– మంత్రి మనోహర్ గుంటూరు, మహానాడు: రాష్ట్రంలోని పంచాయితీ వ్యవస్థని బలోపేతం చేయడమే గ్రామ సభ ముఖ్య ఉద్దేశం అని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు, పార్టీలు వస్తాయి, పోతాయి.. అధికారులు మాత్రం శాశ్వతం… ప్రజలు, రైతులు అనేక సమస్యలను అర్జీల రూపంలో ఇస్తున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రజలకు సేవ చేయాలని కోరారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర […]
Read Moreపార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు
ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వారికి తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెంది మన టిడిపి యాప్లో అత్యధికంగా పనిచేసిన 8 మంది సభ్యులకు రాష్ట్ర పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు పంపిన ప్రశంసా పత్రాలను శు క్రవారం నాడు అశోక్ నగర్లోని తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ వారికి […]
Read Moreప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
బెస్తవారిపేట గ్రామ సభలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ సభలలో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలోని బెస్తవారిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే ప్రతీ కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తుందని గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం […]
Read Moreఅన్న క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి రాజీ పడం
అన్న క్యాంటీను పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పేదల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లలో వడ్డించే ఆహారపదార్థాలను వేడిగా, నాణ్యమైనవే ప్రజలకు అందిస్తామని అన్న క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి రాజీపడమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని కనకదుర్గమ్మ వారిధి దగ్గర ఉన్న అన్న క్యాంటీన్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ అన్న క్యాంటీన్లో […]
Read Moreమహిళ జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి
మహిళ కమిషన్ కు ఫిర్యాదు నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డి పల్లికి గ్రౌండ్ రిపోర్టుకు వెళ్లిన మహిళ జర్నలిస్టులు సరిత, విజయ రెడ్డిలపై దాడి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నెరేళ్ల శారదను మహిళా జర్నలిస్టులు కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫ్యాక్షనిస్టు వాతావరణం నెలకొందని మహిళ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. రిపోర్టింగ్ కు వెళ్లిన మహిళా […]
Read Moreవిద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠ్యపుస్తకాలు సిద్ధం కావాలి!
అనకాపల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు నవంబర్ లో మెగా పేరెంట్–టీచర్ సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి ఏ స్థాయిలో ప్రశ్నాపత్రాలు లీకైనా కఠిన చర్యలు తీసుకుంటాం పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి: వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పాఠశాల విద్య ఉన్నతాధికారులతో […]
Read Moreస్కిల్ సర్వే మొక్కుబడిగా ఉండకూడదు!
– అనవసరమైన ప్రశ్నలతో అపోహలకు గురిచేయొద్దు! – అంతిమంగా సర్వే లక్ష్యం యువతకు ఉద్యోగాల కల్పనే – నైపుణ్య గణనపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న నైపుణ్య గణన సర్వే మొక్కుబడిగా కాకుండా అర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కిల్ సెన్సస్ సర్వే నిర్వహణపై స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో ఉండవల్లి నివాసంలో […]
Read Moreపల్లెప్రజల పటిష్ట ప్రణాళికలతోనే గ్రామాల అభివృద్ధి
• పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావాలి • సర్పంచులు, పంచాయతీ ప్రజలు కలిసి గ్రామాభివృద్ధికి నిర్ణయం తీసుకోవాలి • ఒకే రోజు నిర్వహించిన 13,326 గ్రామ సభల్లో కోటి మంది పాల్గొనడం… రూ.4500 కోట్లు విలువైన పనులకు ఆమోదం తెలపడం సంతోషకరం • గ్రామాల్లో జరిగే పనులపై అందరిలో చైతన్యం రావాలి • గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులు, నిధులకు లెక్కలే లేవు • భవిష్యత్తు అవసరాల కోసం […]
Read Moreగ్రామసభలతోనే పల్లెల ప్రగతి సాధ్యం
– టీడీపీ ‘దర్శి’ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: పల్లెల ప్రగతి గ్రామసభలతోనే సాధ్యమని, వీటి పురోగతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పరుగులు తీస్తోందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ముండ్లమూరు మండలం, పూరిమెట్ల, తాళ్లూరు మండలం, గంగవరం, దర్శి మండలం, కొత్తపల్లిలో శుక్రవారం గ్రామ సభలు జరిగాయి. ఈ కార్యక్రమంలో లక్ష్మి పాల్గొని, మాట్లాడారు. మన పంచాయతీ మన […]
Read Moreరోడ్లపై పశువులు, పెంపుడు కుక్కలను వదలడంపై ప్రభుత్వం సీరియస్
– మంత్రి పొంగూరు నారాయణ మున్సిపాలిటీల్లో రోడ్లపై పశువులు, పెంపుడు కుక్కలను వదిలేస్తున్న యజమానులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పశువులు మరియు పెంపుడు జంతువులు రోడ్లపై సంచరించడం వలన వాహనదారులు మరియు పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, పెంపుడు జంతువులను రోడ్లపైకి వదలకుండా యజమానులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని […]
Read More