున్న మూడు ఔషధ ధరలు క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే మూడు కీలకమైన ఔషధాలు ట్రాస్టుజుమాబ్‌ డెరాక్స్‌టెకన్‌, ఓసిమార్టినిబ్‌, డుర్వాలుమాబ్‌ పై కస్టమ్స్‌ డ్యూటీని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. వీటిపై గతంలో కస్టమ్స్‌ సుంకం 10 శాతంగా ఉండగా, తాజాగా దాన్ని సున్నాకు స్థిరీకరించారు. అలాగే మెడికల్‌ ఎక్స్‌-రే యంత్రాల్లో వినియోగించే ఎక్స్‌రే ట్యూబ్లు, ఫ్లాట్‌ ప్యానల్‌ డిటెక్టర్లపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని కుదించారు.

Read More

నేపాల్లో కుప్పకూలిన విమానం

18 మంది మృతి నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 18 మంది మరణించారు. ఖాట్మండులోని త్రిభువన్ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా ‘శౌర్య ఎయిర్లైన్స్’కు చెందిన కమర్షియల్ విమానం స్కిడ్ అయి, ఫెన్సింగ్ను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగి ఫ్లైట్ పూర్తిగా దగ్ధమైంది. అందులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు.  హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ టీమ్స్ సహయక చర్యలు చేపట్టాయి. తీవ్రగాయాలపాలైన పైలట్ ను ఆస్పత్రికి తరలించారు. […]

Read More

కుప్పం నియోజకవర్గ టీడీపీ నాయకులతో భువనేశ్వరి భేటి

కుప్పం నియోజకవర్గ టీడీపీ నాయకులతో నారా భువనేశ్వరి నేడు భేటి అయ్యారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి వారి విన్నపాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకుపార్టీ అన్ని వేళలా అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుప్పం నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ… వైసీపీ నాయకులు ఓటర్లను అనేక ప్రలోభాలకు గురిచేసినా మేం కష్టపడి ప్రతి ఓటును జాగ్రత్తగా కాపాడగలిగాం. 2024 ఎన్నికల్లో వైసీపీ నేతలతో కాదు […]

Read More

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం, 1,83,686 క్యూసెక్కుల వేగంతో నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. అయితే, ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు. దీంతో, జలాశయం నీటి మట్టం 846.00 అడుగులకు చేరుకుంది. ఇన్‌ఫ్లో: 1,83,686 క్యూసెక్కులు (ప్రస్తుతం నీరు వచ్చి చేరుతోంది) ఔట్‌ఫ్లో: 0 క్యూసెక్కులు (నీరు విడుదల చేయడం లేదు) పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు ప్రస్తుత నీటి […]

Read More

దటీజ్… నాయుడు!

-పొత్తుతో రాష్ట్రానికి ‘విత్త’నం -బడ్జెట్‌పై పొత్తు ప్రభావం -ఏపీని చూసి కుళ్లుకుంటున్న ఇతర రాష్ట్రాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యూహం మామూలుగా ఉండదు. సంక్షోభంలోనే అవకాశాలు వెతుక్కునే నైజం ఆయనది. గత ఎన్నికల ముందు రాష్ట్రంలో కనీసబలం లేని బీజేపీతో పొత్తు వల్ల నష్టమని చాలామంది టీడీపీ సీనియర్లు వాదించారు. ఆ పార్టీతో కలిస్తే మునిగిపోతామని చంద్రబాబుకు సలహాలిచ్చే చాలామంది మేధావులు హెచ్చరించారు. […]

Read More