ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయి

గ్రామ సర్పంచులు గౌరవంగా… తలెత్తుకొనే రోజు వచ్చింది. ఎంతో ఆనందంగా మూడు రంగుల జెండా ఎగురవేసే సమయం వచ్చింది. ఎందుకూ అంటారా? ఏం ఇంతకాలం ఆనందంగా, గౌరవంగా జెండా ఎగురవేయలేదా అంటారా ఆగస్టు 15కీ, జనవరి 26కీ చేశారు. ఆ జెండా పండగకు అయిన ఖర్చు కోసం ప్రభుత్వం ఎంత ఇచ్చేదో తెలుసా వంద రూపాయలో, పెద్ద పంచాయతీ అయితే 250 రూపాయలో. 34 సంవత్సరాల కిందట నిర్ణయించిన మొత్తాలనే […]

Read More

బాలలపై యథేచ్ఛగా దాడులు!

– హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆవేదన గుంటూరు, మహానాడు: బాలలపై యథేచ్ఛగా దాడులు చోటుచేసుకుంటున్నాయని, 2023 నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 1.62 లక్షల మంది బాలలు అనేక రకాలుగా దాడులకు గురవుతున్నారన్నారు. ఇంకా…ఠాకూర్ మాట్లాడుతూ అందులో 83 వేల మంది బాలల కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయి. 2021 తో పోల్చుకుంటే ఇప్పుడు 7.5 శాతం బాలలపై దాడులు […]

Read More

నోయిడాలో రేవ్ పార్టీ!

– భగ్నం చేసిన యూపీ పోలీసులు నోయిడా: నోయిడాలోని రేవ్‌ పార్టీని పక్కా సమాచారంతో యూపీ పోలీసులు భగ్నం చేశారు. ఆ వివరాలివి. పార్టీకి ఒక్కో అమ్మాయికి రూ. 500, జంటకు 800, అబ్బాయిలకైతే రూ. 1000 ఎంట్రీ ఫీజు. అదుపులోకి 39 మంది. విద్యార్థుల వయసు 16 నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్నట్లు వెల్లడి. నోయిడా, సెక్టార్-39లోని సూపర్‌నోవా రెసిడెన్షియల్ సొసైటీలో శుక్రవారం రాత్రి పార్టీ. పక్కా […]

Read More

ప్రజల కష్టాల్ని అర్థం చేసుకోగలను… దేశం, కేంద్రం మీ వెనకే ఉంటుంది హామీ ఇస్తున్నా

– వయనాడ్‌ లో పీఎం మోదీ న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తు గురైన వయనాడ్ ప్రజల కష్టాల్ని అర్థం చేసుకోగలను… దేశం, కేంద్రం మీ వెనకే ఉంటుంది హామీ ఇస్తున్నా’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇంకా.. ఆయన మాట్లాడుతూ.. విపత్తు మిగిల్చే కన్నీళ్లను స్వయంగా చూశా.. విపత్తు పరిస్థితులు తనకు తెలుసు.. ‘ఓ విపత్తును స్వయంగా చూశాను… 45-47 ఏళ్ల క్రితం గుజరాత్లోని మార్బీలో ఓ డ్యామ్ […]

Read More

రాజ్యోన్మాదం కాదు, వైసీపీ రాజకీయ ఉన్మాదం

అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి నష్టం జరగదు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య విజయవాడ: మహానగరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి నష్టం, కష్టం జరగబోదని, అంబేద్కర్ విగ్రహాన్ని సాకుగా చూపి ఉన్మాద రాజకీయాలు చేయెద్దని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వైకాపా మాజీ మంత్రులకు హితవు పలికారు. శనివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర […]

Read More

గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ అపాయింట్‌మెంట్‌ కోరిన వైయస్సార్‌సీపీ నాయకులు

విజయవాడ: అంబేడ్కర్‌ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమూకల దాడి, నామఫలకం విధ్వంసంపై ఫిర్యాదు చేసేందుకు వైయస్సార్‌సీపీ నాయకులు రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాసిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున, రాష్ట్రంలో నిరాటంకంగా దాడులు, విధ్వంసాల పర్వం కొనసాగుతోందని, తాజాగా ఏకంగా విజయవాడలో అంబేడ్కర్‌ సామాజిక మహాశిల్పంపైనే దాడి చేసి, విధ్వంసానికి ప్రయత్నించారని, ఈ ఘటనపై పూర్తి వివరాలతో తన […]

Read More

ప్రభుత్వ ప్రోద్బలంతోనే అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి

– మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ ధ్వజం తాడేపల్లి: విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి అత్యంత హేయమని, ప్రభుత్వ ప్రోద్భలంతోనే ఈ ఘటన జరిగిందని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ధ్వజమెత్తారు. అంబేడ్కర్‌ అంటే సీఎం చంద్రబాబుకు గౌరవం లేదని, అందుకే ఆయన ఇప్పటి వరకు విజయవాడలో ఆ స్మృతివనాన్ని సందర్శించలేదని గుర్తు చేశారు. విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి చేసిన దుండగులను తక్షణమే శిక్షించాలని డిమాండ్‌ […]

Read More

తండ్రి పేరు పెట్టుకుని మరీ పల్నాడును ఎండబెట్టిన ఘనుడు జగన్

-త్వరలోనే కరవు నివారణ ప్రాజెక్టు పూర్తి, పచ్చని పల్నాడు స్వప్నం సాకారం -వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కరవు నివారణ ప్రాజె‌క్టుకు తండ్రి పేరు పెట్టుకుని మరీ పల్నాడును ఎండబెట్టిన ఘనుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం హయాంలోనే ప్రారంభించిన ప్రాజెక్టుకు కనీసం రూపాయి కూడా ఇవ్వకుండా, కిలోమీటర్ పని […]

Read More

చివరి వినియోగదారుని వరకూ ఇసుక అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యం

– మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆశయంతో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తున్న దృష్ట్యా వాటిని ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకుని వెళ్ళే బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్, మైన్స్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక సరఫరా విధానం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. […]

Read More

99 ఏళ్ల వయసులోనూ ఈత

–  మహీంద్రా 99 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ఈత కొడుతున్న కెనడా బామ్మ గురించి మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా ట్విటర్లో పంచుకున్నారు.“పారిస్ ఒలింపిక్స్లో యువ క్రీడాకారుల సత్తా చూశాం. కానీ 99 ఏళ్ల బెట్టీ బ్రస్సెల్ ఇంకా  పోటీ పడుతున్నారు. జీవితాంతం ‘ఒలింపిక్ స్థాయి మనసు’ ఉండటం అవసరమని ఆవిడ వీడియో మనకు గుర్తుచేస్తోంది” అని పేర్కొన్నారు. బెట్టీ ఈతలో ఈ ఏడాది జనవరిలో ఒకేరోజు 3 […]

Read More