మేరా భారత్ మహాన్!

మన దేశం గురించి 35 ‘మైండ్ బ్లోయింగ్’ నిజాలివి. ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారత్. తొలి దేశం అమెరికా. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతి పెద్దది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. ప్రపంచంలో అత్యధిక శాఖాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40 శాతం భారతీయులు మాంసాహారం ముట్టరు. ఇండియాలోని రోడ్లతో భూమి […]

Read More

వీఐపీల భారత్!

బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! ఫ్రాన్స్‌లో 109 మంది వీఐపీలు ఉన్నారు! జపాన్‌లో 125 మంది వీఐపీలు ఉన్నారు! జర్మనీలో 142 మంది వీఐపీ లు ఉన్నారు! అమెరికాలో 252! రష్యాలో 312! చైనాలో మొత్తం వీఐపీల సంఖ్య 435! భారతదేశంలో మొత్తం వీఐపీల సంఖ్య 1,79,092! భారత ప్రభుత్వం వీరందరికీ 4 చొప్పున సెక్యూరిటీ గార్డ్స్ మరియు గన్ మెన్స్ ను ఫ్లైట్ బిల్లులను, విదేశీ […]

Read More

మనం గుడ్ ఇండియన్స్ కాదు.. ఎందుకంటే..

మాతృదేవోభవ , పితృదేవోభవ అని చెప్పిన దేశం భారత దేశం. కానీ దానిని ఆచరించేది ఆస్ట్రేలియా. ( పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడంలో మొదటి స్థానం అస్ట్రేలియాది) గురుదేవోభవ అని చెప్పినదేశం భారతదేశం..కానీ దానిని ఆచరించేది చైనా. ( గురువులను గౌరవించడంలో చైనా మొదటి స్థానంలో ఉంది.) యత్ర నార్యంతు పూజ్యతే …. అని చెప్పిన దేశం భారతదేశం. కానీ ఆచరించేది నార్వే. ( మహిళలకు భద్రత మరియు గౌరవం ఇవ్వడంలో […]

Read More

శతపావళి

భోజనం తరువాత వంద అడుగులు.. శతపావళి..అంటే భోజనం తరువాత వంద అడుగులు వేయడం. ఆయుర్వేదంలో శతపావళి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది. జీవనశైలికి సంబంధించిన అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. తిన్న తర్వాత 100 అడుగులు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి. శతపావళి అంటే… శతపావళి అనే పదం మరాఠీ భాషకు చెందినది. శత అంటే వంద, పావళి అంటే […]

Read More

తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ టి.కె.శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు కేటాయించారు. పురపాలక శాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంక, హాకా ఎండీగా చంద్రశేఖర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డి, రవాణా, ఆర్అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్‌ […]

Read More

అటు విన్నపాలు…ఇటు విరాళాలు

పార్టీ కార్యాలయానికి పోటెత్తిన ప్రజలు, కార్యకర్తలు గత ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల నుండి విముక్తి కల్పించండి వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములు తిరిగి ఇప్పించండి సీఎం చంద్రబాబుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చి అర్జీలు ఇచ్చిన బాధితులు రాజధాని, అన్నా క్యాంటీన్లకు పలువురు విరాళాలు అందజేత అమరావతికి గాజులు విరాళంగా ఇచ్చిన విజయవాడకు చెందిన మాణిక్యమ్మ అనే వృద్ధురాలు టీడీపీ సెంట్రల్ ఆఫీసులో వేల మంది ప్రజలు, […]

Read More

అమరావతిలో భూముల ధరలు ఆకాశంలో ఉన్నాయన్న ప్రచారం తప్పు

– సీఆర్డీఏ లో ఉన్న సమస్యలపై సవరణలు – అమరావతి రైతు ఐక్యకార్యాచరణ సమితి అధ్యక్షుడు మాదల శ్రీనివాసరావు – కూటమి విజయం సాధించిన తర్వాత ఐక్యకార్యాచరణ సమితి మొదటి సమావేశం అమరావతి ఉద్యమం లో అసువులు బాసిన వారికి శ్రద్ధాంజలి గుంటూరు: అమరావతి రాజధాని అభివృద్ధి కోసం నిధులు మంజూరు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉండటం ముదాహం. అమరావతి ఐక్యకార్యాచరణ సమితి హక్కులపై కూటమి ప్రభుత్వం […]

Read More

విద్యుత్ రంగంలో సంస్కరణలు మొదలు పెట్టింది చంద్రబాబునాయుడే

– 2014-19 మధ్య కాలంలో తూర్పులో 8 విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మాణం చేశాం – విద్యుత్ రెవెన్యూ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: విద్యుత్ రంగంలో సంస్కరణలు మొదటిగా మొదలు పెట్టింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామమోహన్ అన్నారు. శనివారం ఉదయం 3వ డివిజన్ పరిధిలోని కనకదుర్గా నగర్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించి స్థానికులతో […]

Read More

హ్యాండ్ లూమ్ పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొస్తాం

-చేనేతలే పట్టుచీరలను విక్రయించేలా చేస్తాం -ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా మార్కెటింగ్ అవకాశాలను పరిశీలిస్తున్నాం -మన ఆడ బిడ్డ సవితమ్మ చేనేత మంత్రిగా ఉన్నారు -మంత్రులు లోకేష్, సత్యకుమార్ ల దృష్టికి సమస్యల్ని తీసుకెళ్తా -చేనేతల సమావేశంలో పరిటాల శ్రీరామ్ హామీ ధర్మవరం: చేనేతల్ని ప్రపంచ పటంలో నిలిపిన హ్యాడ్ లూమ్స్ వ్యవస్థ మసకబారుతోందని.. దీనికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ […]

Read More

జాబ్ క్యాలండర్ కు చట్టబద్దత ఏది?

-రుణమాఫీ అంశం క్లారిటీ లేదు -భట్టి విక్రమార్క కు కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గా ఇవ్వాలని కోరుతున్న – బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్: నిన్నటి వరకు జరిగింది బడ్జెట్ సమావేశాలు కావు, అవి బుల్డోజ్ చేసే వాటిలా ఉన్నాయి. జీరో ఆవర్ మొత్తానికే రద్దు చేశారు. కేవలం 6 రోజులే సభలు సాగాయి. 16 మంది మంత్రులు మాట్లాడాల్సిన అంశం పై చర్చనే జరగలేదు.నాకు అవకాశమే […]

Read More