సీఎం భద్రతకు అదనపు చర్యలు అవసరం

– సర్కారే ప్రత్యేక హెలికాప్టర్ కొనుగోలు చేయాలి – ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఉండి, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రత కోసం అదనపు చర్యలు తీసుకోవాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కోరారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ముఖ్యమంత్రి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సురక్షితంగా ఉంటేనే, రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉంటారన్నారు. మంగళవారం ఉండి నియోజకవర్గ కేంద్రంలో రఘురామకృష్ణం రాజు […]

Read More

ఆ 5 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకురండి

– మాజీ సీఎం జగన్ విజయవాడ, మహానాడు: పాడేరు, మార్కాపురం, ఆదోని, పులివెందుల, మదనపల్లె మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలని సీఎం చంద్రబాబును మాజీ సీఎం వైఎస్ జగన్ కోరారు. ఈ కళాశాలలు అందుబాటులోకి వస్తే 750 మంది పేద విద్యార్థులకు సీట్లు లభిస్తాయని ఎక్స్లో తెలిపారు. ‘మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దు. ఇలాంటి విధానాలను ఇప్పటికైనా మానుకోండి. కేంద్రం మెడలు వంచి వాటికి అనుమతి తీసుకురావాలి’ […]

Read More

మర్యాదపూర్వక కలయిక

అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు, గురజాల శాసన సభ్యుడు యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసిన శాసన మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి.

Read More

అన్నదాతకు సర్కారు అండ

• ఎరువుల తూకాలు, ధరల్లో తేడాలు వద్దు • కొత్త చట్టాలను అనుసరించండి • రైతును మోసం చేస్తే ఉపేక్షించం – పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, మహానాడు: కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం… ప్రతి అడుగులో రైతుని ఆదుకునేందుకు అంకితభావంతో పని చేస్తోంది.. రైతుకి భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళ్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం […]

Read More

కేటీఆర్…చదువుకున్న అజ్ఞాని!

– ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ హైదరాబాద్‌, మహానాడు: మాజీ మంత్రి కేటీఆర్‌ చదువుకున్న అజ్ఞాని అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ ను బండి సంజయ్ వ్యతిరేకించలేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేననే విషయాన్ని బండి సంజయ్ బహిర్గతం చేశారు.. కవితకు బెయిల్ కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నించింది నిజం కాదా? కవిత బెయిల్ కోసం వాదించిన […]

Read More

తెలంగాణకు 200 మెగావాట్ల విద్యుత్

– CPSU స్కీమ్‌లో భాగంగా.. NLC సోలార్ పవర్ ప్లాంట్‌ నుంచి.. – రూ.1,214 కోట్లతో ఈ సౌర విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణం – ఈ ప్రాజెక్టు ద్వారా.. తెలంగాణకు ఏడాదికి 200 మెగావాట్ల హరిత విద్యుత్ – రాష్ట్రానికి రూ.2,000 కోట్లు ఆదా – ఈ ప్రాజెక్టుకు అవసరమైన సోలార్ ప్యానెళ్లను కూడా తెలంగాణ నుంచే కొనుగోలు చేయనున్న NLC – రాష్ట్ర ప్రభుత్వం చొరవతీసుకుని వెంటనే PPAపై […]

Read More

ప్రజల జీవన ప్రమాణాలు, జీవనోపాధి పెంపునకు చర్యలు చేపట్టాలి

– సెర్ప్ అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, మహానాడు: ప్రజల జీవన ప్రమాణాలు, జీవనోపాధి అవకాశాల పెంపు కోసం పాటుపడుతూ మంచి ఫలితాలు సాధించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన […]

Read More

‘గురుకుల’ ఘటనపై మంత్రి డోలా ఆరా!

విజయవాడ, మహానాడు: కాకినాడ జిల్లా, ఏలేశ్వరం గురుకుల పాఠశాల విద్యార్థుల అస్వస్థత ఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విచారం వ్యక్తం చేశారు. ఘటనపై కాకినాడ కలెక్టర్, అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు […]

Read More

యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలు పెంపు?

ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలు పెంచింది. ప్రతి సంవత్సరం యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలు పెంచడం లేదా తగ్గించడం చేస్తోంది. అయితే ఈసారి యూ ట్యూబ్ లో యాడ్ ఫ్రీ కంటెంట్ కావాలనుకునే వారికి ధరల మోత మోగుతుంది. ఇటీవల టారిఫ్ చార్జీలు కూడా పెరిగాయి.. ఇప్పుడు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్రీమయం ప్లాన్స్ దీంతో యూజర్లపై అధక భారం పడనుంది. యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం కొత్త […]

Read More

మీ తీరు మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటా …

లేపాక్షి ఎంజేపీ హాస్టల్ సిబ్బందిపై మంత్రి ఎస్.సవిత ఫైర్ హాస్టల్ లో మంత్రి ఆకస్మిక తనిఖీలు బాత్ రూమ్ ల్లో అపరిశుభ్ర వాతారణంపై మండిపాటు బియ్యంలో పురుగులపైనా తీవ్ర ఆగ్రహం రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యంపైనా మంత్రి అసహనం ఏ సమస్య ఉన్నా స్వయంగా నాకు ఫోన్ చేయండి  విద్యార్థులకు మంత్రి సవిత సూచన హిందూపురం : మీ ఇళ్లల్లో పిల్లలను అపరిశుభ్రమైన వాతావరణంలో పెంచుతారా…పురుగుల అన్నం పెడతారా..? మీ తీరు […]

Read More