అమరావతి: ఇంటింటికీ రేషన్ బియ్యం పథకం రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎండీయూ వాహనాల వల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని తెలిపారు. అయినా అన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వాహనాలు వెళ్లలేక వీధి చివరన వాహనాలు నిలవడంతో అక్కడికి వెళ్లి ప్రజలు రేషన్ తెచ్చుకుంటున్నారని, అక్కడికి వెళ్లిన ప్రజలు రేషన్ దుకాణానికి వెళ్లలేరా అనే చర్చ కూడా జరిగింది. అంతేకాకుండా వాహనాల ద్వారా అక్రమంగా బియ్యం రవాణా కూడా జరిగిందని […]
Read Moreసచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ రద్దు?
అమరావతి: ఏపీ లో పరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ మీద ఒక ఫైనల్ డెసిషన్ కు వచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థని ముగించే దిశగా ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండు నెలలు సామాజిక పెన్షన్ లను సచివాలయ సిబ్బంది చేత ఇప్పించారు. 1 వ తేదీనే 100 శాతం పంపిణి చేశారు.పెన్షన్స్ ఇచ్చే వాలంటీర్లు చేసే పని సచివాలయ […]
Read Moreకౌలు రైతులకు గుర్తింపు కార్డులు!
– ఈ-పంటలో పంట డిజిటల్ రికార్డింగ్ – రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం – వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అమరావతి మహానాడు: ప్రభుత్వం త్వరలో పది లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వనుందని, ఈ – పంటలో పంట డిజిటల్ రికార్డింగ్ చేస్తున్నామని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ సూచించారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. […]
Read Moreప్రతి జిల్లాలో 15 శాతం వృద్ధి సాధనే లక్ష్యం
– ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ అమరావతి మహానాడు: ప్రతి జిల్లాలో 15 శాతం వద్ధి సాధనే లక్ష్యంగా సర్కారు పెట్టుకుందని, అక్టోబరు రెండోతేదీన రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2027 వికసిత్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంటును విడుదల చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్వి పీయూష్ కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ గురించి కలెక్టర్ల సదస్సులో ఆయన వివరించారు. దీనికి ఇంకా మంచి పేరు ఎవరైనా […]
Read More‘ఉచిత ఇసుక’పై ప్రజలకు అవగాహన కల్పించాలి
– గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, మహానాడు: ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తోందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లకు సూచించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇసుక తవ్వకాలు అనేది ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారిందని, ఉచిత ఇసుక విధాన నిర్వహణపై ప్రత్యేక దృష్టి […]
Read Moreఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్ట సవరణతో పేదవాడికి మేలు
– రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు & స్టాంప్స్ శాఖ మంత్రి సత్యప్రసాద్ అమరావతి, మహానాడు: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ అంశం పునరావృతం కాకుండా ఉండేందుకై పేదవాడికి న్యాయం జరిగేలా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని సవరించనున్నట్టు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1982 […]
Read Moreగత ఐదేళ్ళలో వ్యవస్థలు నిర్వీర్యం!
– బలోపేతం చేసే దిశగా కూటమి పాలన – అష్టకష్టాలు పడి ప్రభుత్వాన్ని స్థాపించాం – ప్రజల నమ్మకానికి న్యాయం చేస్తాం – రాష్ట్ర ప్రగతి కోసం సమష్టిగా పని చేద్దాం – సీఎం చంద్రబాబు అనుభవం, పాలన దక్షతతో రాష్ట్రానికి పూర్వ వైభవం – కలెక్టర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అమరావతి, మహానాడు: గత ఐదేళ్ళ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి… ప్రజా పాలన స్తంభించిపోయింది… బలోపేతమైన […]
Read Moreతెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్ర
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి న్యూజెర్సీ : తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ’కి చైర్మన్గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహీంద్ర వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా వ్యవహరించడానికి ఆనంద్ మహీంద్ర అంగీకరించారని, కొద్ది రోజుల్లోనే […]
Read Moreనాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించాలి
-అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు -పెంట్లవెల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి -మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్: కేజీబీవీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. పెంట్లవెల్లి కేజీబీవీలో కలుషిత ఆహారం – విద్యార్థినిలకు అస్వస్త ఘటనను మంత్రి జూపల్లి సీరియస్ గా తీసుకున్నారు. దీన్ని దృష్టిలో […]
Read Moreతెలుగు విశ్వ విద్యాలయానికి పాల్కురికి సోమనాథుని పేరు
సోమనాథ కళా పీఠం విజ్ఞప్తి పాలకుర్తి: తెలుగు విశ్వవిద్యాలయంకు తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుని పేరు పెట్టాలని సోమనాథ కళా పీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక సోమవారం పాలకుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశాన్ని ఇటీవల శాసనసభలో ప్రస్తావించిండ్రు. తెలంగాణ మలిదశ ఉద్యమం నాటి నుంచీ తెలంగాణ వాదులు ఈ విశ్వవిద్యాలయానికి […]
Read More