– ఆ మొవ్వ నేత వ్యవహారంపై దర్యాప్తు చేయండి – సజ్జల పాత్ర ఏంటో తెలియాలి – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ మంగళగిరి, మహానాడు: మొవ్వ వైసీపీ నాయకుడు, ముంబాయి సినీ నటి బాగోతం కేసును దర్యాప్తు జరపాలని, ఈ కేసులో సజ్జల పాత్ర ఏంటో తెలియాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ […]
Read Moreభూముల కబ్జా.. కబ్జా … కబ్జా!
– ఇదీ వైసీపీ అయిదేళ్ళ పాలన – వైసీపీ ఎమ్మెల్సీ తమ్ముడు, అనుచరుల గుప్పట్లో దళితుల భూములు – టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టిన పోలీసులపై చర్యలకు వినతి – చెరువును కబ్జాచేసి అక్రమ లేఅవుట్ లు వేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే – ఇంకా దోపిడీ, కబ్జాదారులకు అధికారుల సహకారాలు… గ్రీవెన్స్ లో ఫిర్యాదు – అర్జీదారుల నుండి వినతులు స్వీకరించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీ, […]
Read Moreరూ. 10 కోట్ల విలువైన తిరుపతి వెంకన్న భూముల కబ్జా!
– బీజేపీ ‘వారధి’కి అందిన ఫిర్యాదు విజయవాడ, మహానాడు: దాదాపు రూ. 10 కోట్ల విలువైన తిరుపతి వెంకన్న స్వామి భూములు కబ్జాకు గురయ్యాయని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ‘వారధి’కి మంగళవారం ఫిర్యాదు అందింది. వారిధిలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డికి నాగులాపురానికి చెందిన జె.శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలివి. నాగలాపురం మండలం, నాగలాపురం గ్రామంలో టీటీడీ భూమి రెండు ఎకరాలను కొందరు కబ్జా చేశారు. 969/బి45 […]
Read Moreఎన్నికల ఫలితాలపై అనుమానాలు బలపడుతున్నాయి…
– ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం అమరావతి, మహానాడు: ఎన్నికల ఫలితాలపై మాకు ఉన్న అనుమానాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉంది… పోలింగ్ రోజు గణాంకాలకు కౌంటింగ్ రోజు గణాంకాలకు తేడా ఎందుకు, ఈసీ స్పష్టత ఇవ్వాలి.. ఈవీఎంల బ్యాటరీ చార్జింగ్ స్టేటస్పై అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉంది… ఈవీఎంల పనితీరుపై […]
Read Moreఏపీలో జంట నగరాలు!
– విజయవాడతో పాటు గుంటూరుపై దృష్టి – గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 39 గ్రామాలు, 8 మండలాలు – రద్దు అవనున్న రూరల్ మండలం – సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ అమరావతి, మహానాడు: నవ్యాంధ్ర రాజధానిలో గుంటూరు – విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే స్మార్ట్ సిటీ పథకంలో ఈ రెండు నగరాలకు కేంద్రం రూ. 2 వేల […]
Read Moreజగన్ హయాంలో డిస్కంల అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు
గొట్టిపాటి రవి కుమార్ అమరావతి: జగన్ మోహన్ రెడ్డి పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరు దారుణంగా పడిపోయిందని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో కాలంలో డిస్కంల అప్పులు అంతకంతకు పెరిగాయని ఆరోపించారు. డిస్కంల అప్పులు పేరు చెప్పి కరెంటు బిల్లులు పెంచి జగన్ రెడ్డి ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు. […]
Read Moreబ్రాహ్మణ వేషంలో మోసాలు చేస్తున్న నకిలీ జ్యోతిష్యుడు వేణుస్వామి
వేణుస్వామి బ్రాహ్మణ జాతిలో జన్మించలేదు…బ్రాహ్మణుడు కాదు… వేణు స్వామి ఒక డ్రగ్ బ్రోకర్ అనే అనుమానం… బ్రాహ్మణ వేషధారణ తీయకపోతే తీవ్ర పరిణామాలు బ్రాహ్మణ చైతన్య వేదిక మంగళవారం గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో బ్రాహ్మణ కులంలో ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ… నకిలీ జ్యోతిష్యుడు వేణు స్వామి, అతని భార్య […]
Read Moreకమ్యూనిస్టుల ప్రకటన పేదలకు వ్యతిరేకం !
రాను రాను కమ్యూనిష్టులు సిద్దాంతం వారి ఆలోచన తీసికట్టుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. నేడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుగారు కూటమి పార్టీలు ( BJP, TDP, JSP) ప్రజా సమస్యలు వినడం, పిర్యాదులు స్వీకరించడం , పరిస్కారం చేస్తున్న విధానంపై విమర్శలు చూస్తే అర్థమైపోతుంది. పార్టీ కార్యాలయాల్లో విజ్ఞాపనులు తీసుకోవడం ఆపేయాలని.. ప్రభుత్వ కార్యాలయాల్లోనే తీసుకోవాలని ఆయన అంటున్నారు. తెలిసి అంటున్నారో…. పేద ప్రజల్ని తక్కువ అంచనా వేసి ఈ […]
Read Moreపెరిగిన బంగారం, వెండి ధరలకు బ్రేక్..
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు ఈరోజు మాత్రం (ఆగస్టు 27న) తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉదయం 7 గంటల నాటికి 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.80 తగ్గి రూ. 67,090కు చేరుకుంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,180కి చేరింది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 […]
Read Moreపల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీని కలిసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న
-పిన్నెల్లి బ్రదర్స్పై తీవ్ర విమర్శలు పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతిని టీడీపీ నేత బుద్దా వెంకన్న కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2020లో జరిగిన మాచర్ల ఘటనపై పిన్నెల్లి బ్రదర్స్పై తీవ్ర విమర్శలు చేశారు. బుద్దా వెంకన్న మాట్లాడుతూ… 11 మార్చి 2020న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాను, బోండా ఉమ మాచర్లకు వెళ్లామని చెప్పారు. అక్కడ పిన్నెల్లి బ్రదర్స్ తమపై ఆకారణంగా […]
Read More