హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. రష్యాలోని మాస్కో లో Skolkovo.StartUp సంస్థ ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొన్ని ప్రసంగించాలంటూ ఆయన ఆహ్వానం అందింది. ‘ఫ్యూచరిస్టిక్’ అనే అంశంపై భవిష్యత్ లో ఉండే అవకాశాలు, వాటిని వినియోగించుకునే విధానాలపై 30 నిమిషాల పాటు మాట్లాడాలంటూ కేటీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించటం విశేషం. రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలో 2024 సెప్టెంబర్ […]
Read Moreమహిళా మోర్చా రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేయాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ, మహానాడు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మహిళలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సభ్యత్వ నమోదులో మహిళా మోర్చా కీలక పాత్ర పోషించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. పార్టీ మహిళా మొర్చా ఆంధ్రప్రదేశ్ సభ్యత్వ నమోదుపై వర్క్ షాప్ బుధవారం విజయవాడ స్టేట్ […]
Read Moreబానిసత్వం పోయింది..స్వాతంత్రం వచ్చింది
-సెబ్ విభాగం రద్దు హర్షణీయం -ఎక్సైజ్ శాఖ పునరుద్ధరణ సాహసోపేత నిర్ణయం -ప్రభుత్వ ఆదాయం పెంచుతాం… -గంజాయి కట్టడికి శ్రమిస్తాం -ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి ధన్యవాదాలు -ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు విజయవాడ : గత ప్రభుత్వ స్వార్థ ప్రయోజనాల కోసం ఎక్సైజ్ శాఖ ఉద్యోగులను, రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టి ఏర్పాటుచేసిన సెబ్ విభాగం రద్దు, ఎక్సైజ్ శాఖ పునర్ధరణ చేస్తూ కూటమి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో […]
Read Moreజహీరాబాద్కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ
* – రూ.2,361 కోట్లతో ఏర్పాటుచేయనున్న కేంద్ర ప్రభుత్వం * – హైదరాబాద్-నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్లో భాగంగా ఈ ప్రాజెక్టు * – దీంతో లక్షా 74వేల మందికి ఉపాధి కల్పన * – దేశవ్యాప్తంగా రూ.28,602 కోట్లతో 10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు CCEA ఆమోదం. * – హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి * – ప్రధానమంత్రి మోదీ, పరిశ్రమల […]
Read Moreఅబద్ధాల పునాదులపై జగన్ రాజకీయం
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం జగన్ కు మంత్రి బహిరంగ లేఖ అమరావతి: ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వెలువరించిన తీర్పు తరువాత కూడా గుణపాఠం నేర్చుకోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అబద్ధాల పునాదులపై ప్రజా వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన జగన్మోహన్ రెడ్డికి బుధవారం బహిరంగ […]
Read Moreఈ-కేబినెట్.. కొత్త అనుభవం
అమరావతి: కొత్త కొత్తగా నొక్కుతూ.. తీక్షణంగా తమ ముందే చూసుకొంటూ.. వింటూ మంత్రులంతా వినూత్న అనుభవాన్ని ఆస్వాదించారు. తొలి ఈ-కేబినెట్ మీటింగ్ ఆంధ్రాలో. పవన్ మాత్రం కన్నార్పకుండా చంద్రబాబును చూసి నేర్చుకొంటున్న బెస్ట్ స్టూడెంట్ లెక్కన కనిపిస్తున్నాడు. పేపర్ లెస్స్ క్యాబినెట్. అందరికీ చేరి వందల పేజీలు ప్రింట్ చేసే అవసరం లేదు. అలా నొక్కుకొంటూ వెళ్లడమే. దేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ-కేబినెట్ ద్వారా సమావేశం అవుతున్నారు. మన […]
Read Moreమంజూరైన గృహాలను నిర్మించకుంటే రద్దయ్యే అవకాశం
* రానున్న జూన్ నాటికీ మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి. * గృహానిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయండి. * కాలనీలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం * ఎన్టీఆర్ జిల్లా జిల్లా కలెక్టర్ డా.జి. సృజన. జి కొండూరు , ఆగస్టు 28 : పేదవానికి సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై పథకం ద్వారా పక్కా గృహాలను మంజూరు చేయడం […]
Read Moreమార్చి నాటికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
– కుదప వద్ద శరవేగంగా జరుగుతున్న కృష్ణా జలాల ప్రాజెక్టు పనులు – ఎ.కొండూరుతో పాటు మరో మూడు మండలాలలో నీటి శాంపిళ్లను పరీక్షిస్తాం – అవసరమైన అన్ని ఆవాసాలకూ సురక్షిత కృష్ణా జలాలను సరఫరా చేస్తాం – వ్యాధి ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం – వ్యాధి బారిన పడిన వారికి పూర్తి వైద్య సహాయం అందిస్తాం – ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన […]
Read Moreసంస్కారహీనుడికి టీటీడీ పాలకమండలి బోర్డులో పదవా? సిగ్గు సిగ్గు!
(సువేరా) జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తుంటే ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) వాళ్లకు ఆంధ్రులంటే కనీసం మనుషులుగా కనబడడంలేదా? అనే సందేహం వస్తోంది. ఆ ఆరెస్సెస్ చూపించిన బాటలోనే బీజేపీ నడుస్తుంది అనేది జగమెరిగిన సత్యం కదా! ఎవరైనా ఒక యజమాని గనక తన ఇంట్లో గజ్జికుక్కనో, పిచ్చికుక్కనో పెంచుకుంటే బయటవాళ్లకు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు, కానీ ఆ యజమాని ఆ పిచ్చికుక్కను.. గజ్జికుక్కను ఊళ్ళోవాళ్ళు అందరూ […]
Read Moreట్రిపుల్ ఐటి విద్యార్ధులకు మెరుగైన వైద్యం అందించాలి
సంఘటన పై విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి ఆదేశం అమరావతి: నూజివీడు ట్రిపుల్ ఐటి లో చదువుతున్న విద్యార్ధులు అనారోగ్యం పాలు అవుతుండడం పై రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి స్పందించారు. ట్రిపుల్ ఐటి కళాశాల అధికారులతో మాట్లాడి అనారోగ్యానికి గల కారాణాల ఫై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంస్థ లో చదువుతున్న […]
Read More