జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు కుమార్తె పుట్టినరోజు కోసం యూకే వెళ్లేందుకు ఆయన కోర్టు అనుమతి కోరారు. కాగా, పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నంబర్, మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.  

Read More

క్యాన్సర్ పేషంట్ గౌస్ కి రూ. 70 వేల సాయం

నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట పట్టణానికి చెందిన షేక్ కరిముల్లా కుమారుడు షేక్ గౌస్ ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండడంతో రూ. 70 వేల సాయం అందింది. నరసరావుపేటకు చెందిన మా ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు స్వర్ణ నాగరాజుకి సమాచారం తెలియజేయడం, ఆయన సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పట్టణంలోని ప్రముఖులు, వ్యాపారస్తులు స్పందించారు. మొత్తం 70 వేల రూపాయలను సేకరించి అందించారు.

Read More

ఇసుక నిల్వలపై తాజా పరిస్దితిని ప్రకటించిన ప్రభుత్వం

విజయవాడ: రాష్ట్రంలో 28వ తేదీ బుధవారం నాటికి 56 నిల్వ కేంద్రాలలో 16,65,586 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 35,523 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం 2,739 దరఖాస్తులు గనుల శాఖకు అందాయన్నారు. వీరిలో 2,545 మంది దరఖాస్తు దారులకు 33,181 మెట్రిక్ టన్నుల ఉచిత ఇసుకను అందించటం జరిగిందని మీనా వివరించారు. […]

Read More

రిజిస్ట్రేషన్లు డబుల్..ఆదాయం ఏడింతలు

• 2014-15లో 2,746 కోట్లు..2023-24లో రూ.14,588 కోట్లు • అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచే..అత్యల్పంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రిపోర్టు రిలీజ్ (రాజేష్) హైదరాబాద్ : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పదేండ్లలో ఏడింతలు పెరిగింది. అదే సమయంలో రిజిస్ట్రేషన్ అవుతున్న డాక్యుమెంట్లు రెండింతలకు పైగా పెరిగాయి. 2014–15లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2,746 కోట్లు ఉంటే.. 2023–24కు వచ్చేసరికి రూ.14,588 కోట్లకు చేరింది. ఒక్క […]

Read More

సెప్టెంబ‌ర్ 5, 6 తేదీల్లో హెచ్ఐసీసీలో “గ్లోబల్ ఏఐ సమ్మిట్”

ప్ర‌పంచ ఏఐ రాజ‌ధానిగా హైద‌రాబాద్‌ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో సెప్టెంబ‌ర్ 5, 6 తేదీల్లో తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే గ్లోబ‌ల్ ఏఐ స‌ద‌స్సు నేప‌థ్యంలో హైద‌రాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంట‌ర్‌ప్రైజెస్ అసోసియేష‌న్ (హైసియా) ఒక క‌ర్టెన్ రైజ‌ర్ ప్రెస్‌మీట్ నిర్వ‌హించింది. ప‌రిశ్ర‌మ భాగ‌స్వామిగా, హైసియా తెలంగాణ ప్ర‌భుత్వంతోను, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌తోను స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రిస్తూ, స‌ద‌స్సు విజ‌య‌వంతం కావ‌డానికి త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ […]

Read More

ఎవరినీ ఉపేక్షించేది లేదు

-తనిఖీలు ముమ్మరం చేయాలి – పట్టుబడితే చర్యలు కఠినంగా ఉండాలి – పెట్రోలు బంక్ లతో పాటు వేయింగ్ మిషన్ లలో జరుగుతున్న మోసాలపై నిఘా పెంచాలి – తూనికలు కొలతల శాఖాపై ప్రజల్లో అవగాహన కల్పించాలి – జిల్లాల వారిగా సమీక్షలు నిర్వహించాలి – ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు – శాఖాపరమైన సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో తూనికలు కొలతల […]

Read More

అక్రమ కట్టడాలు తొలగించేందుకు సమయం ఇస్తున్నాం

– విద్యా సంస్థలు కాబట్టి అకడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం – ఓవైసీ కాలేజ్ విషయంలో ఒకడుగు వెనక్కి వేసిన హైడ్రా – హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్: చాంద్రాయణ గుట్ట సలకం చెరువు లోని ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అక్రమ కట్టడాలు తొలగించేందుకు సమయం ఇస్తున్నాం. విద్యా సంస్థలు కాబట్టి అకడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు […]

Read More

కవిత ఓ ఫైటర్

సిసోడియా కు బెయిల్ వస్తే బీజేపీ ఆప్ కుమ్మక్కయినట్టా? బీ ఆర్ ఎస్ కు బీ జే పి తో ఎలాంటి పొత్తు ఉండదు – బీఆర్‌ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ హైదరాబాద్: కవిత కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు కు ధన్యవాదాలు. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈడీ ,సిబిఐ ల దర్యాప్తు తీరు ను తీవ్రంగా ఆక్షేపించాయి. వారి వ్యాఖ్యలతో […]

Read More

బీజేపీ ఆడిన రాజకీయ డ్రామా గా తేలిపోయింది

-కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ హైదరాబాద్: బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత కి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నాం, రాజకీయ ప్రేరణ తో కవిత పై పెట్టిన అక్రమ కేసు. 493 సాక్షులను విచారించినప్పటికీ ఒక్క రూపాయి మనీ లాండరింగ్ జరిగినట్లు ED, CBI నిరూపించలేక పోయింది. కేవలం బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మనోనిబ్బరాన్ని దెబ్బ తీయడానికి, బీజేపీ ఆడిన రాజకీయ డ్రామా గా తేలిపోయింది. […]

Read More

ఎన్ని రోజులు జైల్లో ఉండాలనేది అమిత్ షా నిర్ణయిస్తారా ?

బండి సంజయ్ కి అసలు తెలివి ఉందా? బీజేపీలో చేరితే కేసులు లేకుండా చేస్తున్నారు – మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ,బీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నాము. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత సంస్కృతి పరంగా కీలక పాత్ర పోషించారు. బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా కవిత తీసుకువెళ్లారు. […]

Read More