పనులు ప్రారంభానికి మరో 3 నెలలు పట్టొచ్చు

– రాజధానిలో మంత్రి నారాయణ పర్యటన అమరావతి, మహానాడు: రాజధానిలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం పర్యటించారు. వెంకటపాలెం, శాఖమూరులో నర్సరీలు, పార్కులను మంత్రి నారాయణ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్శన్ లక్ష్మీ పార్థసారథి పరిశీలించారు. శాఖమూరులోని సెంట్రల్ పార్కులో ల్యాండ్ స్కేపింగ్ యంత్రంతో మంత్రి నారాయణ స్వయంగా గడ్డి చదును చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు […]

Read More

దాతల దాతృత్వంతో పల్లెల్లో ప్రగతి వెలుగులు

– మారెళ్ళలో పవర్ జనరేటర్ ప్లాంట్ ప్రారంభం – సినీనటుడు అశోక్‌ కుమార్‌ ఔదార్యం మరెళ్ల, మహానాడు: దాతల దాతృత్వంతో పల్లెల్లో ప్రగతి వెలుగులు నిండుతున్నాయని, ఇందుకు కూటమి ప్రభుత్వం సహకరిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామంలో ప్రముఖ సినీ నటుడు అశోక్ కుమార్ సహకారంతో […]

Read More

జీవీ కుటుంబం సేవకు అంకితం

– ఎమ్మెల్యే జీవీ భార్య లీలావతి నరసరావుపేట, మహానాడు: మా కుటుంబం ప్రజా సేవకు అంకితమని, శివశక్తి ఫౌండేషన్ ద్వారా మా పిల్లల తరం కూడా ప్రజలకు సేవలు అందిస్తారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భార్య, శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి తెలిపారు. స్థానిక నరసరావుపేట రోడ్డులోని గంగినేని ఫంక్షన్ హాల్ లో శనివారం శివశక్తి ఫౌండేషన్, శంకర కంటి నేత్రాలయం సహకారంతో శుక్లాల ఆపరేషన్ చేయించుకున్న వారికి […]

Read More

మొక్కలు పెంచి, పర్యావరణాన్ని పరిరక్షించండి

– టీడీపీ ‘దర్శి’ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి దొనకొండ, మహానాడు: మొక్కలను పెంచి, పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మండల కేంద్రమైన దొనకొండలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని డాక్టర్ లక్ష్మి చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాపాలన అందించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే సంక్షేమం అభివృద్ధి రెండు […]

Read More

అన్న క్యాంటీన్ లో అల్పాహారం స్వీకరించిన ఎంపీ, ఎమ్మెల్యే

ఏలూరు, మహానాడు: ఏలూరు ఆర్ ఆర్ పేటలోని అన్నా క్యాంటీన్ ను శనివారం ఉదయం ఎంపీ పుట్టా మహేష్ కుమార్, స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి సందర్శించి, అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాంటీన్ లో ఆహార పదార్థాలు రుచికరంగా ఉన్నాయన్నారు. ఏలూరులో 4, నూజివీడులో 1 అన్న కాంటీన్లను ప్రారంభించారని, త్వరలో జంగారెడ్డిగూడెంలో కూడా ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించారని, మరో […]

Read More

కాంగ్రెస్‌ నోట అబద్ధాల మాట!

– బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హైదరాబాద్, మహానాడు: కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఎక్కడికక్కడే అబద్ధాలను ప్రచారం చేస్తూ లబ్ధి పొందడమే పనిగా పెట్టుకుందని, స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ కుటుంబం మాత్రమే పోరాటం చేసిందని అసత్యపు ప్రచారాలు చేస్తోందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ మేరకు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. […]

Read More

రోడ్ల పనులకు ఎమ్మెల్యే కన్నా శంకుస్థాపన

సత్తెనపల్లి, మహానాడు: సత్తనపల్లి రూరల్ మండలం అబ్బూరు గ్రామంలో సీసీ రోడ్ల పనులకు శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు మన్నెం శివ నాగమల్లేశ్వరరావు, వివిధ హోదాల్లో ఉన్న నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

డిసెంబర్ 1నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం

– అమరావతి నిర్మాణానికి రూ. 60 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా – నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తిచేయాలని టార్గెట్ – అమరావతి తో పాటు ఏకకాలంలో 26 జిల్లాల అభివృద్ధి – లే అవుట్ లు, భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం – క్రెడాయ్ సౌత్ కాన్ లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ విజయవాడ, మహానాడు: అమరావతి నిర్మాణ పనులు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి […]

Read More

ఖర్చు 11కోట్లు… కట్టింది 54 ఇళ్ళు

-జగనన్న కాలనీల్లో అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీలో భారీ దోపిడీ జరిగిందని విమర్శించారు. కందుకూరు మండలంలో 15 లేఅవుట్లు వేయగా… భూమి కొనుగోళ్ళు, చదును చేయడం లాంటి పనుల కోసం దాదాపు 8 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. మొత్తం […]

Read More

తిరుపతిలో వైసీపీ జెండా పీకేద్దాం

-టిడిపి జనసేన లో చేరేందుకు -వైసిపి కార్పొరేటర్లు రెడీ -తిరుపతి మేయర్ సీటుపై కూటమి సర్కార్ ఫోకస్? (వివి శ్రీనివాస్ బత్తిన) అమరావతి:అప్పుడు ఓడాం.. ఇప్పుడు పవర్ లో ఉన్నాం.. దెబ్బకు దెబ్బ వైసీపీ అబ్బ అనాల్సిం దే.. ఇదే కసితో ఉంది కూటమి. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలను లైట్ తీసుకున్న టీడీపీ.. ఇప్పుడు ఒక్కో మున్సిపాలి టీ, కార్పొరేషన్, జెడ్పీలో జెండా పాతేందుకు పక్కా ప్లాన్ […]

Read More