రాహుల్ గాంధీ కి భార్య ఉందని, పిల్లలు ఉన్నారని ఫొటోలతో సహా వార్త రాశారు ఆ ఫోటో లో ఉంది రాహుల్ గాంధీ సతీమణా కాదా? బ్లిట్జ్ మ్యాగజైన్ లో వచ్చిన వార్తపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు? అదానీని రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టాలని రేవంత్ రెడ్డి ఎందుకు ఆహ్వానించినట్టు? – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ […]
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి- ఆనం కుటుంబం
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరో చిరంజీవి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆలయ లాంచనాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కొండ్రెడ్డి రితేష్ కుమార్ రెడ్డి,ఆనం కైవల్యా రెడ్డి, […]
Read Moreతల్లి కోసం మొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి
* ఏక్ పెద్ మా కే నామ్ నినాదంతో మొక్కను నాటి పర్యావరణను పరిరక్షిద్దాం – – జిల్లా కలెక్టర్ డా.జి. సృజన గుంటుపల్లి: మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఏకైక మార్గమని తల్లిపై ఉన్న ప్రేమ గౌరవానికి స్ఫూర్తిగా ఏక్ పెద్ మా కే నామ్ నినాదంతో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించడం ద్వారా కాలుష్య రహిత భవిష్యత్తుకు దోహదపడినవారమవుతామని జిల్లా కలక్టర్ డా.జి. సృజన […]
Read Moreఒకవైపు ప్రకటనలు. మరోవైపు దాడులు
– అదే చంద్రబాబు అనైతిక పరిపాలన – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్సెల్ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి. తాడేపల్లి: రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఒకవైపు ప్రకటనలు చేస్తూనే, మరోవైపు యథేచ్ఛగా దాడులు చేయిస్తున్నారని, అదే చంద్రబాబు అనైతిక పరిపాలన అని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న ఆయన, సీఎం ప్రోద్భలంతోనే […]
Read Moreవక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం
– ముస్లిం మైనారిటీలతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ తాడేపల్లి : ‘ముస్లిం మైనారిటీల సమస్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టింది. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాం. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రతి అంశంపై మా పార్టీ తొలి నుంచి అండగా నిల్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీ వెంట నడుస్తుంది. వక్ఫ్ బిల్లుపై […]
Read Moreదుష్టచతుష్టయం దేశాన్ని దోచుకుంటోంది
సెబీ చైర్ పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలి జరిగిన కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలి దేశానికి బీజేపీ ముప్పుగా మారింది కుంభకోణంపై బీఆరెస్ నేతలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదు? వాళ్లు విలీనమైతరో మలినమైతరో మాకు సంబంధం లేదు బీజేపీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడంలేదు? జేపీసీపై బీఆరెస్ విధానం స్పష్టం చేయాలి రాజీవ్ విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపండే – ఈడీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ […]
Read Moreఎసెన్షియా కంపెనీ యజమాని ఫోన్ స్విచ్ఛాఫ్
– చర్యలు తీవ్రంగా ఉంటాయని హోం మంత్రి హెచ్చరిక అమరావతి, మహానాడు: అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ యజమాని కిరణ్ రెడ్డి అమెరికాలో ఉన్నట్టు ఏపీ అధికారులు గుర్తించారు. కంపెనీ యజమాని కిరణ్ రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఘటనపై మెసేజ్ పంపినా కిరణ్ రెడ్డి స్పందించలేదని హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై తీవ్రమైన చర్యలు ఉంటాయన్న హోంమంత్రి హెచ్చరించారు. […]
Read Moreఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి
– సీఎం రేవంత్ను కలిసిన మందకృష్ణ మాదిగ హైదరాబాద్, మహానాడు: జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. మందకృష్ణతో పాటు మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, […]
Read Moreఎట్ల రుణమాఫీ చేయలే అన్నట్లుగా సీఎం మాట మార్చాడు
– కేటీఆర్ విమర్శ చేవెళ్ళ, మహానాడు: కేసీఆర్ పోయినంక మా షాబాద్ కు, చేవెళ్లకు కల పోయిందని ఓ పెళ్లికి వెళితే రవీందర్ రెడ్డి అనే తమ్ముడు చెప్పాడు… రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా బతుకులు ఆగమైనయ్ అని రవీందర్ రెడ్డి మాదిరిగానే రాష్ట్రంలోని ప్రతి రైతు అనుకుంటున్నాడు… డిసెంబర్ 9 నాడే మొదటి సంతకం రూ. 2 లక్షలు రుణం ఎత్తేస్తా సోనియా గాంధీ మీద ఒట్టేసి […]
Read Moreసరైనోడు..
(వి. ఎల్. ప్రసాద్) కనిపించని నాలుగో సింహాల శాఖల్లో ఇలా సరైనవారు దొరికితే.. నిత్య భరతమే.. అక్రమార్కుల గగ్గోలే. ఎన్ని దశాబ్దాలు పడుతుందో పోలీసు శాఖ, అవినీతి నిరోధక శాఖ, సీఐడి శాఖలు ప్రక్షాళన కావడానికి అని భావించారు ఆంధ్రాలో. మొదట అక్కడ ప్రక్షాళన జరిగితేనే కదా శాంతిభద్రతలు దారికి రావాలన్నా.. అక్రమార్కులలో భయం పుట్టాలన్నా అని నిరాశతో అంతా పెదవి విరిచిన వారే. అలాంటి పరిస్థితులలో రాష్ట్ర డిజిపిగా […]
Read More