-స్పాట్ ఎక్కడ చెప్పు నేను రావటానికి రెడీ -తాజ్ కృష్ణ హోటల్లో చేసే వేషాలు మాకు తెలుసు -రేవంత్ రెడ్డి.. మీకు సిగ్గుందా? -బీఆర్ఎస్ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైదరాబాద్: ఈ దేశంలో కేసిఆర్ తప్ప ఏ రాష్ట్రం కూడా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇస్తే నేను నా పదవి కి రాజీనామా చేస్తానని సవాల్ చేశాను. కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఆ సవాల్ […]
Read Moreనిబంధనల ప్రకారమే భూముల క్రమబద్దీకరణ
మూడు నెలల్లో ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియ పూర్తి చేయలి ప్రభుత్వ భూములను పరిరక్షించాలి ఎల్.ఆర్.ఎస్.పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: లక్షలాది కుటుంబాలకు లబ్ధిచేకూర్చే లేఅవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా […]
Read Moreచెప్పులు కుట్టే చేతులు చరిత్రను సృష్టించేలా చేశారు
వర్గీకరణ అమలు చేసింది మొట్టమొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఏబీసీడీ వర్గీకరణ సాధించే కృషిలో “బాబు” మార్క్ ఎనలేనిది ఎస్సీ వర్గీకరణకు సహకరించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన బక్కని నర్సింహులు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు చెప్పులు కుట్టే చేతులు చరిత్ర సృష్టించాలి.. మళ్లీ వర్గీకరణ జరిగితేనే అది సాధ్యమవుతుంది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిగలను ఉద్దేశించి 2012లో “వస్తున్న మీకోసం” కార్యక్రమం సందర్భంగా […]
Read More100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
– ఆందోళన లో తల్లిదండ్రులు నంద్యాల: వేంకటేశ్వరపురంలోని ఒక ప్రైవేట్ స్కూల్/జూనియర్ కాలేజీలోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. సుమారు 100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వీరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం చికిత్స అందిస్తోంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు.
Read Moreదటీజ్ రేవంత్!
(రాములు) ఇది మీకు తెలుసా .. కుక్క తోకను ఆడించాలి కానీ, తోక కుక్కను ఆడించకూడదు అనేది సామెత. శుక్రవారం క్రెడాయ్ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ఎవ్వరూ హాజరుకాకపోవడం ఇందుకు సంకేతం. దీని ద్వారా పరోక్షంగా తాను ఎవరికి దగ్గరయ్యేది లేదు, ఎవ్వరికీ లొంగేదీ లేదు అనే సంకేతాన్ని సీఎం రేవంత్ రెడ్డి పంపించారు. వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలి. ఉద్యోగులు ఉద్యోగం చేసుకోవాలి.మాలాంటి రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాలి. కానీ, […]
Read Moreఇదే మహాభారత సారాంశం
లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం… తొమ్మిది వాక్యాలలో.. మీరు ఏ మతస్తులు అయినా, స్త్రీ లేక పురుషుడు అయినా, బీదా ధనిక అయినా ఏ ప్రాంతం వారైనా సరే.. ఆణిముత్యాలు వంటి ఈ తొమ్మిది వాక్యాలలో మహాభారత సారాంశం తెలుసుకోండి. మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి,మీ ఆధీనంలోంచి దూరం అవుతారు..వారి ఆధీనంలో కి మీరు వెళ్తారు ఉదా […]
Read Moreసంజీవని వైద్యాలయం పేదలకు అపర సంజీవని
-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -కూచిపూడి సంజీవని వైద్యాలయంలో ధన్వంతరి వార్డ్ ప్రారంభం -ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూచిపూడి: సంజీవని వైద్యాలయం పేదలకు అపర సంజీవనిలా నిలుస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం కూచిపూడిలో ఉన్న రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయంలో నూతనంగా ధన్వంతరీ వార్డ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య […]
Read Moreరాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానెర్ నుండి నీటిని పంపింగ్ చేయండి
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మాజి మంత్రి హరీష్ రావు లేఖ హైదరాబాద్: రాజకీయాలు పక్కనపెట్టి రైతాంగం సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు కోరారు. ఆ మేరకు మిడ్మానేరు నుంచి నీటిని పంపింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఒక లేఖ రాశారు. హరీష్రావు లేఖ పూర్తి పాఠమిదీ.. శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ నీటి పారుదల […]
Read Moreఐటీ రిటర్నుల దాఖలులో సరికొత్త రికార్డు
-జులై 31 నాటికి మొత్తం 7.28 కోట్ల రిటర్నులు -జులై 31న ఒక్కరోజే 69.92 లక్షల మంది దాఖలు -58.57 లక్షల మంది తొలిసారి రిటర్నులు ఫైల్ ఐటీ రిటర్నుల దాఖలులో సరికొత్త రికార్డు నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిటర్నుల దాఖలుకు చివరిరోజైన జులై 31 నాటికి మొత్తం 7.28 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఇదే అత్యధికమని పేర్కొంది. గతేడాది 6.77 […]
Read Moreడెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్
చికాగో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ఖరార య్యారు. పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కావాల్సిన ప్రతినిధుల ఓట్లను కమలా సాధించినట్లు ఆ పార్టీ నేషనల్ కమిటీ ఛైర్మన్ జేమ్ హారిసన్ ప్రకటించారు. దీంతో నవంబర్ 7న జరగనున్న ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తో పోటీ పడనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఒక ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీచేయనున్న ఇతర దేశ మూలాలున్న […]
Read More