అవనిగడ్డ ప్రధాన డ్రైనేజీ ప్రక్షాళన చేపట్టాం

– ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ, మహానాడు: అవనిగడ్డ పట్టణ ప్రధాన డ్రైనేజీ ప్రక్షాళన చేపట్టినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం అవనిగడ్డ బస్టాండ్ వద్ద అవనిగడ్డ రోడ్ సైడ్ డ్రైన్ నెంబర్-1 నోటిఫైడ్ డ్రైనేజీ పూడికతీత, ముళ్ళకంప, పిచ్చి మొక్కల తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. అవనిగడ్డ పట్టణం నుంచి బందలాయి చెరువు మీదుగా రత్నకోడు మేజర్ డ్రైనేజీ వరకు మూడు కిలోమీటర్ల పొడవైన ఈ […]

Read More

ఏకలవ్యుని కాంశ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం

– ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కావలి, మహానాడు: వచ్చే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాటికి కావలి పట్టణంలో ఏకలవ్యుని కాంశ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కావలి పట్టణంలోని ఒక కల్యాణ మండపంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. ఎలాంటి సమస్య వచ్చినా […]

Read More

‘ఆరోగ్య’ మంత్రిని కలిసిన సోమరెడ్డి

నెల్లూరు, మహానాడు: నెల్లూరులోని ఆర్ అండ్‌ బి అతిథి గృహంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను కోరిన వెంటనే పొదలకూరు సి.హెచ్.సీలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టిన మంత్రి సత్యకుమార్ కు ధన్యవాదములు తెలిపారు. వెంకటాచలం. పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో జనరేటర్లు, వాషింగ్ మిషన్లు, కంప్యూటర్లతో పాటు మార్చురీలో […]

Read More

గంగమ్మ తల్లి ఆశీస్సులతో నదులకు జలకళ

– సోమశిల జలాశయానికి రోజూ టీఎంసీ కృష్ణా జలాలు – నదుల అనుసంధానమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు – కరువుతో పాటు కరోనా రాలేదనే బాధలో జగనన్న పొదలకూరు, మహానాడు: పొదలకూరులో శ్రీ గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గంగమ్మ తల్లి దయతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి నదులన్నీ జలకళ […]

Read More

అంబేద్కర్ స్మృతివనం ఘటన చరిత్రలో చీకటి రోజు

– మాజీ మంత్రి మెరుగు నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్ తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గురువారం ఒక చీకటి రోజని మాజీమంత్రి మెరుగు నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున భారతదేశ భావితరాల దిక్సూచి, భారతరాజ్యంగా నిర్మాత, దేశం విచ్ఛిన్నం కాకుండా ఉండాలన్న తలంపుతో రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయునియొక్క శిలాఫలకాన్ని, విగ్రహాన్ని విధ్వంసం చేయడానికి పూనుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. స్వయంగా ప్రభుత్వమే దాడి ఘటనలో ఇన్వాల్స్ అయి […]

Read More

కాకాణీ.. నీకు సిగ్గు శరం ఉన్నాయా?

రైతుల కోసం మేము చాలా చేశాం..మీరేం చేశారో చెప్పగలరా? కాకాణికి తెలిసింది ఒక్కటే దోచుకోవడం..అడ్డంగా దొరికిపోతే బూతులు తిట్టడం సోమిరెడ్డికి మేత అని ప్రచారం చేయడానికి సిగ్గుందా/ వైసీపీ హయాంలో పంచభూతాలను దోచేసి ఇప్పుడు దొంగే దొంగ..దొంగ అంటూ కేకలు పెడుతున్నాడు భూ అక్రమాలకు సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చాడు పొదలకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొదలకూరు: వైసీపీ పాలనలో వ్యవసాయ, […]

Read More

నా తుపాకీకి లైసెన్స్ ఇవ్వండి!

– ఎస్పీకి దువ్వాడ దరఖాస్తు టెక్కలి, మహానాడు: నా దగ్గర తుపాకీ ఉంది. దానికి లైసెన్స్‌ ఇవ్వండి… అని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. అసలు లైసెన్స్ లేకుండా గన్ కలిగి ఉండటం… The Arms Act 1959 ప్రకారం నేరం కాదా….? ఇక అసలు విషయంలోకి వెళ్తే… ఎస్పీ మహేందర్ రెడ్డికి ఈనెల ఏడోతేదీన దువ్వాడ దరఖాస్తు చేసుకున్నారు. తనకు కొంత మంది వ్యక్తుల […]

Read More

మీ బాబాయి హత్య కేసులో ఫోన్ డేటా కాల్ లిస్ట్ సిబిఐ కి కోర్ట్ కి ఇచ్చే ధైర్యం ఉందా?

– మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గొల్లపూడి: జగన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక జగన్ రెడ్డి పెడ బొబ్బలు పెడుతున్నాడు అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక తాడేపల్లి కొంపలో కూర్చుని మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష హోదా కావాలని, సీఎం సెక్యూరిటీ కావాలని కోర్టులో కేసులు వేసిన జగన్ రెడ్డి నేడు రేపో […]

Read More

బంగ్లాదేశ్‌లో హిందువులకు భద్రత కల్పించాలి

– విశ్వ హిందూ పరిషత్ హైదరాబాద్: పొరుగున ఉన్న బంగ్లాదేశ్ హింస, అరాచకాలతో అట్టుడుకుతోందని విశ్వ హిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి దయనీయంగా మారిందని, బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కాలం వెళ్ళదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి, జాతీయ అధికార ప్రతినిధి శశిధర్, తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రసార […]

Read More

పథకాలు ఉచితమా? అనుచితమా?

పన్ను కట్టే వారి నుంచి పేదలకు పథకాలు ఖర్చు చేయడం సబబేనా? విదేశాల్లో ఉచితాలు ఎలా ఉన్నాయి? ప్రజలను సోమరిపోతులని చేస్తున్నారా? ఆ డబ్బు పేదలదేనా? ఎవరు నిజమైన లబ్ధి దారులు ? ( వి. ఎల్. ప్రసాద్ ) మీరు తరచుగా పేదలు ఉచిత పథకాలు అనుభవిస్తున్నారు . అందుకే దేశాలు ఇలా అయ్యాయి. రాష్ట్రాలు ఇలా తయారవుతున్నాయి అంటూ వాదిస్తూ ఉంటారు. మేము చెల్లించే పన్నుల సొమ్మంతా […]

Read More